News

ArticlesNews

పాక్ శాంతిమంత్రానికి కారణమేంటి?

భారత్‌ శాంతి మంత్రాన్ని దాయాది దేశం ఒడిసిపట్టుకుందా? అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారంరోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ దళాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. పాకిస్థాన్‌ వైఖరిలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పుల వెనక తప్పనిసరి కారణాలు చాలానే...
NewsProgramms

రామమయం రాగ మయం సంస్కార భారతి వారి “స్వర సమర్పణ”

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధి దేశం మొత్తం కూడా ఫిబ్రవరి 27వ తేదీ వరకు కూడా జన జాగరణ ఉద్యమంగ జరిగినది. ఆ శ్రీరామనిధి సమర్పణ ముగింపు సందర్భంగా సంస్కార భారతి ఆధ్వర్యంలో,మర్యాదా పురుషోత్తముడు, ఆ దేవదేవుడు శ్రీ...
News

నయవంచక చైనాను నమ్మరాదు

ఒక వైపు సరిహద్దుల్లో రాజీ అంటూనే.. సరిహద్దుల్లో కవ్వింపులు మానని డ్రాగన్ మరో కొత్త స్కెచ్ వేసింది. ఇండియాపై కనిపించని దెబ్బకొట్టేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏకంగా సైబర్ దాడులకు తెగబడింది. విద్యుత్ వ్యవస్థపై చైనా టార్గెట్ చేసింది. ఇండియాపై మొదట్నుంచి...
News

శ్రీశైలం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఘనంగా శివాజీ జయంతి కార్యక్రమం

ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ అఖిలభారత కార్యదర్శి శ్రీ సత్య కుమార్ విచ్చేశారు. ఈ...
News

అనాథాశ్రమం ముసుగులో మత మార్పిడి

పేద పిల్లలకు ఆశ్రయం ఇచ్చే పేరుతో అనాథ శరణాలయంలో చేర్చుకుని అనంతరం వారిని మత మార్పిడులకు గురి చేస్తున్న తొమ్మిదిమంది ముఠాను హైదరాబాదు సమీపంలోని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ముఠా సభ్యులు అనాథ శరణాలయం...
News

భారత వ్యాక్సిన్ సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి

భారత వ్యాక్సిన్ దిగ్గజ సంస్థలను చైనా టార్గెట్ చేసింది. భారత్‌లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ వివరాలను సేకరించేందుకు..చైనా ప్రభుత్వ మద్దతున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ భారత్ బయోటెక్,సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఐటీ వ్యవస్థల్లోకి మాల్ వేర్ ప్రవేశపెట్టిందని సింగపూర్,టోక్యో ప్రధాన కేంద్రంగా పనిచేసే...
News

గుంటూరులో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు

గుంటూరులోని బంజర నాయక కాలనీలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవం ఘనంగా జరిగినది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యదర్శి శ్రీ మాగంటి సుధాకర్ యదవ్ , శ్రీ చంద్ర నాయక్ , ధార్మిక మండలి సభ్యులు శ్రీ...
News

మిలటరీ సోలార్‌ టెంట్‌.. ఎలా పనిచేస్తుంది?

సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. గడ్డకట్టే చలిలోనూ విధులు నిర్వర్థిస్తుంటారు. భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం గల్వాన్‌ లోయ సహా అనేక ప్రాంతాల్లో...
News

కేరళ : 14ఏళ్ల బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి నెలల తరబడి సామూహిక అత్యాచారం

కేరళలో ముస్లింలు అధికంగా ఉన్న మలప్పురం జిల్లాలోని కల్పకంచెరి అనే ఊరిలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో 14 ఏళ్ల బాలికను మాదకద్రవ్యాలకు బానిసను చేసి నెలల తరబడి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి,...
1 2,026 2,027 2,028 2,029 2,030 2,289
Page 2028 of 2289