News

News

దేశంలో ఉగ్రదాడులకు కుట్ర

దేశంలో ఉగ్రదాడులకు ఐఎస్‌ఐతో కలిసి జైష్‌ ఏ మహ్మద్‌ సంస్థ పన్నాగం పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు పథకం రూపొందించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ, జైషే...
News

అద్భుతమైన ప్రతిపాదనతో ముందుకొచ్చిన రైనా

జమ్ము కశ్మీర్‌.... దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. వేర్పాటువాద గొడవలు, ఉగ్రవాద దాడులు, ముష్కరులకు అండగా నిలిచే స్థానికులు, పాక్‌ సైనికులు కురిపించే మోర్టార్‌ షెల్స్‌, పోలీసులపై రాళ్లదాడులు అక్కడ సర్వ సాధారణం. యువత ఎదిగేందుకు సరైన ఉపాధి అవకాశాలు ఉండేవి...
News

వహ్వా… దౌత్యకార్యాలయాన్నే అమ్మేసిన పాక్ రాయబారి

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుంది పాక్‌ అధికారుల తీరు. ఆ దేశ నాయకులు దేశాన్ని చైనాకు అమ్మేస్తుంటే.. రాయబారులు దౌత్యకార్యాలయాలను కారు చౌకగా విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో...
ArticlesNews

విశ్వేశ్వరునిలో లీనమైన జగదీశ్వరుడు “డోమ్ రాజా”

వారణాసి మహాప్రస్థాన రథసారధి హరిశ్చంద్ర ఘాట్ వంశపారంపర్య కాపరి 'డోమ్ రాజా' జగదీష్ చౌదరిజీ విశ్వనాధుని నిజపాదాల చెంతకు చేరారు. ఒక అద్భుతమైన వ్యక్తిని మహాదేవుడు తనదగ్గరకు పిలిపించుకున్నారు. కాశీ "డోమ్ రాజా" గా ప్రసిద్ధి చెందిన శ్రీజగదీష్ చౌదరి గారు...
News

యజమానిని పొట్టన పెట్టుకున్న నౌకరు

జీతం విషయంలో జరిగిన గొడవలో కోపం పెంచుకున్న నౌకరు యజమానిని అత్యంత దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి, శవాన్ని బావిలో పడేసి పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తస్లీమ్‌ (21), యజమాని ఓంప్రకాశ్‌ (45) డెయిరీ ఫామ్‌లో రూ.15...
NewsProgrammsSeva

కరోనా జాగ్రత్తలు, లాక్ డౌన్ సమయంలో SSF సేవలు తెలుపుతూ SSF  ఇంటింటి ప్రచారం

కరోనా మహమ్మారి వ్యాధి ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలలో, మండల కేంద్రాలలో ఎవరి ఊరిలో వారు, ఎవరి వీధిలో వారితో SSF జట్లు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. జులై మాసంలో 20వ తేది నుంచి 30వ తేది వరకు...
News

భైంసా మతఘర్షణల్లో నివాసం కోల్పోయిన నిర్వాసితుల ఇళ్ల కోసం సేవాభారతి భూమిపూజ

భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన మతఘర్షణల్లో ఇల్లు కాలిపోయి నివాసం కోల్పోయిన నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం అందించింది అందించింది. నిర్వాసితులకు ఇండ్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా 24 ఆగస్టున  భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ మాననీయ ...
ArticlesNews

‘ఆత్మస్థైర్యాన్ని నింపుదాం’

కరోనా బారిన పడినవారు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే ఎంతటి రోగాన్నైనా సులభంగా జయించవచ్చని క్షేత్ర (కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ) సేవాప్రముఖ్‌  ఎక్కా చంద్రశేఖర్‌ ‌చెబుతున్నారు. లాక్‌డౌన్‌ 1, 2 ‌సమయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమందిని అక్కున...
News

మరణాల రేటు భారత్‌లోనే తక్కువ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో మరణాల రేటు భారత్‌లోనే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచంలో తక్కువ కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.58శాతం...
1 2,087 2,088 2,089 2,090 2,091 2,286
Page 2089 of 2286