News

News

ప్రసంగిస్తూనే ప్రాణాలు వదిలిన మహాస్వామీజీ

బెంగళూరు: కర్ణాటకలోని బెళగాంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న స్వామీజీ గుండెపోటుకు గురై వేదికపైనే మరణించారు. ఈ ఘటన ఈ నెల ఆరోతేదీన జరిగింది. సంగనబసవ స్వామి తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి...
News

8 రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

భారత వాతావరణ శాఖ హెచ్చరిక‌ న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనలు చేసింది. ఈనెల 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
News

జమ్మూలో కర్ఫ్యూ

పెరుగుతున్న కొవిడ్ కేసులు జ‌మ్మూ: జమ్మూ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటును నిరోధించేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించిన వారిపై కఠిన...
News

చెక్కుచెదరని భారత లౌకికత్వం

దేశంలో సురక్షితంగా మైనారిటీలు బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా కితాబు న్యూఢిల్లీ: భారత్​లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ‌ దేశంలో లౌకికవాదం చెక్కుచెదరలేదని కితాబిచ్చారు. భారత్​లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ తరహాలో మైనార్టీలకు...
News

ఉగాండాలో బాంబు దాడి

త్రుటిలో తప్పించుకున్న భారత పారా క్రీడాకారులు కంపాలా: ఉగాండాలో పారా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో ఆడటానికి వెళ్లిన భారత షట్లర్లకు భయానక అనుభవం ఎదురైంది. కంపాలాలో వారు బస చేసిన హోటల్‌కు సమీపంలోనే మంగళవారం రెండు బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో...
News

చైనాలో 71 రకాల కొత్త వైరస్‌లు

అత్యంత ప్రమాదకరమైనవి 18 గుర్తించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్​ల కలకలం మొదలైంది. ఏకంగా 71 రకాల వైరస్​లను గుర్తించారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. వీటిలో 18 ప్రమాదకరమైన వైరస్​ ఉన్నాయి. చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా చైనా,...
News

మా జోలికొస్తే మసే!

అమెరికాను హెచ్చరించిన చైనా దీటుగా బదులిచ్చిన జోబైడెన్ పరస్పర హెచ్చరికలతో సాగిన వర్చువల్ సమావేశం వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ల మధ్య సమావేశం పరస్పర హెచ్చరికలతో సాగింది. ఇరుదేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన...
News

అధునాతన డ్రోన్ల కొనుగోలుకు భారత్ కసరత్తు

న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఆధునాతన డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదన తుది దశకు చేరాయి. రూ.22 వేల కోట్ల విలువైన 30 మల్టీ మిషన్ డ్రోన్​ల కొనుగోలు ప్రతిపాదనలను రక్షణ సంబంధిత కొనుగోళ్ల మండలి(డీఏసీ) అనుమతించనుంది. డీఏసీ ఆమోదం తర్వాత.. ప్రధాని నేతృత్వంలోని...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవక్‌ హత్యపై ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్‌

కేరళ గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు తిరువనంతపురం: పాలక్కాడ్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్త సంజిత్‌ (27) హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) దర్యాప్తును కోరుతూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ మంగళవారం కేరళ గవర్నర్‌...
News

ప్రశ్నిస్తున్న వారికి ‘పూర్వాంచల్‌’ సమాధానం

ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ లక్నో: పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. లక్నో నుంచి ఉత్తరప్రదేశ్‌ రాజధాని ఘాజీపూర్‌ వరకు 340.8 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్‌ స్ట్రిప్‌ కూడా...
1 2,001 2,002 2,003 2,004 2,005 2,432
Page 2003 of 2432