News

News

బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో ఉగ్రవాదులను గుర్తించాం!: ఐజీపీ

శ్రీనగర్(జమ్మూ- కాశ్మీర్): జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్‌ను హత్య చేసిన ఉగ్రవాదులను గుర్తించామని, వారిని త్వరలోనే మట్టుబెడతామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) కశ్మీర్ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. బ్యాంకర్ విజయ్ కుమార్ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో...
News

కశ్మీర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టారు. కుప్వారా వద్ద చకత్రాస్‌ ఖండీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది. చకత్రాస్‌ ఖండీ వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకొన్న పోలీసులు, సైన్యం గాలింపు నిర్వహిస్తుండగా హఠాత్తుగా ముష్కరులు...
News

ఆర్ఎస్ఎస్ ఆఫీసులు పేల్చివేస్తాం… బెదిరించిన మహ్మద్‌ అరెస్ట్

ల‌క్నో: ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆరు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. లక్నో, ఉన్నవ్ నగరాల్లోని ఉన్న కార్యాలయాలను పేల్చివేస్తామని సోమవారం రాత్రి వాట్సాప్‌లో ఓ వ్యక్తి బెదిరింపు మెసేజ్ పంపించాడు. సందేశాలు పంపిన రాజ్...
News

నుపుర్ శర్మకు కట్టుదిట్టమైన భద్రత

మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా నాయకురాలు నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఢిల్లీ పోలీసులు నుపుర్ కు‌, ఆమె కుటుంబానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. తన...
News

బెంగళూరులో హిజ్బుల్ ఉగ్రవాది అరెస్టు

బెంగళూరు: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరిని కశ్మీర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా కర్ణాటక పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ రెండేళ్ళుగా బెంగుళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి శ్రీరాంపుర ప్రాంతంలో...
News

హిజాబ్ వివాదం: 23 మంది విద్యార్థినులపై వారం సస్పెన్షన్

కర్ణాటక ప్రభుత్వం ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, కోర్టులు ఎన్ని చట్టాలు చేసినా కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ వివాదాన్ని కొందరు నిరంతరం రాజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గత వారం ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో...
News

తియానన్మెన్‌ స్క్వేర్ పేరెత్తితే శివాలెత్తుతున్న చైనా

తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేసే కార్యక్రమాన్ని చైనా ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏడాది జూన్ 4వ తేదీన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ..ఈ సారి ఇది అంత బాగా పనిచేసినట్లు కనిపించలేదు. చాలా మంది నెటిజన్లు...
News

టీవీలో మాత్రమే కనిపిస్తున్న మత అసహనం: సద్గురు జగ్గీ వాసుదేవ్

న్యూఢిల్లీ: దేశంలో మత అసహనం టీవీల్లోనే కనిపిస్తోందని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు. నిజానికి దేశంలో గత దశాబ్ద కాలంలో పెద్ద పెద్ద మత ఘర్షణలేవీ జరగలేదని గుర్తు చేశారు. టీవీ స్టూడియోల్లో మాత్రం దేశంలో...
News

జమ్మూ : డ్రోన్ సాయం‌తో బాంబులు విడిచి పేలుళ్లకు యత్నం భగ్నం

* పాకిస్థాన్ ముష్కరుల కుట్ర భగ్నం వాయు మార్గంలో డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్‌ ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్ ‌ను గుర్తించి కాల్పులు...
News

అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా భారత బ్యాంకులు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్ పాలనా పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు. 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర...
1 1,859 1,860 1,861 1,862 1,863 2,492
Page 1861 of 2492