పారిశుధ్య కార్మికులకు సేవాభారతి సన్మానం
మహాకవి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి సేవాభారతి ఆధ్వర్యంలో ఒంగోలులోని అంజయ్య రోడ్డులో గల ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాజపా నాయకులు, మాజీ జడ్పీ...









