News

News

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బ్యాంక్‌లో కాల్పులు!

క‌శ్మీర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పౌరుడు గాయపడ్డారు. తాజాగా కుల్గామ్‌లో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కుల్గాం జిల్లాలోని అరేహ్ మోహన్ పొరా...
News

హ‌నుమ జన్మస్థలంపై అనవసర రాద్దాంతం.. ఏపీ సాధుపరిషత్

అమ‌రావ‌తి: ఆంజనేయ స్వామి జన్మస్థలంపై వివాదం నడుస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. సున్నిత విషయాన్ని టీటీడీ, గోవిందానంద సరస్వతి రచ్చ చేశారని పేర్కొన్నారు. భగవంతుడిని ఒక ప్రాంతానికి అంకితం చేయకండన్నారు. స్వామీజీలు కూడా సంయమనం పాటించాలని...
News

కాగిత రహిత మున్సిపల్ కార్పొరేషన్‌గా ల‌క్నో

దేశంలో మొదటి డిజిటలైడ్ మున్సిపాలిటీగా మారనున్నట్టు వెల్లడి ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నో మున్సిపల్ కార్పొరేషన్ ఇక నుంచి కాగిత రహితంగా మారబోతోంది. ఫైల్స్, డాక్యూమెంట్స్‌లతో పాటు మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పనులు ఇక నుంచి డిజిటల్‌లోనే కొనసాగుతాయని మున్సిపాలిటీ అధికారులు బుధవారం...
News

ఇండియా గేట్ వద్ద నేతాజీ 30 అడుగుల విగ్రహం

ప్రధాని మోడీని కలిసిన శిల్పి న్యూఢిల్లీ: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మైసూర్ నుంచి శిల్పి అరుణ్ యోగిరాజ్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆగస్ట్ 15 కల్లా ఆయన ఈ విగ్రహాన్ని సిద్ధం చేస్తారు. సాంస్కృతిక...
News

క‌శ్మీర్ పండిట్ల‌కు మ‌ళ్ళీ ఉగ్ర హెచ్చ‌రిక‌… లోయ‌ను ఖాళీ చేసేందుకు య‌త్నం… అప్రమత్తమైన కేంద్రం

క‌శ్మీర్‌: ఉగ్రవాదుల లక్షిత హత్యల నేపథ్యంలో సామూహిక వలసలకు కశ్మీర్ పండిట్లు ప్ర‌భుత్వానికి హెచ్చరించడంతో జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. పండిట్లు తమ శిబిరాలను వీడి వెళ్ళ‌కుండా చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లోని మైగ్రెంట్ పండిట్ క్యాంప్స్‌ను సీల్ చేసింది.ఇరవై నాలుగు గంటల్లోగా...
News

అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టు ఉన్న మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదే విధంగా అక్కడ ఉన్న బెల్ట్ షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మధురలోని...
News

రాగిరేకులతో ప్రత్యేక శివ లింగం, ఆలయం నిర్మాణం

చెన్నై: తమిళనాడు...విరాలిమలై సమీపం తిరు ఆప్పడి గ్రామంలో నాలుగు టన్నుల రాగిరేకుల శివలింగంతో ప్రత్యేక శివాలయాన్ని నిర్మించనున్నట్టు అరుపత్తుమూవర్‌ తిరుప్పని ట్రస్టు వ్యవస్థాపకుడు శంకర్‌ తెలిపారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో పన్నిరు (ద్వాదశ) తిరుమురై పద్యాలను రాగిరేకులపై పొందు పరిచే బృహత్కార్యాన్ని...
News

భాగ్య‌న‌గ‌రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

భాగ్య‌న‌గ‌రం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం కైవసం చేసుకొనే దిశగా వేగంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఇప్పుడు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి తర్వాత,...
News

16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

న్యూఢిల్లీ: హానికర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా భారతీయ యూజర్లు వినియోగిస్తున్న లక్షల సంఖ్యలో ఉన్న వాట్సాప్‌ ఖాతాలను ఆ సంస్థ నిషేధించింది. కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న వాట్సాప్‌...
News

ఇస్లామిక్‌ గ్రంథాల్లో ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పినందుకు బీజేపీ నాయ‌కురాలికి బెదిరింపులు!

న్యూఢిల్లీ: ప్రవక్త మహమ్మద్‌ గురించి ఇస్లామిక్‌ గ్రంథాల్లో రాసి ఉన్న విషయాన్ని చెప్పినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మకు చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఫాక్ట్ చెకర్ అని పిలవబడే జుబైర్ మహ్మద్ ఒక టీవీ డిబేట్‌లో నూపూర్ గురించి మాట్లాడుతున్న...
1 1,761 1,762 1,763 1,764 1,765 2,387
Page 1763 of 2387