News

News

మన సహకార ధోరణికి భగవద్గీతే ప్రేరణ

భగవద్గీత మనిషిని ఆలోచింపజేసి.. ప్రశ్నించే స్ఫూర్తిని కలిగిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం స్వామి చిద్భవానంద రాసిన భగవద్గీత కిండిల్‌ వెర్షన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ.. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరామకృష్ణ తపోవన్‌...
News

వేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణం

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడొంతుల వరకూ పునాదులు తీశారు. ఈ పనులు ఈ నెలాఖరు వరకూ జరగనున్నాయి. ఏప్రిల్‌...
News

అయోధ్య రామ నిధి సమర్పణ అభియాన్ తో కరీంనగర్ శివాలయనికి మహర్దశ.

అది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం. అత్యంత మహిమాన్విత శివలింగం ఆ గుడిలో కొలువై వుంది. ఒకనాడు నిత్య పూజలతో అలరారిన చరిత్ర. కాలక్రమంలో ఆ దేవాలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది. కరీంనగర్ జిల్లా...
News

బ్రహ్మకుమారీస్‌ అధ్యక్షురాలు దాదీ హృదయ మోహిని కన్నుమూత

బ్రహ్మకుమారీస్‌ అధ్యక్షురాలు దాదీ హృదయ మోహిని(93) కన్నుమూశారు. అనారోగ్యంతో ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 2020 మార్చి 27న రాజయోగిని దాదీ జానకి పరమపదించిన తర్వాత బ్రహ్మకుమారీస్‌ అధ్యక్షురాలిగా దాదీ హృదయ మోహిని...
News

భారత నౌకాదళం చేతికి మరో కీలక అస్త్రం ఐఎన్‌ఎస్‌ కరంజ్‌

భారత నౌకాదళం చేతికి మరో కీలక అస్త్రం అందింది. ప్రాజెక్టు-75లో భాగంగా చేపట్టిన ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ను ముంబయిలో ఉన్నతాధికారుల సమక్షంలో దీనిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌, విశ్రాంత అడ్మిరల్‌ వీఎస్‌ షెకావత్‌ పాల్గొన్నారు. ఈ...
News

మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అల్-బదర్ చీఫ్ ఘని ఖ్వాజాని కాల్చి చంపిన భారత్ ఆర్మీ

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట  కొనసాగుతోంది.  అదే క్రమంలో, మంగళవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోపోర్‌లోని అల్-బదర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఘని ఖ్వాజాను కాల్చి చంపాయి.  అధికారుల సమాచారం ప్రకారం, సోపోర్‌లోని తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు...
News

బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థల నుండి కాశ్మీర్ ఉగ్రవాద సంస్థలకు క్రిప్టోకరెన్సీ 

కాశ్మీర్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలకు, క్రిప్టోకరెన్సీ రూపంలో నిధులు అందినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సార్ అల్ ఇస్లాం సంస్థ ఉగ్రవాదులకు భారీగా నిధులు సమకూర్చినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటించారు. స్పెషల్...
News

అమెరికా నుంచి భారత్ కు 30 సాయుధ డ్రోన్లు

పాకిస్తాన్, చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో, వైమానిక నిఘాను బలోపేతం చేయడానికి అమెరికా యుఎస్ నుండి 30 సాయుధ MQ-9B స్కై గార్డియన్ డ్రోన్లలను కొనాలని భారత్ నిర్ణయించింది. భారత్ లీజుకు తీసుకున్న రెండు సీ గార్డియన్ డ్రోన్లు తమ పనితీరుతో...
ArticlesNews

పెరగనున్న జలాంతర్గాముల సత్తా – అగ్రరాజ్యాల సరసన చేరనున్న భారత్

డీజిల్‌తో పనిచేసే సంప్రదాయ జలాంతర్గాముల సమర్థతను ఎన్నో రెట్లు పెంచే దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. ఇందుకు అవసరమైన ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ (ఏఐపీ) అభివృద్ధిలో ఒక ముఖ్య మైలురాయిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధిగమించింది. ముంబయిలో...
News

పాపాల పాక్ కూ టీకాలు పంపనున్న భారత్

అంతర్జాతీయ సమాజంలో భారత్‌ మరోసారి తన సౌభ్రాతృత్వాన్ని చాటుకుంది. కశ్మీర్‌ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశానికి సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. కరోనా మహమ్మారిపై పోరులో పాక్‌కు 4.5కోట్ల స్వదేశీ కొవిడ్‌ టీకాలను పంపించనున్నట్లు విశ్వసనీయ...
1 2,023 2,024 2,025 2,026 2,027 2,289
Page 2025 of 2289