News

News

టోక్యోలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల బ్రహ్మరథం

టోక్యో: క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ దేశంలోని టోక్యో నగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. టోక్యోలో మోదీ బస...
News

యూపీలో రోడ్లపై నమాజ్ నిలిచిపోయింది!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీ రామనవమి సందర్భంగా మత ఘర్షణలు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందని...
News

రైల్వేట్రాక్‌లు పేల్చేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్ర

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్ళ‌కు పాల్పడేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ పథకం రచించినట్టు నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. పంజాబ్ సహా దాని పొరుగు రాష్ట్రాల్లో సరకు రవాణా రైళ్ళ‌ను లక్ష్యంగా చేసుకుని...
News

జ్ఞానవాపీలోని శివలింగానికి పూజ‌లు చేసుకుంటాం… అనుమతి ఇవ్వండి

కోర్టులో కాశీ విశ్వనాథ ఆలయం ప్రధాన పూజారి పిటిషన్‌ వార‌ణాసి: జ్ఞానవాపి మసీదులో ఇటీవల జరిగిన సర్వేలో శివలింగం వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు తేలడానికి సమయం పడుతుందని కోర్టు వెల్లడించిన నేపథ్యంలో కాశీ ఆలయ ప్రధాన...
News

ఇస్లామ్ పాలకుల విధ్వంసం: ఆలయాల్లో మసీదులు, దర్గాలు

వారాణాసిలో జ్ఞాన్‌వాపి వద్ద వివాదాస్పద కట్టడ ప్రాంగణంలో కోర్టు ఆదేశానుసారం మే 16న జరిపిన సర్వేలో ఒక పురాతనమైన శివలింగం వెలుగులోకి వచ్చింది. జ్ఞాన్‌వాపి విషయానికి వస్తే గతంలో అక్కడ దేవస్థానం ఉండేదని, అదే చోట ఒక మసీదు నిర్మించారని ఆ...
News

భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం

న్యూఢిల్లీ: భారత్‌లోని పది లక్షలకు పైగా మహిళా ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) 'గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌' అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ప్రపంచవ్యాప్తంగా అతికొద్దిమందికే ఇస్తారు. ఈ సారి ఆరు సంస్థలు/వ్యక్తులకు ప్రకటించారు. కొవిడ్‌-19 సమయంలో భారత ఆశావర్కర్ల...
News

ఎవరెస్ట్ ఎక్కిన భారతీయ బాలిక

ముంబై: మహారాష్ట్రకు చెందిన పదేళ్ళ‌ బాలిక చరిత్ర సృష్టించింది. ఎవరెస్టు బేస్ క్యాంప్​ను చేరుకున్న అత్యంత పిన్నవయస్కురాలైన భారతీయురాలిగా రిథమ్ మమానియా రికార్డు సృష్టించింది. పదకొండు రోజుల్లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్​నకు చేరుకుంది రిథమ్. బాలిక తల్లిదండ్రులు ఉర్మి, హర్షల్ సైతం...
News

మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఇమ్రాన్ ఖాన్

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్‌పై పన్నులను తగ్గించిన భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. అమెరికా ఒత్తిళ్ళు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును భారత్ కొనుగోలు...
News

వేప చెట్టుకు శతజయంతి వేడుకలు

ఏడాది పొడవునా ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు బాపట్ల: వేప చెట్టుకు శతవసంతాల వేడుకలు నిర్వహించి వృక్షాల పట్ల తమ ప్రేమను చాటుకున్నారు బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామస్థులు. నూతి సత్యనారాయణ అనే వ్యక్తి 1923 మే 21న...
News

కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలపై ఆదేశాల్లేవు

న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న ఢిల్లీలోని కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి కొట్టిపారవేసారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని...
1 1,769 1,770 1,771 1,772 1,773 2,387
Page 1771 of 2387