గాంధీజీకి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం…మరణం తరువాత అందుకోనున్న మొదటి వ్యక్తిగా రికార్డు
జాతిపిత, మహాత్మా గాంధీని అమెరికా ప్రతిష్ఠాత్మక 'కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్'తో గౌరవించుకోవాలని మరోసారి ప్రతినిధుల సభ తీర్మానించింది. ఈ ప్రతిపాదనను న్యూయార్క్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి సభ ముందుకు తీసుకొచ్చింది. శాంతి, అహింస మార్గాల్లో మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ...








