News

News

ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్‌ విజయం

దుబాయ్: ఆసియాకప్ భారత్ దాయాది పాక్‌పై సత్తా చాటింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత దళం విజృంభించడంతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ 26 పరుగులకే 4 వికెట్లు తీసి పాక్...
ArticlesNews

అమ్మ భాషను కాపాడుకుందాం

"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అన్నట్లుగా జనని, జన్మభూమి స్వర్గం కంటే మిన్న. అలాగే మాతృభాష కూడా అమ్మ అంత ప్రియమైనది, అమ్మ చేతి ముద్ద అంత రుచియైనది, అమ్మ ఒడి అంత వెచ్చనిది, భద్రమైనది. ఎన్ని భాషలు నేర్చిన...
ArticlesNews

ఇంటింటా తిరంగా… సగర్వంగా…

ఆగస్టు 15వ తేదీ ఉదయం... విజయవాడ గుణదల రోడ్ లో ఓ వేరుశనక్కాయల గుట్ట మీద జాతీయ జెండా సగర్వంగా ఎగురుతూ కనిపించింది. ప్రక్కనే ఆ శనక్కాయలమ్మే పెద్దమ్మ. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆగి "ఈ జెండా ఎందుకెగరేశావ్ పెద్దమ్మా?"...
News

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

* అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా పూజలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని...
News

మహారాష్ట్ర : గణేశ్ భక్తులకు టోల్ మాఫీ

గణేష్ ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు సెప్టెంబర్ 11 వరకు టోల్ గేట్ల వద్ద ఫీజును మాఫీ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబై నుంచి కొంకణ్, బెంగళూర్, గోవా దిశగా వెళ్లే రోడ్లతోపాటు, ఇతర పీడబ్ల్యూడీ రోడ్ల మీదుగా...
News

చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉంది

* అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్‌ గిల్డే చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు...
News

గణేశ్‌ మండపాలకు ఎలాంటి రుసుమూ లేదు: దేవాదాయశాఖ

* మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీస్‌, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి అని స్పష్టీకరణ వినాయక చవితి ఉత్సవాలపైనా రాష్ట్ర ప్రభుత్వం రుసుముల భారం మోపిందని పెద్ద ఎత్తున విమర్శలు రావడంపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు...
News

తెలుగు నేలపై 2300 ఏళ్ల నాటి అరుదైన టెర్రకోట బొమ్మ

* బౌద్ధ మత చిహ్నంగా గుర్తింపు సుమారు తొమ్మిది అంగుళాలున్న ఈ టెర్రకోట బొమ్మ.. ఈ మధ్యే దాన్ని తయారు చేసినట్టుగా ఎరుపురంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. కానీ, ఆ బొమ్మ వయసు దాదాపు 2,300 ఏళ్లపైనే. మౌర్యుల అనంతర కాలంలో, శాతవాహనుల...
News

అయోధ్య రామ మందిర నిర్మాణం 40 శాతం పూర్తి

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు' ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. అడుగు భాగం పనులు దాదాపు 80 శాతం ముగిసినట్లు వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
News

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల

* శ్రీనివాసుడి పుష్కరిణిని శుభ్రం చేస్తున్న తితిదే సిబ్బంది సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సిద్ధమైంది. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలో మరమ్మతులు నిర్వహించి నీరు నింపడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు...
1 1,772 1,773 1,774 1,775 1,776 2,490
Page 1774 of 2490