News

News

చైనా దానవత్వం – భారత్ మానవత్వం

చైనా దుర్మార్గం : అడవిలో వేటకు వెళ్లిన అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరులను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ (పీఎల్‌ఏ) ఆర్మీ సైనికులు అపహరించారు. భారత్‌- చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. అప్పర్‌ సుబన్‌సిరి...
News

ముందు మా సరిహాద్దులు వీడి పోండి : మాస్కో భేటీలో చైనాకు తెగేసి చెప్పిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి వెయ్‌ ఫెంఝెలు మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మే నెలలో రెండు...
News

“భారత్ మాతాకీ జై” అంటున్న టిబెటన్లు

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనా దూకుడుకు ముకుతాడు వేసేందుకు భారత్‌ సిద్ధమైంది. ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాలను మోహరించింది. ముఖ్యంగా చైనాకు తగిన సమాధానం ఇచ్చేందుకు స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ను...
News

న్యాయ వ్యవస్థతో ఆటలొద్దు : న్యాయవాదిపై సుప్రీం ఆగ్రహం : రూ. 25000 జరిమానా

పదే పదే పిటిషన్లు వేసి, న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించినందుకు ఓ న్యాయవాదికి సుప్రీంకోర్టు రూ.25,000 జరిమానా విధించింది. రషీద్‌ ఖాన్‌ పఠాన్‌ అనే ఈ న్యాయవాది వైఖరి న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసే విధంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వివరాలు ఇలా...
News

సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్

భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామని తెలిపారు. ఈశాన్య లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో...
News

జీఐఐ టాప్‌ 50 లో భారత్‌

ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 50 వినూత్న దేశాల జాబితాలో భారత్ తొలిసారిగా స్థానం దక్కించుకుంది. 2020 ఏడాదికిగాను గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ (జీఐఐ) విడుదల చేసిన జాబితాలో భారత్ 48 స్థానాన్ని సొంతం చేసుకుని దక్షిణ ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ...
News

భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి : కుల్ భూషణ్ కేసులో పాక్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం

పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు...
News

ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు హతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. గుండాల మండలం దేవెళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు....
News

ఐరాసలో పాక్ కు మళ్ళీ భంగపాటు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు మరోసారి చుక్కెదురైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు మతం రంగుపులుముతూ, రాజకీయం చేయాలనుకున్న పాకిస్థాన్‌ ప్రయత్నాలను ఐరాస భద్రతా మండలి తిప్పికొట్టింది. ఉగ్రవాద చర్యల పాల్పడుతున్నారంటూ ఇద్దరు భారతీయులను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని...
ArticlesNews

యుద్ధమంటూ జరిగితే భారత దళాలదే పైచేయి అవుతుంది : రక్షణ నిపుణులు

భారత్‌- చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలోని పలుప్రాంతాల్లో భారత సైన్యం కీలక పురోగతిని సాధించింది. డ్రాగన్‌ దళాల రాకను ముందే పసికట్టి మెరికల్లాంటి స్పెషల్‌ ఫ్రాంటియర్స్‌ దళాలు రంగంలోకి దిగి ఎత్తయిన ప్రాంతాలను కైవశం చేసుకున్నాయి. దీంతో యుద్ధమంటూ జరిగితే...
1 2,084 2,085 2,086 2,087 2,088 2,286
Page 2086 of 2286