దేశంలో ఉగ్రదాడులకు కుట్ర
దేశంలో ఉగ్రదాడులకు ఐఎస్ఐతో కలిసి జైష్ ఏ మహ్మద్ సంస్థ పన్నాగం పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు పథకం రూపొందించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ, జైషే...









