కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బ్యాంక్లో కాల్పులు!
కశ్మీర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పౌరుడు గాయపడ్డారు. తాజాగా కుల్గామ్లో బ్యాంక్ మేనేజర్గా పని చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కుల్గాం జిల్లాలోని అరేహ్ మోహన్ పొరా...









