News

ArticlesNews

విశ్వమంతటా ఒకే చైతన్య శక్తి ఉంది : ప్రకృతి వందన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భాగవత్

పర్యావరణం అనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. అలాగే ప్రతి సవత్సరం పర్యావరణ దినోత్సవం జరపడం కూడా ఆనవాయితీ అయింది. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అనుసరిస్తున్న జీవన శైలి పర్యావరణానికి అనుకూలంగా లేదు. ప్రకృతిని జయించి మనిషి...
Newsvideos

ప్రకృతి వందన : ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ ప. పూ. మోహన్ భాగవత్ సందేశం

ప్రకృతి వందనం..ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుదాం.. ఒక మనిషి రోజూ షుమారు 550 లీటర్ల ఆక్సిజన్ శ్వాసిస్తాడు.. లీటర్ ఆక్సిజన్ షుమారు 100 రూపాయలు.. అంటే మనం ప్రకృతినుంచి ప్రతిరోజూ 55,000.00 రూపాయల విలువైన ఆక్సిజన్ ఉచితంగా పొందుతున్నాం.. ఒక చెట్టు విలువ...
News

ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలచిన సేవాభారతి కార్యకర్తలు

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి, సేవాభారతి పిలుపుమేరకు ప్రమాదపుటంచుల్లో ఉన్న కరోనా రోగులకు అమృతంలా పని చేస్తున్న ప్లాస్మా (దాన) సేకరణకు పిలుపునిచ్చిన విషయం మనకందరికీ విదితమే. పిలుపునివ్వడం అందరూ చేసే పనే, కానీ పిలుపునిచ్చినవారే ముందుగా తమ...
News

విశాఖ సాగరతీరంలో బయటపడ్డ రెండో ప్రపంచయుద్ధం నాటి కాంక్రీటు బంకర్లు

విశాఖ సాగరతీరంలో రెండో ప్రపంచయుద్ధం నాటి కాంక్రీటు బంకర్లు బయటపడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ బంకర్లు వెలుగు చూశాయి. అరుదైన బంకర్లను చూసేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. విశాఖపట్నం, యారడ, జాలరిపేట తదితర ప్రాంతాల్లో సముద్రం ఇసుక కోతతో...
ArticlesNews

ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు?

ఖిలాఫత్ ఉద్యమానికి కర్తలు ఎవరు? ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని వాళ్ళు ఎక్కడ అందిపుచ్చుకున్నారు?  వాళ్ళ వేరువేరు మార్గాలు చివరికి ఒకే లక్ష్యం వైపుగా ఎలా సాగాయి?  మొదటి ప్రపంచ యుద్ధం నుండి  ఖిలాఫత్ ఉద్యమం వరకు జరిగిన సంఘటనల్లో ప్రధాన పాత్ర పోషించినవారి...
News

భారత సింహాల పంజా దెబ్బకు సాక్ష్యాలివిగో….

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న భారత సైన్యంతో జరిగిన ఘర్షణల్లో తమ సైనికులు ఎంత మంది చనిపోయారన్నదానిపై చైనా ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. అయితే నాటి పోరులో ఆ దేశ సైనికులు భారత వీర జవాన్ల దెబ్బను...
News

వాయుదళానికి బలం చేకూర్చనున్న రఫెల్ యుద్ధ విమానాలు

భారత వాయుదళానికి మరింత బలం చేకూరుస్తూ రఫేల్‌ యుద్ధ విమానాలు సెప్టెంబర్‌ 10న వాయుసేనలో అధికారికంగా చేరనున్నాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రఫేల్‌ విమానాలను భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేర్చనున్నారు. అంబాలాలోని వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
News

భారత గగనతలంలో పటిష్ఠ నిఘా నేత్రం

గగనతలంలో మరింత మెరుగ్గా నిఘా వేయడం కోసం ఇజ్రాయెల్‌ నుంచి రెండు ఫాల్కన్‌ ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థల (అవాక్స్‌)ను భారత వైమానిక దళం సమకూర్చుకోనుంది. వీటి ఖరీదు 100 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు...
News

మసూద్‌ అజార్‌కు పాక్ ఆశ్రయమిస్తోంది : భారత్

పుల్వామా ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు, జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ అధినేత మసూద్‌ అజార్‌కు ఇప్పటికీ దాయాది పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పిస్తూనే ఉందని భారత్‌ ఆరోపించింది. పాక్‌కు సరైన ఆధారాలు సమర్పించినప్పటికీ అజార్‌కు ఆ దేశం మద్దతిస్తూనే ఉందని భారత...
News

ఇది ఖచ్చితంగా 1962 తరవాత అత్యంత తీవ్ర పరిస్థితి – విదేశాంగ మంత్రి

కొద్ది నెలల క్రితం భారత్-చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావారణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలకు చెందిన దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌...
1 2,086 2,087 2,088 2,089 2,090 2,286
Page 2088 of 2286