News

News

‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’

భోపాల్‌: భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు నిర్మించారని కూడా నిరూపిత‌మ‌వుతోంది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన బాబ్రీ కట్టడమైనా, నేటి జ్ఞానవాపి సముదాయంలో గుడి...
News

పాంగాంగ్ సో లో చైనా వంతెన వార్తలపై భారత్ దృష్టి!

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సో ప్రాంతంలో చైనా వంతెనను నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇది రెండో వంతెన? లేదా ప్రస్తుతం ఉన్న వంతెనను విస్తరిస్తున్నారా? అనే...
News

కోల్‌కతాలో పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచారుల అరెస్టు!

అమృత్‌సర్(పంజాబ్): కోల్‌కతాకు చెందిన వ్యక్తిని, అతని సహచరుడిని పంజాబ్ పోలీసులు బుధవారం (మే 18) అరెస్టు చేశారు. నిందితులు కోల్‌క‌తాలో పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢ‌చ‌ర్యం చేస్తున్నారు. అరెస్టయిన గూఢచారులు కోల్‌కతాలోని ఎంటాలీకి చెందిన జాఫర్ రియాజ్, అతని సహచరుడు మహ్మద్...
News

తాలిబన్ల మరో తలతిక్క నిబంధన!

కాబూల్‌: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్‌ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే, అఫ్గన్‌లో మాత్రం తాలిబన్‌...
News

కశ్మీర్​ భారత్​లో అంతర్భాగమే… పాక్​ వ్యాఖ్యలకు స్ట్రాంగ్​ కౌంటర్​!

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని పాకిస్తాన్ మరోసారి లేవనెత్తగా.. దీటుగా స్పందించింది భారత్. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్​తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాన్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావాల్​ భుట్టో. దీనిపై భారత్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
News

కర్ణాటకలో మత మార్పిడికి పాల్పడుతున్న పాస్టర్ దంపతుల అరెస్టు!

బెంగ‌ళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో బలవంతపు మత మార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ పాస్టర్, ఆయన భార్య అరెస్టయ్యారు. వీరు కేరళలోని వయనాద్‌కు చెందినవారు. వీరు కాఫీ ఎస్టేట్స్‌లోని కూలీల మతాన్ని బలవంతంగా మార్చుతున్నారని కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ...
News

క్వాడ్ సదస్సుకు 24న మోదీ ప‌య‌నం!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న జపాన్​లోని టోక్యోలో జరగనున్న క్వాడ్ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ...
News

ఉత్తరప్రదేశ్‌లో గుడినే అమ్మేసిన పాకిస్తానీ!

ఆలయాన్ని కూల్చి రెస్టారెంట్ నిర్మించిన ముస్లిం కార్పొరేషన్ అధికారుల విచారణలో వెలుగుచూసిన ఘోరం ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని బెకాన్‌గంజ్‌లో ఉన్న రామ్ జానకీ ఆలయాన్ని పాకిస్తానీ జాతీయుడు విక్రయించాడు. ఆలయంతో పాటుగా అనేక ఇతర ప్రాపర్టీలను కూడా అతడు విక్రయించినట్టు...
News

ఉత్తరప్రదేశ్‌లో దేవుడి లీల!

పురాతన ఆలయంలో చోరీకి గురైన విగ్రహాలు తిరిగి ప్రత్యక్షం తప్పు చేశాం...క్షమించండి అంటూ లేఖ రాసిన దొంగలు ల‌క్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో దేవుడి మహిమ వెలుగులోకి వచ్చింది. చారిత్రక ఆలయ విగ్రహాలు చోరీ చేసిన నిందితులు.. అనంతరం తమను పీడకలలు వేధిస్తున్నాయని పేర్కొంటూ...
News

పంజాబ్‌ సిక్కు గురుద్వారాను మసీదుగా మార్చారంటూ ఆందోళనలు

పటియాలా: మందిర్‌–మసీదు వివాదం పంజాబ్‌నూ తాకింది. పటియాలా సమీపంలో రాజ్‌పురాలోని గుజ్రన్‌వాలా మొహల్లాలో ఉన్న మసీదు నిజానికి సిక్కులకు చెందిన సరాయి అని స్థానిక హిందూ, సిక్కు సమూహాలు ఆరోపించాయి. రెండేళ్ళ కింద‌ట అందులో ఉంటున్న రెండు సిక్కు కుటుంబాలను తరిమేసి...
1 1,773 1,774 1,775 1,776 1,777 2,387
Page 1775 of 2387