News

News

అతన్ని ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు – అరుణాచల్ ‌ప్రదేశ్‌ యువకుడి ఆచూకీ లభ్యం

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్ ‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్ ‌ను చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అతని ఆచూకీ కనుగొన్నట్లు భారత...
News

44 చైనా విమానాలను రద్దు చేసిన అమెరికా

యుఎస్ ఎయిర్‌లైన్స్ విమానాలను చైనా బలవంతంగా రద్దు చేయడంతో చైనా విమానయాన సంస్థలకు కూడా అమెరికా షాకిచ్చింది. చైనాకు చెందిన 44 విమానాలను బ్లాక్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ముందుకొచ్చింది. నాలుగు చైనీస్ విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటూ అమెరికా రవాణా...
ArticlesNews

అఖండ భారత జాతి కన్న మరో శివాజీ… నేతాజీ

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్‌ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్‌ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం...
News

హిందూ యువ‌తి కిడ్నాప్‌, రేప్‌!

నిందితుడు దిల్షాద్ హుస్సేన్‌ను కాల్చిచంపిన బాధితురాలి తండ్రి గోర‌ఖ్‌పూర్‌: కిడ్నాప్‌, అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు బీఎస్​ఎఫ్​ మాజీ జవాను. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో జరిగింది. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న...
News

లవ్‌ జిహాద్‌కు మరో యువతి బలి!

భార్య ఉండగానే హిందూ అమ్మాయితో రెండో పెళ్ళి మతం మార్చి ‘జారా’గా పేరు మార్పు హత్యచేసి, పరారైన మొహమ్మద్‌ యాసిన్‌ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో లవ్‌ జిహాద్‌ వెలుగు చూసింది. అయితే, ఈసారి బాధితురాలు ప్రాణాలు దక్కించుకోలేక, నమ్మినవాడి చేతిలోనే హత్యకు...
News

‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలి

భారత రాయబారి టిఎస్‌ తిరుమూర్తి ఢిల్లీ: బౌద్ధ, సిక్కు మతాలపై విద్వేష చర్యలతో పాటు ‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలని ఐరాసలో భారత రాయబారి టిఎస్‌ తిరుమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్‌ కౌంటర్‌ టెర్రరిజం సెంటర్‌(జిసిటిసి) నిర్వహించిన ఆన్‌లైన్‌...
News

మ‌ణిపూర్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ భాగ‌వ‌త్‌ జీ ప‌ర్య‌ట‌న‌

మ‌ణిపూర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాలక్ డాక్టర్ మోహన్ భాగ‌వ‌త్‌ జీ నాలుగు రోజుల బైఠక్ కోసం శుక్రవారం (జనవరి 21) మణిపూర్ రాజధానికి చేరుకున్నారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని హరౌలో యూత్ మోడరన్ క్లబ్(హరోరు)కు చెందిన స్వ‌యం...
News

చలికి తట్టుకోలేక నలుగురు భారతీయులు మృతి

న్యూఢిల్లీ: అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ పసికందు సహా మొత్తం నలుగురు భారతీయులు చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా, కెనడాల్లోని భారత రాయబారులతో మాట్లాడారు. ఘటనపై అత్యవసరంగా స్పందించాలని సూచించారు....
News

నేతాజీ విగ్రహం ఏర్పాటు పట్ల కుమార్తె హర్షం

న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ గౌరవార్థం ఆయన విగ్రహాన్ని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంతోషం...
News

ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెల్ల‌డించారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకొంటున్న వేళ...
1 1,944 1,945 1,946 1,947 1,948 2,434
Page 1946 of 2434