కోవిడ్ రెండో దశ దేశంలో ఉద్ధృతమైపోతున్న వేళ మంగళవారం ఒకింత ఊరట కలిగింది. 61 రోజుల తర్వాత తొలిసారిగా.. రోజువారీ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. తాజాగా 3,29,242 కొత్త కేసులు బయట పడగా.. 3,56,082...
శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం ఏడవ తరం 11వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు మే నెల 8వ తేది మధ్యాహ్నం 1.20 నిమిషాల కు స్వర్గస్తులైనారు. వీరు...
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతాల్లో కరోనాతో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మంగళవారం అక్కడి పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఇటీవల దండకారణ్య ప్రాంతంలో సుకుమా, దంతెవాడ, బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతాల్లో దాదాపు 100...
It has become very difficult for everyone to do the funeral of those who died due to corona. In some places, the funeral is unofficially costing over Rs 40,000./- In...
కరోనా కారణంగా కాలం చేసిన వారి అంత్యక్రియలు చెయ్యడం ప్రతి ఒక్కరికీ చాలా కష్టంగా పరిణమించింది. కొన్నిచోట్ల ఆ అంత్యక్రియలకు అనధికారికంగా 40 వేల రూపాయల పైచిలుకు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా గూడూరులోని కొంతమంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
The Vignan Vihar School of the Rashtriya Swayamsevak Sangh, which till yesterday provided a cultured education to thousands of students on the outskirts of Visakhapatnam, has now been turned into...
కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసి లబ్ధి పొందాలనుకునే పాకిస్తాన్ కు మరోసారి చుక్కెదురైంది. జమ్మూ కాశ్మీర్ అంశంతో పాటు.. భారత్ , పాక్ మధ్య ఉన్న ఇతర సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా... పాకిస్తాన్ కు సూచించింది. సౌదీ...
భారత్ కరోనాపై పోరాడేందుకు అవసరమైన సాయుధ సంపత్తిని వివిధ దేశాల నుండి తెచ్చేందుకు గత నెల 30వ తేదీన నావికాదళం సముద్రసేతు-2ను ప్రారంభించింది. ఇప్పటికే భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ తల్వార్లు బహ్రెయిన్లోని మనామా పోర్టుకు చేరుకొన్నాయి. ఇక్కడి...
విశాఖపట్నం నగర శివార్లలోని గుడిలోవలో నిన్నమొన్నటిదాకా కొన్నివేల మంది విధ్యార్ధులకు సంస్కారంతోకూడిన విద్యను అందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన విజ్ఞాన్ విహార్ స్కూలు, ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా మారిపోయింది. అంతేనా, ఈ 100 పడకల కోవిడ్...
అప్పటి వరకు ప్రతీ ఏడాది నిర్విరామంగా, ప్రశాంతంగా జరుగుతూ వస్తున్న హిందూ ఊరేగింపు పండుగను ఆ మరుసటి ఏడాది నుండి ముస్లిములు మతపరమైన అభ్యంతరం లేవనెత్తి అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మతపరమైన అసహనాన్ని ప్రోత్సహించడం లౌకిక దేశమైన భారతదేశానికి...