News

News

అమెరికాలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. టైమ్ స్క్వేర్ లో జెండా ఎగుర వేసిన ప్రవాస భారతీయులు..

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులు త్రివర్ణ పతాకం ఎగురవేసి పండగలా జరుపుకున్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకున్న ఈ వేడుకలకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికయ్యింది. నగరంలోని టైమ్స్ స్క్వేర్...
ArticlesNews

తాలిబనిస్తాన్ గా మారిన ఆఫ్ఘనిస్తాన్… అప్రమత్తంగా లేకపోతే భారత్ కూ ముప్పే…

ఆఫ్ఘన్‌లో జరుగుతున్న పరిణామాలు అక్కడి వారికి మాత్రమే కాదు.. సమీప భవిష్యత్తులో మనకు కూడా చేటు తెస్తాయనేది వాస్తవం.. ఆఫ్ఘనిస్తాన్‌ ఒకనాటి అఖండ భారత దేశంలో భాగం అనే చరిత్రను తెలుసుకోవాలి.. ఆఫ్ఘనిస్తాన్‌ అంటే 'అఫ్ఘన్‌ జాతీయుల ప్రదేశం'.. మహాభారత కాలంలో...
ArticlesNews

ప్రధాని అమృతోత్సవ ఉపన్యాసం హైలైట్స్

వలస పాలన నుంచి విముక్తి పొంది 75వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు కరోనా నిబంధనలు పాటిస్తూనే.. ఈ అమృత ఘడియల్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తున్న...
News

హైతీలో ఘోర భూకంపం.. 300 పైగా మృతి..1800 మందికి గాయాలు..

కరిబియన్ దేశం హైతీని శక్తిమంతమైన భూకంపం వణికించింది. భూకంప తీవ్రతతో చాలా భవనాలు కుప్పకూలడంతో 304 మంది చనిపోయారు. 1800 మందికి పైగా గాయపడ్డారు.దేశంలో చర్చిలు, హోటళ్ల సహా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి. ''దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు...
News

భద్రతా దళాలకు పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ ధైర్యసాహసాలు, అంకితభావాన్ని ప్రదర్శించిన సైనిక, పోలీసు దళాలకు కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీరిలో పలువురు విధి నిర్వహణలో మరణించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరు సాగిస్తున్న జమ్ముకశ్మీర్‌ పోలీసులకు ఈ దఫా అత్యధిక స్థాయిలో...
News

ఆఫ్ఘన్ అవస్థకు బైడెనే కారణం.. డొనాల్డ్ ట్రంప్ విమర్శ

ఆఫ్గనిస్థాన్​లోని తాలిబన్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. తాలిబన్లు అఫ్గాన్​లోని నగరాలను, ప్రావిన్సులను స్వాధీనం చేసుకోవడంపై స్పందించిన ఆయన.. ఈ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్​ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అఫ్గనిస్థాన్​లో...
News

జపాన్లో జలప్రళయాన్ని తలపించే రీతిలో వర్షాలు… వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటమునిగిన ప్రధాన నగరాలు.. హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

జపాన్‌లో అతి భారీ వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. హిరోషిమా సహా ఎనిమిది.. ప్రధాన నగరాల్లో జపాన్‌ వాతావరణ విభాగం హై ఎలర్ట్ ను జారీ చేసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చునని...
News

గుప్త నిధుల పేరుతో నంది విగ్రహం చోరీ.. కేసును చేధించిన పోలీసులు.. నిందితులంతా ఉన్నత విద్యావంతులే…

తూర్పు గోదావరి జిల్లా... బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి ఆలయంలో పురాతన నంది విగ్రహం చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన నంది విగ్రహం అపహరణకు గురవగా.. తాజాగా పోలీసులు...
News

ఆగస్టు 14 “దేశవిభజన బీభత్స స్మృతి దినం” – ప్రధాని మోడీ

భారత స్వాతంత్ర్య దినం ఆగస్టు 15కు ఒక రోజు ముందు ఆగస్టు 14ను 'పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే' (దేశ విభజన బీభత్స స్మృతి దినం)గా పాటిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. "దేశ విభజన గాయాలను ఎప్పటికీ మరిచిపోలేం. ఆ...
News

జమ్మూలో ముమ్మరంగా తీవ్రవాదుల ఏరివేత… కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. భద్రతాదళాల అదుపులో తీవ్రవాదులు

జమ్మూకాశ్మీర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. భద్రతా బలగాలు తప్పించుకుని తిరుగుతున్న కీలక ఉగ్రవాదిని పట్టుకున్నాయి. రాష్ట్రంలోని కిష్టవర్ జిల్లాలో పోలీసులు హిజ్బుల్ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని శనివారం అరెస్టు చేశారు. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు...
1 1,945 1,946 1,947 1,948 1,949 2,292
Page 1947 of 2292