News

News

చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ

పర్యాటక ప్రాంతాల మూసివేత ఎప్పటిలాగానే వివరాలు దాస్తున్న కిలాడి డ్రాగన్ బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్ పడగవిప్పుతోంది. ఇప్పటికే వైరస్​ను నియంత్రించేందుకు అనేక ఆంక్షలను అమలు చేస్తున్న డ్రాగన్.. తాజాగా ఓ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మూసేసింది. కొత్త కేసులు వెలుగులోకి...
News

ఏక కాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోడీ

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్​నగర్​లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవియా, గవర్నర్​ అనందీబెన్​ పటేల్​లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య...
News

ఏపీలో నీలిచిత్రాలు చూపించిన ముస్లిం టీచర్‌!

గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లి శాలివాహన నగర్‌లోని ఉర్దూ పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హుస్సేన్‌ అనే ఉపాధ్యాయుడు పాఠాలు బోధించడం మానేసి, నీలిచిత్రాలు చూపిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంఘటనను నాలుగు, ఐదు తరగతుల విద్యార్థినులు...
News

ఇండోనేషియాలో మసీదు లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు!

అజాన్‌ శబ్ద తీవ్రతకు ఆల్‌లైన్‌లో ప్రజానీకం ఫిర్యాదు  జకార్తా: ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో అక్కడి ప్రభుత్వం మసీదు లౌడ్‌ స్పీకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రతిరోజు మసీదుల నుండి వెలువడే అజాన్‌ శబ్ద తీవ్రతకు విసిగిపోయిన అక్కడి...
News

భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుంది

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుందని, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష...
News

శ్రీ‌రాములు వారిని ద‌ర్శించుకున్న భాగ‌వ‌త్‌

అయోధ్య‌: అయోధ్యలోని శ్రీ‌రాములు వారిని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌.) స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ ద‌ర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌రామ‌జ‌న్మ‌భూమి ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. శ్రీ‌రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్...
News

సైనికుల ధైర్యసాహసాలు భేష్‌

జమ్ముకశ్మీర్‌ పర్యటనలో హోంమంత్రి అమిత్‌ షా జమ్ముకశ్మీర్‌: మూడు రోజుల జమ్ముకశ్మీర్‌ పర్యటనలో ఉన్న షా అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లను కలిశారు. సైనికులు ఆందోళనలు లేకుండా దేశాన్ని రక్షించాలని, వారి కుటుంబసభ్యుల క్షేమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
News

ఆంధ్రాలో హిందూ దేవాలయాల కూల్చివేత!

పాతపట్నం: ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా, పాతపట్నంలో జాతీయ రహదారి విస్తరణ పేరిట హిందూ దేవాలయాలను కూల్చివేశారు. దీంతో భక్తులు విలపించారు. కనీసం విగ్రహాలు బయటకు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని కోరినా నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపించారు. నరసన్నపేట నుండి ఒడిశాలోని మోహన్‌ ప్రాంతం...
News

ఏబీవీపీ తిరుచ్చి ఆఫీసుపై దాడి!

తమిళనాడు: ఏబీవీపీ తిరుచ్చి కార్యాలయంపై దేశ వ్యతిరేకులు దాడికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో గుర్తు తెలియని గూండాలు ఈ చర్యకు దిగారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి రాళ్లు, ఇసుక, మండే నూనె పదార్థాలను ఉపయోగించారని ఏబీవీపీ...
News

చెంచులకు దుస్తుల పంపిణీ

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా, జానాల, బలపాల తిప్ప, సిద్దేశ్వరం, పాత మాడుగల, యర్రమఠం తదితర చెంచు గూడాలలో చెంచులకు చీరలు, ప్యాంట్లు, చొక్కాలు, పిల్లల దుస్తులు పంపిణీ జరిగింది. నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జానాల గూడెం...
1 2,024 2,025 2,026 2,027 2,028 2,431
Page 2026 of 2431