News

News

త్వరలో దేవాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణేతరులు?

* ఆ అంశంపై చర్చిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణేతరుల నియామకంపై చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని...
News

దేశంలో మంకీపాక్స్ కేసులు లేవు – కేంద్రం స్పష్టీకరణ

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను మంకీపాక్స్ కేసులు వణికిస్తున్నాయి. 25కు పైగా దేశాలకు ఈ వ్యాధి వ్యాపించగా గత పది రోజులుగా భారత్లో మూడు మంకీపాక్స్ అనుమానితులకు టెస్టులు చేయగా, నెగిటివ్ వచ్చింది. 'దేశంలో ఇంతవరకు మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు....
News

శ్రీలంకను ఆపదలో ఆదుకుంటున్న భారత్

ఆపద సమయంలో భారత్ శ్రీలంకకు భారీ సాయం చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మన దేశం మరోసారి ఆపన్న హస్తం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్ ‌ను శ్రీలంకకు...
ArticlesNews

పరమ ధార్మికురాలు.. రాణి అహల్యాబాయి హోల్కర్ 

“రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలయింది.  బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో, దేశం పాలించే అర్హతతో, దైవం పంపిన అవధూత రాజమాత దేవీ అహల్య “ అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాలగోపాలం ఆవిడని కీర్తిస్తారని జొన్నా బిల్లీ అనే...
Newsvideos

సిమ్లా : తల్లి చిత్రంతో యువతి – ఫిదా అయిన ప్రధాని

* తల నిమిరి యువతికి ఆశీస్సులందించిన ప్రధాని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీని ఓ యువతి తన కళతో ఆకట్టుకుంది. ఆ యువతి ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ చిత్రాన్ని గీసి చేతిలో పట్టుకుని నిలబడగా ప్రధాని గమనించారు....
News

తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి చొరబడిన చైనా విమానాలు

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలకు చైనా ఆజ్యం పోస్తోంది. తాజాగా తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి 30 చైనా విమానాలు దూసుకెళ్లాయి. ఈ ఘటన సోమవారం చోటు చేసుకొన్నట్లు తైవాన్‌ ప్రకటించింది. తైవాన్‌ పై చైనా దండెత్తితే తాము జోక్యం చేసుకొంటామని...
News

11వ విడత పీఎం కిసాన్ నిధిని విడుదల చేసిన ప్రధాని మోడీ

* ఈ ప్రభుత్వం మీకు బాస్ కాదు - సేవకుడు దేశంలోని 130కోట్లకుపైగా పౌరుల సంక్షేమం కోసమే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి (PM-Kisan) 11వ విడత నిధులు విడుదల చేసిన...
News

జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో మహిళా టీచర్ మృతి

* మొన్న టీవీ నటి. ఇప్పుడు టీచర్ * ఉగ్రమూకల చేతిలో బలవుతోన్న సామాన్య పౌరులు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. అక్కడ మహిళలు, సామాన్య ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి. మంగళవారం కుల్గాంలోని గోపాల్‌రాలో ఉగ్రమూకలు ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపాయి. ఆ ఘటనలో...
News

తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు...
News

మోడీకే మా ఓటు – సర్వేలో వెల్లడించిన జనం

విదేశాల దాడులు, కుట్రలు, కరోనా వేవ్ లు, ఆర్థిక ఇబ్బందులు, అసత్య ప్రచారాలు, దేశద్రోహ మూకల ఆగడాలు ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించి దేశాన్ని ఎన్నో రంగాలలో ముందుకు తీసుకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పైనే ప్రజలు మళ్లీ ఆశలు...
1 1,763 1,764 1,765 1,766 1,767 2,387
Page 1765 of 2387