News

Newsvideos

“భారత ఆర్థిక రంగ పునర్నిర్మాణంలో ఉన్న సవాళ్లు, అవకాశాలు” – శ్రీ ఎస్ గురుమూర్తి గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం.

"భారత ఆర్థిక రంగ పునర్నిర్మాణంలో ఉన్న సవాళ్లు, అవకాశాలు" అనే అంశంపై ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ ఎస్ గురుమూర్తి గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం. https://youtu.be/9lvawV15BBI మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్...
ArticlesNews

“లౌడ్ స్పీకర్లలో ఆజాన్ వద్దు”…జావేద్ అక్తర్

''ఒక (మత) విశ్వాసములో 'ఆజాన్' అనేది అంతర్భాగమము కానీ దానిని వినిపించడానికి వాడే పరికరం కాదు." అంటారు ప్రముఖ రచయిత మరియు గేయ రచయిత అయిన జావేద్ అక్తర్. ఇతరులకు అసౌకర్యం కలిగిస్తుంది కాబట్టి ఇస్లామిక్ ప్రార్ధనకై పిలుపునిస్తూ లౌడ్ స్పీకర్లలో...
News

గంగాజలంతో కరోనా చికిత్స?

ఆది నుంచి గంగానదిని పవిత్ర నదిగా భావిస్తారు భారతీయులు. పురాణాల్లోనూ దీని ప్రస్థావన ఉంది. భగీరథుడు తమ వంశస్తులకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని కైలాసం నుంచి గంగను భువి పైకి తీసుకొచ్చాడన్నది పురాణ గాథ. మరి అంత పవిత్ర గంగను కరోనా...
Newsvideos

శ్రీ బయ్యా వాసు నారద జయంతి సందేశం ప్రత్యక్ష ప్రసారం

నేడు సమాచార,  వార్తా సాధనాలు అనేకం మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ లక్షల సంవత్సరాల క్రితం త్రిలోక సంచారియై కాలంలోనూ సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి చేరవేస్తూ ఉండిన నారద మహర్షిని సమాచార వ్యాప్తికి ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. సమాచార,...
NewsSeva

స్వయంసేవకులు : ఆపత్కాలంలో అండగా నిలచే ఆత్మీయులు

ఎల్ జి పాలీమర్స్ నుండి రసాయన విష వాయువు వెలువడి అనేక మంది అస్వస్థతకు గురై 20 గంటలు పూర్తి కాకుండానే.... పట్టణంలో రేగిన పుకార్లు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. రెండవసారి విషవాయువు లీకవుతోందని, కొంత సేపట్లో కర్మాగారం పేలిపోయే అవకాశం...
ArticlesNews

నిరుపమాన దేశభక్తుడు మహారాణాప్రతాపుడు

క్రీ.శ. 16వ శతాబ్దమునకు చెందినవాడు. రెండవ ఉదయము కుమారుడు. మహారాణా ప్రతాప్ మేవాడ్ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. విదేశీ విధర్మీయ పరిపాలనకు విరుద్ధంగా జీవన పర్యంతం సంఘర్షణ చేశారు. హిందూ ధర్మ పతాకరయైన కాషాయ పతాకాన్ని ఎల్లప్పుడు ఎత్తైన ఉన్నతశిఖరాలపై రెపరెపలాడించాడు....
News

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మదన్‌వాడా ఎస్సై ఎస్‌.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి...
News

‘సముద్ర సేతు’ ద్వారా స్వదేశానికి

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నౌకల్లోనూ దేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. 'సముద్ర సేతు' పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ మఘర్‌ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నట్టు నావికాదళ వర్గాలు...
Newsvideos

బడా కంపెనీల అప్పుల్ని బ్యాంకులు రద్దు చేశాయా? – ఆర్ధిక రంగ నిపుణులు ప్రొఫెసర్ సారంగపాణి విశ్లేషణ (వీడియోలు)

కొందరు బడాబాబులు బ్యాంకులలో తీసుకున్న వందల కోట్ల అప్పులను బ్యాంకులు 'రైట్ ఆఫ్' చేసేశాయి అని, అంటే ఆ అప్పుల్ని బ్యాంకులు వదిలేసుకున్నట్లేనని వినిపిస్తున్న వాదనలలో నిజమెంత? ప్రొఫెసర్ సారంగపాణి ఆర్ధిక రంగ నిపుణులు. ఆర్థిక శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు. కృష్ణాజిల్లా...
News

విశాఖ బాధితులకు ABVP బాసట

విశాఖలోని RR వెంకటాపురం, సింహాచలం, పెందుర్తి,కృష్ణరాయపురం,గ్రామాలలో LG-గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. గ్యాస్ లీకేజీ వార్త తెలిసిన వెంటనే ABVP విద్యార్థులు బాధితులకు తమ వంతు సాయం అందించడానికి ముందుకు ఉరికారు. అందుబాటులో వున్న వాహనాలలో...
1 2,345 2,346 2,347 2,348 2,349 2,500
Page 2347 of 2500