News

NewsProgramms

Inauguration of statues at Vijayawada by the Vice President

The statues of Bharatmata, former President Dr. Abdul Kalam, Sant Gadge Baba and Padma Shri Ayyanki Venkata Ramana Panthulu, set up by Samarasata Vedika, Vijayawada, were unveiled at the Vijayawada...
NewsProgramms

ఉప రాష్ట్రపతి చే విజయవాడలో విగ్రహాల ఆవిష్కరణ

సమరసతా వేదిక, విజయవాడ వారిచే ఏర్పాటు చేయబడిన భరతమాత, మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలామ్, సంత్ గాడ్గే బాబా, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణ పంతులు గార్ల విగ్రహాలను గౌరవ భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు విజయవాడ రామమోహన్...
ArticlesNews

సమైక్య భారత రూపశిల్పి సర్దార్ పటేల్

1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రానే వచ్చింది. నుడిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధాన మంత్రి అయ్యారు. సర్దార్ పటేల్ ఉప ప్రధాని అయ్యారు. దేశీయాంగ వ్యవహారాలు, సమాచార ప్రసారశాఖ, స్వదేశ సంస్థానాల మంత్రిత్వశాఖలు ఆయన అధీనంలోకి...
News

గోవాలో మమతకు ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో స్వాగతం!

గోవా: గోవాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ‘జై శ్రీరామ్‌’ బ్యానర్లు స్వాగతం పలికాయి. మమతా అక్టోబర్‌ 28, గురువారం ఎన్నికల ప్రచారం కోసం గోవాకు వెళ్ళినప్పుడు స్థానికులు ‘జై శ్రీరామ్‌’ నినాదాలు, పోస్టర్‌లతో...
ArticlesNewsvideos

సమాజంలో సకారాత్మక పరివర్తనే ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం – శ్రీ దత్తాత్రేయ హొసబలే

తాము ఎవరితోనూ విభేదించమని, తమకెవరూ విరోధులు కారని, సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లక్ష్యమని ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబలే పేర్కొన్నారు. కర్ణాటకలోని ధార్వాడలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక...
News

భారత సైన్యంలో 39 మంది మహిళలకు శాశ్వత కమిషన్ హోదా

న్యూఢిల్లీ: భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కింది. ఈ మేరకు భారత ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ హోదా కోసం వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం...
News

బెయిల్‌పై ఆర్యన్ విడుద‌ల‌

ముంబై: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. గురువారం నాడు ఆర్యన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ ఆర్డర్‌ను విడుదల చేయలేదు....
News

ఇటలీ ప్రధానితో మోడీ చర్చలు

ఇట‌లీ: ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాన మంత్రి మారియో డ్రాగితో తొలిసారి ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ పర్యటన మోడీ చేపట్టారు. శనివారం...
News

చైనా సరిహద్దుల్లో అమెరికా ఆయుధ సంపత్తి

మోహరించిన భారత్ ద‌ళాలు న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో దాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. కొన్నేళ్లుగా అమెరికా నుంచి సమకూర్చుకుంటున్న అధునాతన ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. వీటికి దేశీయ అస్త్రశస్త్రాలు తోడు కావడంతో అరుణాచల్‌...
Newsvideos

శ్రీ దత్తాత్రేయ హోసబలేజీ పత్రికా సమావేశం ప్రత్యక్ష ప్రసారం

కర్ణాటకలోని ధార్వాడలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారతీయ కార్యకారీ మండలి సమావేశ వివరాలను ఆర్. ఎస్. ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే పత్రికా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షిద్దాం...... https://www.youtube.com/watch?v=iUqmORLz4do మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
1 2,083 2,084 2,085 2,086 2,087 2,496
Page 2085 of 2496