News

News

పూరి జగన్నాథ స్వామి ఆలయంలో దర్శనాలకు అనుమతి… తాజా మార్గదర్శకాలు విడుదల

కరోనా కారణంగా దర్శనాలు నిలిపివేసిన పూరీ జగన్నాథుని ఆలయం ఇవాళ తెరుచుకుంది. అయితే, దేవాలయంలోకి పూర్తి స్థాయిలో భక్తులను ఈ నెల 23 నుంచి అనుమతిస్తారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా మూడు నెలలపాటు మూసివేసిన తర్వాత.. తొలి దశలో దేవాలయ సేవకులు,...
News

హింస వీడితే అధికార భాగస్వామ్యం… తాలిబన్లకు ఆఫరిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం

తాలిబన్లు హింసకు స్వస్తి చెప్పిన పక్షంలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. దేశంలో పోరు మానివేస్తే.. అధికారంలో మీకు ‘వాటా’ ఇస్తామని ఖతార్ లో ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రకటించినట్టు ఏ ఎఫ్ పీ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ...
News

ప్రపంచ జావలిన్ త్రో ర్యాంకింగ్ లో నీరజ్ చోప్రా కు రెండో స్థానం.. జాబితాలో భారత్ నుంచి మరి కొందరికి చోటు..

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా తాజా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు. ఈ ర్యాంక్ 23 ఏళ్ల నీరజ్ చోప్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్ అవ్వడం విశేషం. వేసవి క్రీడలకు ముందు...
News

తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం… తితిదే విజిలెన్స్ విచారణ

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్ళు నకిలీ టికెట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని టీటీడీ పరిమిత సంఖ్యలోనే 300రూపాయల దర్శనం టిక్కెట్ల కోటాను రిలీజ్ చేస్తోంది. కాని శ్రీవారి దర్శనం కోసం...
News

ఇంగ్లాండ్లో కాల్పుల కలకలం… ఆరుగురు మృతి..

ఇంగ్లాండ్‌లోని నైరుతి ప్రాంతంలోని ప్లైమౌత్‌ పట్టణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించినట్లు కార్న్‌వాల్‌ పోలీసులు వెల్లడించారు. మరణించిన వారిలో పదేళ్ల లోపు చిన్నారి ఉన్నట్లు.. పలువురు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు...
News

హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. 12 మండలాలతో హన్మకొండ జిల్లా, 15 మండలాలతో వరంగల్ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు...
News

ఆఫ్ఘన్ : 12 సంవత్సరాల వయసు పైబడిన బాలికలను లాక్కెళుతున్న తాలిబాన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త నియమాలను, నిబంధనలను తాలిబాన్లు అమలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆడవారిపై కూడా తాలిబాన్ల దృష్టి పడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తాలిబాన్లు ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి...
News

భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్

భారత ప్రభుత్వం అగ్రరాజ్యం అమెరికాతో ఎంతో స్నేహంగా ఉంటోంది. అయితే ఇది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అసలు నచ్చడం లేదు. ఆ విషయాన్ని మరోసారి మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ను ఓ...
News

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

శ్రీశైలం మల్లన్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. అక్కడి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకు చేరుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...
1 1,947 1,948 1,949 1,950 1,951 2,292
Page 1949 of 2292