News

News

ఇది మన దేశం, దీని సంక్షేమం మన బాధ్యత.

జమ్మూకశ్మీర్‌లో ప్రజలు తమకు తాము విధించుకున్న స్వీయ నిర్బంధం నుంచి బయటికి రావాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం దాదాపు అన్ని ప్రాంతీయ దినపత్రికల్లో మొదటి పేజీ ప్రకటన ఇచ్చింది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ప్రజలు బయటికి రాకపోవడాన్ని...
News

దుర్గామాత ఊరేగింపును అడ్డుకున్న క్రైస్తవులు

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం రావిగుప్పు గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రావిగుప్పులోని హిందువులు గ్రామంలో దుర్గామాత ఊరేగింపును నిర్వహించారు. ఈ...
ArticlesNews

మానవతావాది… నిఖార్సైన కార్మిక నేత… రాష్ట్ర యోగి… శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే…

ఈరోజున యావత్ భారత దేశంలో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా కార్మిక, కర్షక వర్గాలలో ఎంతో ఆదరంతో ప్రముఖంగా చెప్పుకునే పేరు శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే. స్వాతంత్య్రానంతరం భారతదేశం తన ఆర్థిక స్వావలంబన కోసం పారిశ్రామి కీకరణ మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నది....
News

రక్తమోడుతున్న బెంగాల్

పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. విజయదశమి నాడు RSS కార్యకర్త బందు ప్రకాష్ పాల్ కుటుంబం మొత్తం హత్యకు గురైన విషయం మరచి పోక ముందే గత రెండు రోజులలోనే ముగ్గురు BJP కార్యకర్తలు హత్యకు గురవటం...
ArticlesNews

భారతమాత పుత్ర రత్నం నానాజీ

నానాజీ దేశ్‌ముఖ్ (11 అక్టోబర్ 1916 - 27 ఫిబ్రవరి 2010) అని కూడా పిలువబడే చండికదాస్ అమృతరావు దేశ్‌ముఖ్ ఒక సామాజిక కార్యకర్త. విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాల్లో పనిచేసిన ఆయనకు పద్మ విభూషణ్ వరించింది. నానాజీ మరణాంతరం...
News

సింహాచలం దేవస్థానానికి ఎస్ బీ ఐ విరాళం

కేంద్ర ప్రభుత్వం యొక్క "కార్పొరేట్ సామాజిక బాధ్యత" నినాదాన్నందుకుని పలు కార్పొరేట్ సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేసేవిగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సింహాచలం దేవస్థానం వారికి నూతనంగా...
News

ఒక్కొక్క అడుగు పీవోకేకి దగ్గరగా….

ఇప్పటికే కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత్ పాకిస్థాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. భారత్ ను అంతర్జాతీయంగా ఇరుకున పెట్టాలని పాకిస్థాన్ ఎంతగా భావిస్తున్నా కూడా వీలుపడడం లేదు. ఇప్పటికే కశ్మీర్ విషయంలో ఓడిపోయామని పాకిస్థాన్ ఒప్పేసుకుంది....
NewsProgramms

ఆరెస్సెస్ శిక్షణా తరగతుల ముగింపు ఉత్సవాల ముఖ్య అతిథిగా శ్రీ చంద్రబాబు

“నీవు చేసే పని రైల్వే క్రాసింగ్ పక్కన చెత్త ఊడవటమే కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఏ రైల్వే క్రాసింగ్ నీ క్రాసింగ్ అంత చక్కగా, పరిశుభ్రంగా ఉండదు అనిపించేలా ఆ పని చెయ్యి” అన్నారు శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య....
ArticlesNews

హమ్ సబ్ మిల్ కర్ సాథ్ చలే – ఆర్.ఎస్.ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, శ్రీ విజయదశమి ఉత్సవం, 2019 పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. శ్రీ మోహన్ జీ భాగవత్ ఉపన్యాస సారాంశం : ఆదరణీయ ప్రముఖ అతిథి మహోదయ, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన ఇతర అతిథులు, పూజనీయ...
1 2,344 2,345 2,346 2,347 2,348 2,424
Page 2346 of 2424