News

News

ఏపీ హైకోర్టు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్‌లో లేదు… కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు

న్యూఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. హైకోర్టు...
News

అమితాబ్‌, ప్రభాస్‌, కోహ్లీ నోట.. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పాట..

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ సెలెబ్రిటీల 'ఇంటింటా జెండా' గీతం ముంబాయి: భార‌త‌దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు గడుస్తున్న తరుణంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ' ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటిపై...
News

‘తెలీదు.. విచారణ జరుపుతాం.. తెలుసుకుంటాం’.. జవహారీ మరణంపై తాలిబన్లు!

కాబుల్‌: అమెరికా డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా నేత అల్‌ జవహరీ మరణంపై అఫ్గాన్‌లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు. అల్‌ఖైదా నేత హతమైన రెండ్రోజుల తర్వాత ఓ ప్రకటన చేశారు. జవహరీ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ...
News

5 ఏళ్ళ‌ హిందూ బాలికపై మహ్మద్ అష్రఫ్ అత్యాచారం

డార్జిలింగ్‌: పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ నుండి నివేదించబడిన ఒక క్రూరమైన సంఘటన ఇది. మహ్మద్ అష్రఫ్ అయిదేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన ఫసిదేవా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు దుర్గారాయ్ కుమార్తెగా గుర్తించారు. పోలీసుల...
News

పాకిస్తాన్‌లోని 1200 నాటి వాల్మీకి దేవాలయ పునరుద్ధరణ

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని 1200 ఏళ్ళ‌ నాటి పురాతన హిందూ దేవాలయాన్ని ఎట్టకేలకు పునరుద్ధరించనున్నారు. లాహోర్ నగరంలో కబ్జా పాలైన వాల్మీకి మందిరం సుదీర్ఘ న్యాయపోరాటంతో పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. లాహోర్ నగరంలోని అనార్కలీ బజారులో ఉన్న వాల్మీకి దేవాలయాన్ని ఓ క్రైస్తవ...
News

కేరళలో మ‌రో నార్కోటిక్ జిహాద్ కేసు!

తిరువ‌నంత‌పురం: కేరళలో నార్కోటిక్ జిహాద్‌కు సంబంధించిన మరో కేసు నమోదైంది. శనివారం జాయింట్ ఆపరేషన్‌లో, జిల్లా యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు గంజాయితో ఒక మహిళతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో లక్షద్వీప్‌కు...
News

‘ఉచిత’ నియంత్రణపై సూచనలు కోరిన `సుప్రీం’

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచిత హామీలతో ప్రజలను మభ్య పెట్టపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న కేంద్రం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ప్రచార సమయంలో రాజకీయ పార్టీల ఉచిత పథకాల ప్రకటనలను ఎలా నియంత్రించాలనే దానిపై...
News

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌

న్యూఢిల్లీ: 49వ భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్) నియమితులయ్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. లలిత్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రతిపాదించారు. ప్రస్తుత సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ...
News

ముంబైలో డ్ర‌గ్స్‌, కేర‌ళ‌లో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

ముంబై: ముంబైలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 704 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబై క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా ప్రాంతంలో ఉన్న ఓ డ్రగ్...
News

ఆర్‌.ఎస్‌.ఎస్ చొర‌వ‌తో ఐక్య‌త‌ను చాటుతున్న ‘నంద‌నం’

కోయంబత్తూరు: సాధార‌ణంగా శ్మ‌శాన వాటిక అంటే మ‌న‌కు గుర్తువ‌చ్చేది ఎవ‌రైనా చ‌నిపోతే అక్క‌డ‌కు తీసుకెళ్ళి అంత్య‌క్రియ‌లు జ‌రుపుతారు అని… కానీ ఇక్క‌డ ఒక శ్మ‌శాన వాటిక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, సేవాకేంద్రంగా, సేంద్రియ ఎరువుల త‌యారీ కేంద్రంగా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరు...
1 1,692 1,693 1,694 1,695 1,696 2,384
Page 1694 of 2384