News

ArticlesNews

RSS condemns this gruesome violence in severest terms

Statement by Dattatreya Hosabale, Sarkaryavah, Rashtriya Swayamsevak Sangh (RSS) Rashtriya Swayamsevak Sangh 07-May-2021   Elections have a significant role in democracy. In this tradition, very recently polls for Assembly were...
News

భారత్ అడుగుజాడలలో అమెరికా

దేశంలో 5జీ ట్రయల్స్‌లో చైనా సాంకేతికతను వాడకూడదని భారత్‌ నిర్ణయించింది. దీని పై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. 5జీ ట్రయల్స్‌లో చైనాకు చెందిన హువాయ్‌, జీటీఈ సాంకేతికతను వాడవద్దని నిర్ణయించడం భారత ప్రజలతో పాటు ప్రపంచానికి శుభవార్త .. చైనా కమ్యూనిస్టు...
News

కరోనా సంక్షోభంలో…రిజర్వు బ్యాంక్ చేయూత

కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు భారత రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. టీకా తయారీ సంస్థలు, ఆసుపత్రులు, లేబరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతిచ్చింది. ఇందుకోసం బ్యాంకులకు రూ. 50...
ArticlesNews

కరోనా సంక్షోభంలో… దేశానికి దన్నుగా భారత సైన్యం

కరోనా రెండో దశ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో... భారత సైన్యం నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన సైన్యంగా మనవారికి మామూలుగానే మంచి పేరు ఉంది. దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతిసారీ మన సైనికులు...పౌర సమాజానికి విశేష...
News

ఆమె అధికారులను హింసాత్మక సంఘటనల సమాచారాన్ని నాకు అందించవద్దని ఆదేశించారు : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై గవర్నర్ జగదీష్ ధనకర్ తీవ్ర వ్యాఖ్యలు.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం బెంగాల్ లో హిందువులపైన, బిజెపి కార్యకర్తలపైన, ఓటర్లపైన జరుగుతున్న హింసకు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను తనకు అందించ వద్దని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధనకర్ ఆరోపించారు....
News

పశ్చిమబెంగాల్‌ హింసపై గవర్నర్‌ నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను నివేదిక కోరింది. హింసపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరినప్పటికీ ఎలాంటి స్పందనా లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక...
News

జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా కనిగాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి. ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో వారిని చుట్టుముట్టిన జవాన్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు...
News

ఢిల్లీ ప్రభుత్వ అసమర్థతే అనిశ్చితికి కారణం : భగ్గుమంటున్న ఆసుపత్రులు

ఆక్సిజన్ కొరతతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆసుపత్రులు.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి నుంచి వచ్చిన స్పందనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. రోగి మరణించిన ఎంతకాలానికి తాము స్పందించాలని ప్రశ్నించాయి. ఆక్సిజన్ స్టాక్ ఉన్నప్పటికీ ఆసుపత్రులు అనవసరంగా అత్యవసర పరిస్థితిని లేవనెత్తొద్దంటూ ఢిల్లీ ఉప...
ArticlesNews

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవ‌కులు

దేశంలో క‌రోనా రెండో ద‌శ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైర‌స్ బారిన ప‌డి అనేక మంది ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండ‌డంతో దేశంలోని ప‌లు ఆస్ప‌త్రుల్లో వైద్య, ఆరోగ్య‌ సిబ్బంది, ప‌డ‌క‌ల‌ కొర‌త ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది....
ArticlesNews

క‌రోనాపై క‌లిసిక‌ట్టుగా పోరాడుదాం: ఆర్‌.ఎస్‌.ఎస్‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేజీ

కోవిడ్ మహమ్మారి మరోసారి మన దేశానికి సవాలు విసిరింది. ఈసారి వ్యాధి సంక్రమణం, తీవ్రత ఎక్కువగా ఉంది. ఈనాడు దేశంలో చాలా ప్రాంతాలు దీనిని ఎదుర్కొంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు దీని బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొన్ని వందల కుటుంబాలు...
1 2,004 2,005 2,006 2,007 2,008 2,289
Page 2006 of 2289