భారత ప్రభుత్వ సార్వభౌమత్వం పైన దాడి. అబ్దుల్లా – ముఫ్తీ ల పై తగిన చర్య తీసుకోవాలి – విశ్వ హిందూ పరిషత్.
ముగ్గురు మాజీ ముఖ్య మంత్రులు, నేషనల్ కాంగ్రెస్ మరియు పీ డీ పీ కి చెందిన ప్రముఖ నేతల పై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ, వీరి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేతలు తరచూ...









