DISCIPLINE AND COMMITMENT OF RSS SWAYAMSEVAKS PROVED ONCE AGAIN It will not be an exaggeration if we say there is hardly anyone who doesn’t know about the RSS in our...
న్యూఢిల్లీ: భారత దేశంపై మరో కుట్ర జరిగింది. దీని ఫలితమే సరిహద్దుల్లో దాదాపు 135 ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు నిరీక్షిస్తున్నారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ తెలిపారు. వీరంతా నియంత్రణ రేఖ వెంబడి నక్కి ఉన్నారని,...
In an interesting encounter between the Municipal authorities and the Hindus in Tenali, the authorities yielded to the fury of the citizens. This happened when the civil authorities tried to...
చెన్నై: పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ ఆర్.నాగస్వామి చెన్నైలోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 91 ఏళ్ళు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.) ఆయనకు ఘన నివాళులర్పించింది. నాగస్వామి భారతీయ కళలో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ప్రాచీన శిలాశాసనాలు, వాస్తుశిల్పం,...
* మరోసారి వెలుగులోకొచ్చిన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకుల క్రమశిక్షణ, నిబద్ధత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అంటే తెలియని వారు బహుశా దేశంలో ఎవరూ ఉండరు. దేశభక్తికి, క్రమశిక్షణకు, నిబద్ధతకు పెట్టింది పేరు ఆర్ ఎస్ ఎస్...
కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు రాయ్గఢ్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. పన్వేల్లోని సల్మాన్ ఖాన్ ఫాంహౌస్లో సినీ తారల శవాలను దాచారని ఆరోపించాడు. అంతేకాదు, సల్మాన్పై చిన్న...
* హిందువుల ధర్మాగ్రహానికి తలొగ్గిన ప్రభుత్వాధికారులు. తెనాలిలోని గాడి బావి సెంటర్లోని 102 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన శ్రీ సీతారామాంజనేయస్వామి గుడిని తొలగించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాధికారులకు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ప్రభుత్వ అధికారులు ప్రజల ఆగ్రహానికి హడలిపోయి...
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఇంఫాల్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీక అని, ఆయన తన జీవితమంతా స్వాతంత్య్రాన్ని ఆశించే భారత ప్రజల కోసం అంకితం చేశారని నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు...
భాగ్యనగరం: ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం చెందారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయాసంతో ఉన్న ములుగు సిద్ధాంతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు....
తంజావూరు: క్రైస్తవ మతోన్మాదుల వేధింపులు తట్టుకోలేక లావణ్య ఆత్మహత్యకు పాల్పడితే, ఈ విషాదకర సంఘటనను సమాజానికి చేరవేయాల్సిన మీడియా వక్రమార్గం ఎంచుకుందని ఆ బాలిక తల్లి తమిళ మీడియాపై నిప్పులు చెరిగింది. తంజావూరులోని క్రైస్తవ పాఠశాల ‘మత వేధింపులు’ తట్టుకోలే 17...