టోక్యోలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల బ్రహ్మరథం
టోక్యో: క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ దేశంలోని టోక్యో నగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. టోక్యోలో మోదీ బస...









