News

News

సారనాథ్ నమూనా ఆధారంగానే జాతీయ చిహ్నం తయారీ

విమర్శలపై స్పష్టతనిచ్చిన శిల్పి... విపక్షాల ఆందోళనను తిప్పి కొట్టిన బీజేపీ న్యూఢిల్లీ: జాతీయ చిహ్నానికి సంబంధించి ఇచ్చిన డిజైన్లలో తాను మార్పులేవీ చేయలేదని స్పష్టం చేశారు నిర్మాణ రూపశిల్పి లక్ష్మణ్‌ వ్యాస్‌. టాటా కంపెనీ మట్టి నమూనాను చేసి ఇవ్వగా.. దానికి...
News

భారత్ కీలక సమాచారాన్ని ఐఎస్ఐకు అందించిన పాక్ జర్నలిస్ట్

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు నస్రత్‌ మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌ యూట్యూబర్‌ షకీల్ చౌద‌రికి ఇచ్చిన ఇంటర్వ్యూలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. తాను 2005 నుంచి 2011 మధ్య కాలంలో(యుపీఏ హయాంలో) భారత్‌లో అనేకసార్లు పర్యటించినట్టు మీర్జా...
ArticlesNews

శ్రీ గురు పూజోత్సవం – ఆషాఢ పౌర్ణమి – వ్యాసభగవానుని జన్మదినం

అజ్ఞానాన్ని తొలగించు వాడు గురువు అన్నారు. ‘జ్ఞానాన్ని కలిగించేవాడు’ అని ఎందుకు అనలేదు? ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనుభూతిలో లేదు. అజ్ఞానం కారణంగా సంకుచిత జీవనం, స్వార్ధ జీవనం గడుపుతాము. అది తొలగిపోతే జ్ఞానంతో విశాల దృక్పథం ఏర్పడుతుంది....
News

ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై వరకూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దాంతో పాటు భారీ వాహన యజమానులను ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వాడి కాలుష్యాన్ని అడ్డుకోవాలని సూచించారు. హైడ్రాలిక్ ట్రైలర్...
News

రజాకార్‌ ఉద్యమ నేపథ్యంలో సినిమా

ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ భాగ్య‌న‌గ‌రం: నిజాం పాలనలో తెలంగాణ ప్రజలపై దమణకాండ సాగించిన రజాకార్ల నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ వెల్లడించారు. అయితే, ఆ సినిమా పేరు ‘రజాకార్‌ ఫైల్స్‌’ కాదని ఆయన స్పష్టం...
News

ముస్లింల ఒత్తిడి… జార్ఖండ్‌లోని స్కూళ్ళ‌కు శుక్ర‌వారం సెల‌వు!

జమ్తారా: ముస్లిం సమాజం ఒత్తిడి మేరకు, జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ముస్లింలు మెజారిటీగా ఉండటాన్ని కారణంగా చూపుతూ వారపు సెలవులను ఆదివారం నుండి శుక్రవారానికి మార్చారు. ఈ నిర్ణయం తీసుకోవాలని ముస్లిం సంఘం సభ్యులు పాఠశాల అధికారులను ఒత్తిడి...
News

ఆయుర్వేదాన్ని జ్యోతిష్యానికి జోడిస్తే మరిన్ని సత్ఫలితాలు

మీర్జాపూర్: ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడిస్తే సత్ఫలితాలు వస్తాయని, పలు వ్యాధుల చికిత్స సులభతరం అవుతుందని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ఆర్ ప్ర‌సాద్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఆయుర్వేద శాస్త్రం, జ్యోతిష్య సమన్వయం అనే అంశంపై...
News

కాళీమాతకు జరిగిన అవమానంపై భారత్‌కు కెన‌డా క్షమాపణలు

న్యూఢిల్లీ: కాళీమాత ధూమపానం చేస్తున్నట్టు కనిపిస్తున్న పోస్టర్‌ పట్ల కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియం క్షమాపణ చెప్పింది. హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన ఈ సోషల్ మీడియా పోస్ట్ పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఫిలిం...
News

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి శివసేన మద్దతు

న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మ్‌కు శివసేన మద్దతు ప్రకటించింది. ముంబైలోని ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సుమారు 12 మందికి పైగా ఎంపీలు ముర్ముకు మద్దతివ్వాలని సూచించినట్టు తెలిసింది....
News

జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్: యుఎన్ తాజా నివేదిక

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి(UN) విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు మధ్య నాటికి ప్రపంచ జనాభా...
1 1,771 1,772 1,773 1,774 1,775 2,441
Page 1773 of 2441