News

News

గోరంట్ల మాధవ్ ఘటనపై చర్యలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశం

* తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు సూచన హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర...
News

చంద్రుడిపైకి ఆమిస్-1 ప్రయోగాన్నివాయిదా వేసుకున్న నాసా

చంద్రుడిపై పరిశోధనలకు నాసా పంపాలనుకున్న ఆమిస్-1 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఆమిస్-1 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభించిన తర్వాత ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా...
News

గణేష్ చతుర్థికి మాంసం అమ్మకాలు బంద్

బెంగ‌ళూరు: వినాయ‌క చ‌వితి నేపథ్యంలో బెంగళూరు నగరంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఆగస్టు 31న నగరం అంతటా మాంసం అమ్మకాలను, జంతు వధను నిషేధించింది. అందుకు సంబంధించి సోమవారం ఒక సర్క్యులర్ జారీ...
News

బీటెక్‌ రవిపై తితిదే ఫిర్యాదు

* తిరుమలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణ * వాటిని నమ్మొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి కాషన్‌ డిపాజిట్‌ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే డబ్బు ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే తెలిపింది....
News

భారత జట్టు విజయం తర్వాత వందేమాతర గీతంతో దద్దరిల్లిన స్టేడియం

ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన భారత్ - పాక్ మ్యాచ్ లో భారత్ గెలుపొందిన తర్వాత 'వందేమాతరం' గీతాలాపనతో స్టేడియం దద్దరిల్లింది. ఇండియా గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటూ.. స్టేడియంలోని టీమ్ ఇండియా సపోర్టర్స్ సుమారు లక్ష మంది ఒకేసారి...
News

ఘనంగా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్‌లో ఘనంగా జరిగింది. చైర్మన్, మెంబర్ సెక్రటరీతో కలుపుకొని మొత్తం 21 మంది సభ్యులతో కూడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్‌ను రాష్ట్ర ప్రభుత్వం...
News

ఆలయాల స్వాధీనంపై తమిళనాడుకు `సుప్రీం’ నోటీసు

న్యూఢిల్లీ: దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సవాల్‌ చేశారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపి.. తమిళనాడు ప్రభుత్వానికి...
News

అల్లర్లకు కుట్ర‌… షాబాజ్, అహ్మద్, సాదిక్, అఫ్జల్ అరెస్టు!

సహరాన్‌పూర్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌బంద్‌లో హిందూ-ముస్లిం కమ్యూనిటీల మధ్య అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హిందూ మత స్థలాలు, ఇళ్ళ‌పై స్లింగ్‌షాట్‌తో కోడిగుడ్లు, రాళ్ళు విసురుతున్నారు. హిందూ సమాజం మతపరమైన మనోభావాలను...
News

రఫేల్ ‌పై మరోసారి దర్యాప్తునకు నో అన్న సుప్రీం

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. 36 యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ డీల్‌ భారత్ ‌- ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన విషయం...
News

హిజాబ్ పై పిటిషన్లు సుప్రీం విచారణకు

విద్యాసంస్థల్లో హిజాబ్ ‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌...
1 1,770 1,771 1,772 1,773 1,774 2,490
Page 1772 of 2490