బెంగాల్లో ఆర్.ఎస్.ఎస్ కుటుంబం దారుణ హత్య
పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదా బాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త బొందు ప్రకాష్ పాల్ (35) ఆయన భార్య బ్యూటీ మండల్ పాల్ (30) వారి కుమారుడు ఆనంద్ (8)లను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. కాగా...









