News

News

హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌

దేశ రాజధాని నగరం ఢిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్ జైన్ ‌ను ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో...
News

సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్

* కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్న ప్రధాని మోడీ * దేశవ్యాప్త నిర్వహణకు కసరత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు సిమ్లాలో పర్యటించనున్నారు. 8 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహించే గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ ‌లో ప్రధాని...
News

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌

* పోలీసు హత్యకేసులో ప్రమేయమున్న ఉగ్రవాది హతం కశ్మీర్‌లో తాజాగా మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పుల్వామాలోని గుండిపొరా గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మొహమ్మద్‌(జేఈఎం)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో.. మే...
News

ప్రజాస్వామ్యంపై జిన్ ‌పింగ్ తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

“ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి” అని చైనా అధ్యక్షుడు జిన్ ‌పింగ్ గతంలో తనతో స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వెల్లడించారు. నేవల్ అకాడమీ స్నాతకోత్సవంలో బైడెన్‌ ప్రసంగిస్తూ... అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా...
News

మోదీ నోట ప్రకాశం జిల్లా వాసి మాట!

అమ‌రావ‌తి: మన్‌ కీ బాత్‌లో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి అభినందించారు. వందమందికి సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిపించారని.. పదవీ విరమణ...
News

ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ…హెచ్చరించిన ఐరాస

కాబూల్‌: ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్‌ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్‌.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్‌-...
News

త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి…

యోగి ఆదిత్యనాథ్ ల‌క్నో: కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మథుర,...
News

అనాథ చిన్నారుల కోసం పీఎం కేర్స్ పథకం : మోడీ

న్యూఢిల్లీ: కొవిడ్​ కారణంగా తల్లిందడ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్​ పథకం కింద సాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది అనాథలైన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొవిడ్​ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి...
News

అసొంలో ‘బిహూ’తో క్రైస్తవ మిషనరీల మ‌త మార్పిడులు!

అసొం: వెనుకబడిన వర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌తం మార్చేందుకు క్రైస్తవ మిషనరీలు వివిధ ర‌కాలుగా అడ్డ‌దారులు తొక్కుతున్నాయి. తాజాగా... అసొంలో ఎంతో విలువైన‌ బిహు నృత్య సంగీతాన్ని ఎంచుకున్నాయి. ఈ క‌ళ‌తో అమాయ‌కుల‌ను మ‌భ్య‌పెడుతున్నాయి. తేయాకు తోటలలో పనిచేసే నేపాల్, ఆదివాసీ/బన్వాసీ వర్గాల‌పై...
News

ఉత్తరప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్‌!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్​ షిప్ట్​లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో...
1 1,764 1,765 1,766 1,767 1,768 2,387
Page 1766 of 2387