News

News

సరిహద్దుల్లో మహిళా జవాన్లతో తనిఖీలు

మహిళా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు జమ్ముకశ్మీర్‌లోని గందర్బల్‌ జిల్లాలో అసోం రైఫిల్స్కు చెందిన మహిళా సైనికులను మోహరించారు. వీరు జాతీయ రహదారుల్లోని చెక్ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నట్లు కల్నల్ కరకోటి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నివాసితులతో మమేకమవుతూ.. భద్రతా సిబ్బందికి,...
News

నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి

భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. '' కేంద్రం తీసుకొచ్చిన...
News

UP: స్థానిక ఎన్నికల్లో భాజపా జయ కేతనం

ఉత్తర్‌ప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. 75 జిల్లా పంచాయతీ ఛైర్‌పర్సన్‌ సీట్లకు గానూ 60కు పైగా స్థానాలను కైవసం చేసుకుంది. అదే సమయంలో అఖిలేశ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ...
News

అక్ర‌మ‌ మ‌త‌మార్పిళ్ల కేసుకు సంబంధించి శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ‌లో ప‌ని చేసిన‌ సంకేత భాషా నిపుణుడితో స‌హా మ‌రో ఇద్ద‌రి అరెస్టు

సామూహిక మార్పిడి రాకెట్టును నడుపుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన వారం తర్వాత అదే కేసుకు సంబంధించి కేంద్ర మ‌హిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సంకేత భాషా (sign language) నిపుణుడితో సహా ఇద్ద‌రిని యుపీ పోలీసులకు చెందిన...
ArticlesNews

స్వాతంత్ర్య సంగ్రామం – విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర

స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకు మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, భగత్ సింగ్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. భారత స్వతంత్ర సంగ్రామంలో విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర అనగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఏ విధంగా అయితే జాతీయ నాయకులు, విప్లవకారులు...
News

భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్

భారత్‌ దళాలను తేలిగ్గా తీసుకోవద్దన్న నిజాన్ని చైనా అర్థం చేసుకుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్‌ అన్నారు. సరిహద్దుల్లో డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా యథాతథ స్థితిని సాధించగలగాలని.. లేకపోతే అది...
News

ఏపీ పోలీసుల అదుపులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు – డ్రైనేజీ పైపుల ద్వారా దేశంలోకి చొరబాటు

దేశంలోకి అక్రమంగా చొరబడిన ఎనిమిది మంది బంగ్లాదేశీయులు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు బెంగాల్‌లోని హావ్‌డా నుంచి రైళ్లలో ప్రయాణించి రాష్ట్రానికి చేరుకున్నారు. కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో రాజమహేంద్రవరం, విజయవాడలో ఆర్‌పీఎఫ్ సిబ్బంది బంగ్లాదేశీయులను పట్టుకున్నారు. నలుగురు...
News

మహారాష్ట్రలో 6 కోట్ల ఏళ్ల నాటి లావా రాతి స్తంభాలు

దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం భారీ లావా ప్రవాహంతో ఏర్పడిన రాతి స్తంభాలు తాజాగా వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా వాని-పాంఢరకవ్డా ప్రాంతంలో గత వారం రోడ్డు నిర్మాణం సమయంలో ఇవి బయల్పడ్డాయి. షడ్బుజాకారంలో నిలువునా పేర్చినట్టు ఉన్న ఈ...
News

భారీగా క్షిపణులు పోగేస్తున్న చైనా… భారత్, అమెరికాలతో పోరాడటానికే అంటున్న నిపుణులు

చైనా తన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను దాచి ఉంచేందుకు వీలుగా కొత్తగా 119 టవర్ల వంటి నిర్మాణాలను (సిలోలు) ఏర్పాటు చేసుకుంటోంది. బీజింగ్ కు దాదాపు 2,100 కిలోమీటర్ల దూరంలో, గాన్సూ ప్రావిన్సులోని ఓ ఎడారిలో వాటన్నింటినీ ఒకే ఆకృతిలో నిర్మిస్తున్నట్లు...
ArticlesNews

దక్షిణ భారతదేశపు ఔరంగజేబు… టిప్పుసుల్తాన్

సంతుష్టీకరణ రాజకీయాలు మనకు స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రారంభమయ్యాయి. క్రీ. శ. 1921 వ సంవత్సరం వీటికి ప్రారంభ కాలం. ఖిలాపత్ ఉద్యమ కాలంలో పూర్తిస్ధాయిలో మొదలైన బుజ్జగింపు రాజకీయాలు, నాటి నుండి నేటి వరకూ అవి అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి. ఇవి...
1 2,114 2,115 2,116 2,117 2,118 2,429
Page 2116 of 2429