B. P and other medical examinations conducted and distributed medicines for free of cost at Sevabharati office in Guntur on the occasion of World Stroke Day on 29th October. The...
ఐదేళ్ల జైలు శిక్ష... నాంపల్లి కోర్టు తీర్పు భాగ్యనగరం: హైదరాబాద్ చాదర్ఘాట్కు చెందిన ఓ యువతి దేశవిదేశాల్లో జరిగే కచేరీల్లో పాటలు పాడుతుంది. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల క్రితం ఆమెకు మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్ దుబాయ్లో పరిచయమయ్యాడు. దిల్లీలో ఉంటున్న ముస్లింనంటూ...
అక్టోబర్ 29 ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని సేవాభారతి కార్యాలయంలో ఉచితంగా బి . పి మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ పి విజయ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. రెడ్...
న్యూఢిల్లీ: బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాణసంచాపై పూర్తి నిషేధం లేదని, అయితే బేరియం సాల్ట్స్ ఉన్న క్రాకర్స్పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టతనిచ్చింది. తాము ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా వేడుకల్లో నిషేధించిన బాణసంచాను అనుమతించే అధికారం ఎవ్వరికీ...
మొన్న అగ్ని 5.. నేడు లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం న్యూఢిల్లీ: భారత పరిశోధకులు డ్రాగన్ కంట్రీ చైనా గుండెళ్లో గుబులు పుట్టిస్తున్నారు. తాజాగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) జరిపిన లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం అయ్యింది....
‘ఏ దేవాలయాన్ని ధ్వంసం చేయలేదు’ అనే ప్రకటనపై నిందించిన ఇస్కాన్ ప్రయాగ్రాజ్: బంగ్లాదేశ్లో ఏ ఒక్క దేవాలయాన్ని కూడా ధ్వంసం చేయలేదని, ఎవరూ అత్యాచారం చేయలేదని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎకె అబ్దుల్ మోమెన్ చేసిన ప్రకటనను నిదిస్తూ, ఇస్కాన్...
కర్ణాటకలో హై అలెర్ట్ బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని విక్రమ్ ఆసుపత్రి డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం జిమ్లో వ్యాయమం...
అశోక్ వాటికా ‘శిల’ విరాళం అయోధ్య: శ్రీలంక మంత్రులు అయోధ్యను సందర్శించారు. ఈ సందర్భంగా అశోక్ వాటికా నుండి తెచ్చిన ‘శిల’ను విరాళంగా ఇచ్చారు. శ్రీలంక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు.. అక్కడి హైకమిషనర్, డిప్యూటీ హైకమిషనర్తో కలిసి గురువారం (అక్టోబర్ 28)...
హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులకు ఖండన అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశంలో తీర్మానం ధార్వాడ్(కర్ణాటక): బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై ఇటీవల జరిగిన హింసాకాండపై అఖిల భారతీయ కార్యకారి మండలి(ఏబీకేఎం) తన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ను మరింత...
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇటీవలే న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న యువకుడికి ధర్మాసనం పాఠం చెప్పింది. పదాలకు అర్థాలు వివరిస్తూ ప్రోత్సహించింది. ముందు కేసు సారాంశాన్ని తెలుసుకోవాలని, లేకుంటే కోర్టులో న్యాయవాది.. మైదానంలో బ్యాట్లేని సచిన్ టెండూల్కర్లా ఉంటాడని వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాది...