News

News

భారత్ – చైనా సరిహద్దుల్లో కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న భారత దళాలు

భారత దళాలు,  చైనా ఆక్రమణ దళాల మధ్య లడఖ్‌లోని ఎల్‌ ఏ సిలో కొనసాగుతున్న గొడవ నుండి వెలువడుతున్న నివేదికల ప్రకారం పాంగోంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డుకు సమీపంలో ఉన్న లడఖ్‌లో కీలకమైన శిఖరాన్ని ఆగస్టు 29-30 రాత్రి సమయంలో...
News

గుజరాత్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్ట్‌

పాకిస్థాన్‌ గూడచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేసిన ఓ ఏజెంట్‌ని గుజరాత్‌లో అరెస్ట్‌ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. పశ్చిమ ఖచ్ జిల్లా ముంద్రా రేవులో నిందితుడు రాజాకభాయ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన...
News

6జలాంతర్గాములకు త్వరలో బిడ్లు

భారత నౌకాదళం అవసరాల కోసం ఆరు జలాంతర్గాములను రూ.55,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మింపజేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి బిడ్‌ దాఖలు ప్రక్రియ అక్టోబరులో ప్రారంభం కానుంది. చైనా నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో పెట్టుకుని అదనంగా జలాంతర్గాములను సమీకరించుకోవాలని మన...
News

జరిమానా కడతారా? జైలుకు పోతారా? : ప్రశాంత్ భూషణ్ కు శిక్ష విధించిన సుప్రీం

కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ట్వీట్లు చేసిన కేసులో న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు భారత్‌ అత్యున్నత న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేసింది. దీనిలో భాగంగా ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.సెప్టెంబర్‌ 15లోగా...
ArticlesNews

కొనసాగుతున్న చైనా కుయుక్తులు

చైనా మరోసారి తన దురాక్రమణ పూరిత వైఖరిని బయటపెట్టుకుంది. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరోసారి తుంగలో తొక్కింది. పాంగాంగ్‌ సో సరస్సు వద్ద గల వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించింది....
News

ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి అమిత్‌ షా డిశ్చార్జి

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 2వ తేదీన అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు....
News

“అమ్మ భాష” కు గొడుగు పడదాం – భాషాభిమానుల ఐక్యవేదిక పిలుపు

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం “అమ్మ భాష” – భాషాభిమానుల ఐక్యవేదిక సభ్యులు తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. అనంతరం “అమ్మ భాష” సంస్థ వ్యవస్థాపకులు శ్రీ దుర్భా శ్రీనివాస్ మాట్లాడుతూ మన మాతృభాష...
News

పాక్‌ కాల్పుల్లో అమరుడైన సైనికాధికారి

జమ్మూకశ్మీర్‌లోని రజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో పాక్‌ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి చెందిన  జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి రజ్విందర్ సింగ్, అమృత్ సర్, పంజాబ్  వీరమరణం పొందారు. నియంత్రణ...
News

రష్యాలో యుద్ధ విన్యాసాలకు నో అన్న భారత్‌

వచ్చే నెలలో రష్యాలో జరిగే బహుళ దేశాల సైనిక విన్యాసాల నుంచి వైదొలగాలని భారత్‌ నిర్ణయించింది. కరోనా మహమ్మారి, 'ఇతర ఇబ్బందుల' కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ...
GalleryNews

తెలుగు నాట ” ప్రకృతి వందన “

భారతీయులు  అనాదిగా ప్రకృతి ఆరాధకులు.  రాయి రప్పా చెట్టు చేమలను,  నదీనదాలను  దైవ స్వరూపాలుగా భావించి పూజించడం  భారతీయ సంస్కృతిలో ఒక భాగం.  ఈ ఆచారాలన్నీ మూఢమైనవని  కొందరు  విధర్మీయులు  మనలను అపహాస్యం చేయడం కూడా మనమెరుగుదుము.  నిజానికి భారతీయుల ప్రకృతి...
1 2,085 2,086 2,087 2,088 2,089 2,286
Page 2087 of 2286