News

News

గాంధీజీకి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం…మరణం తరువాత అందుకోనున్న మొదటి వ్యక్తిగా రికార్డు

జాతిపిత, మహాత్మా గాంధీని అమెరికా ప్రతిష్ఠాత్మక 'కాంగ్రెషనల్ గోల్డ్​ మెడల్'తో గౌరవించుకోవాలని మరోసారి ప్రతినిధుల సభ తీర్మానించింది. ఈ ప్రతిపాదనను న్యూయార్క్​కు చెందిన ఓ ప్రజాప్రతినిధి సభ ముందుకు తీసుకొచ్చింది. శాంతి, అహింస మార్గాల్లో మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ...
News

RSS Online Talk with Teachers

Rashtriya Swayamsevak Sangh - Andhra Pradesh will hold a webinar on the topic "Deshavibhajanagadha" (The story of Partition of Mother India) for teachers to mark the 75th Independence Day. This...
News

అజారుద్దీన్ ఓ దేశద్రోహి: హెచ్‌సీఏ సెక్రటరీ గురవా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విబేధాలు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పై మిగిలిన బోర్డు సభ్యులు ఇప్పటికే సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే అజారుద్దీన్ కు అపెక్స్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది....
News

ఉపాధ్యాయులతో RSS ఆన్ లైన్ టాక్

75 వ స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు "దేశవిభజనగాధ" అనే అంశంపై వెబినార్ (ఆన్ లైన్ టాక్) జరుగనుంది. ఆగస్టు 15 ఆదివారం రాత్రి 7 గం. లకు ఈ కార్యక్రమం జరుగుతుంది....
News

బీజేపీ వినుకొండ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌ పై హత్యాయత్నం

గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్‌పై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం మార్నింగ్ వాకింగ్‌కు ఆయన వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఆయన చేతికి, తలకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే...
News

7 రోజుల్లో ఆఫ్ఘన్ మొత్తం మా చేతుల్లోకొస్తుంది : తాలిబన్లు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను వారు హస్తగతం చేసుకున్నారు. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ సహా హెరత్‌, ఘాజ్నీ, హెల్మండ్‌, లోగర్‌ వంటి ప్రముఖ నగరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ...
News

చైనా : ప్రజలు బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు, తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు

కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్‌ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్‌ కారణంగా అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా...
News

ఇక మిగిలున్న మావోయిస్టులు 60 మందే – డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఏవోబీలో మావోయిస్టుల సంఖ్య రెండేళ్లలో 140 నుంచి 60కు తగ్గిపోయిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో 8 ఏరియా కమిటీలుండగా... ప్రస్తుతం వాటి సంఖ్య నాలుగుకే పరిమితమైందన్నారు. ఏవోబీలో పనిచేస్తూ పోలీసులకు లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులను గురువారం...
News

విజయవంతమైన నిర్భయ్ క్షిపణి ప్రయోగం.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన

పూర్తి స్వదేశీ రూపొందించిన బూస్టర్‌ ఇంజిన్ అమర్చిన 'నిర్భయ్‌' క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న పరీక్ష కేంద్రం నుంచి క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ప్రకటించింది. ఈ క్షిపణి 1000 కిమీల దూరంలోని...
1 1,946 1,947 1,948 1,949 1,950 2,292
Page 1948 of 2292