News

News

భారతీయ విద్యార్థులకు భారీగా వీసాల మంజూరుకు అమెరికా కసరత్తు

భారతీయులకు ఎంతో విలువ ఇస్తామని వెల్లడి వాషింగ్టిన్‌: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు గతేడాదిని మించి ఈ ఏడాది భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్టు దిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపారు. కరోనా...
News

ఈడీ సోదాల్లో ఆప్ మంత్రి ఇంట్లో భారీగా బంగారం, నగదు

అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ అగ్రనాయకులందరినీ విచారించాలని భాజపా, కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. సత్యేంద్ర...
News

కేరళ సీఎం విజయన్ నాతో బంగారం స్మగ్లింగ్ చేయించారు…

బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సంచలన ఆరోపణలు తిరువ‌నంత‌పురం: బంగారం స్మగ్లింగ్​ కేసు నిందితురాలు స్వప్న సురేశ్​ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్,​ ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వల్లే తాను ఈ స్మగ్లింగ్​ చేయాల్సి వచ్చినట్టు...
News

కంబోడియా దేశాన్ని కబళించేందుకు చైనా కుయుక్తులు

రహస్యంగా రెండో సైనిక స్థావర నిర్మాణం న్యూఢిల్లీ: చైనా భూభాగం బయట రహస్యంగా రెండో సైనిక స్థావరాన్ని ఆసియాలో నిర్మించతలపెట్టింది. దీనికి కంబోడియాను పావుగా ఎంచుకొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వాన్ని ముగ్గులోకి దించింది. ఈ స్థావరం నిర్మాణ...
News

ఆదిలాబాద్‌కు పాకిస్తాన్‌ నుంచే ఆయుధాల సరఫరా

దేశంలో భారీ ఉగ్ర దాడికి పాక్ పన్నాగం ఆదిలాబాద్‌: దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల మూలాలు కనిపించినా.. దానికి తెలంగాణతో లింకులు బయటికి వస్తుంటాయి. గతంలో చాలా మంది హైదరాబాదీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. తాజాగా గత నెలలో హర్యానాలో...
News

రఘునందన్ రావుపై పోలీస్ కేసు… భగ్గుమన్న బీజేపీ నేతలు

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో అసలైన నిందితులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టి, రాజకీయ పలుకుబడి గలవారి పిల్లలను కేసులో పోలీసులు చూపక తప్పని పరిస్థితుల‌ను బీజేపీ ఎంఎల్ ఎన్.రఘునందన్ రావు క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆయనకు...
News

దేశంలో లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం బాగా తగ్గింది: అమిత్ షా

ప్రస్తుత ఎన్డీయే పాలనలో దేశంలో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో అవాంఛనీయ ఘటనలు తగ్గాయని, భద్రతా సిబ్బంది మృత్యువాత పడడం కూడా గణనీయంగా తగ్గిందని, అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం బాగా బలహీన పడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు....
News

చేతిపై రేపిస్ట్ క‌లీమ్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య!

కౌశాంబీ: రెండేళ్ళుగా అత్యాచారానికి గురవుతున్న ఓ బాధితురాలు... త‌న‌ చేతిపై నిందితుడి పేరు రాసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని కౌశాంబీలో వెలుగుచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. బాధితురాలు వేధింపులకు గురవుతున్నట్టు తల్లిదండ్రులకు ముందే తెలిసినా వారు పోలీసులకు ఫిర్యాదు...
News

ఉద్యోగానికి వెళ్ళొద్దంటూ భార్య చేయి నరికిన భర్త షేర్ మహమ్మద్

ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వోద్యోగం వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. చుట్టాలకి, స్నేహితులకి గర్వంగా చెప్పుకుంటారు. అందరినీ పిలిచి సంబరాలు చేసుకుంటారు. కానీ ఒక మూర్ఖుడు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. భార్యను సదరు ఉద్యోగానికి వెళ్ళొద్దని బలవంతం చేశాడు. అయినా ఆమె...
News

బీహార్ : రోజూ 15 మంది పిల్లలు మిస్ అవుతున్నారు

బీహార్ రాష్ట్రంలో రోజు రోజుకూ పిల్లల మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత మూడేళ్లుగా రోజుకి 15 మందికి పైగా పిల్లలు మిస్ అవుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయని బీహార్ పోలీసులు విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడైంది. గత మూడేళ్లలో మొత్తం...
1 1,858 1,859 1,860 1,861 1,862 2,492
Page 1860 of 2492