News

News

శత్రువు కంటికి చిక్కకుండా సైనికులను సరిహద్దుకు చేర్చే నిమ్ము-పదమ్‌-దార్చా రహదారి  

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక రహదారుల నిర్మాణాలను మన దేశం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) అధిక సంఖ్యలో మానవ వనరులను సమకూర్చుకొని, అత్యాధునిక యంత్రాలతో రేయింబవళ్లు పనులు కొనసాగిస్తోంది. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌...
News

అంతర్వేది ఘటనపై సర్వత్రా ఆగ్రహం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పెద్దలు శ్రీ అమ్మిరాజు, శ్రీ సూర్యనారాయణ శాస్త్రి, శ్రీ పార్ధసారథి, శ్రీ పవన్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కలిసి జరిగిన ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో...
Newsvideos

“కరోనా భయాన్ని వీడండి” – ప్రముఖ సైక్రియాటిస్టుల సలహాలు,సందేహ నివృత్తి కార్యక్రమము ప్రత్యక్ష ప్రసారం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రచార విభాగం ద్వారా “కరోనా భయాన్ని వీడండి” - ప్రముఖ సైక్రియాటిస్టుల సలహాలు,సందేహ నివృత్తి కార్యక్రమము ప్రత్యక్ష ప్రసారం : https://youtu.be/NF-bNPjfJ48 మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను...
News

ప్రఖ్యాత ఎడానూరు మఠాధిపతి పూజ్య శ్రీ కేశవానంద భారతీ స్వామీజీ శివైక్యం

కేరళలోని కాసరగోడ్ జిల్లా ఎడానూరు మఠాధిపతి పూజ్య శ్రీ కేశవానంద భారతీ స్వామీజీ సెప్టెంబర్ 6 ఆదివారం తెల్లవారుజామున నిర్యాణం చెందారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని వివరించే ఒక మైలురాయిగా నిలిచిపోయిన...
News

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. అయితే రథానికి...
News

డిప్యూటీ  కలెక్టర్‌ శిక్షణకు కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి

గాల్వాన్ ఘర్షణలో మృతి చెందిన సంతోష్‌బాబు సతీమణి బికుమల్ల సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర పాటు శాఖాపరమైన శిక్షణ, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమెకు ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా ఏదేనీ జిల్లాలో క్షేత్రస్థాయి...
News

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని అర్ధంతరంగా ఆపేసిన తితిదే

కలియుగదైవం శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే అర్ధంతరంగా నిలిపివేసింది. తిరుపతిలో కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 30వరకు టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమిళ పరిటాసి మాసం కావడంతో తమిళనాడు సహా ఇతర ప్రాంతాల నుంచి రేపటి...
News

ఇన్నాళ్ళకు నెరవేరిన జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్ష : కాశ్మీరీ , హిందీ, డోగ్రీలకు అధికార భాషలుగా గుర్తింపు

జమ్మూకాశ్మీర్ లో అధికారభాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా కశ్మీరీ, డోగ్రీ, హిందీలకు స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. “జమ్మూ కాశ్మీర్ అధికార భాషల బిల్లు -2020” వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో...
ArticlesNews

హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?

ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం…  అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కరోనాతో మరణించిన టీవీ...
News

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రదే అగ్రస్థానం

సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకొంది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో తెలుగు...
1 2,083 2,084 2,085 2,086 2,087 2,286
Page 2085 of 2286