News

News

నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకున్న ఈడీ

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేవారి భరతం పట్టడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గడచిన నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకుని రెట్టింపు బలం పుంజుకుంది. ఈ సంస్థ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారులు, సిబ్బంది...
News

సాక్షిని బెదిరించిన సంజయ్ రౌత్… అరెస్ట్‌తో బిగుసుకుంటున్న కేసు

ముంబాయి: తాను ఏ తప్పు చేయలేదని, కేవలం రాజకీయ కక్షసాధింపు కారణంగా, శివసేన పార్టీని అస్థిరం కావించడం కోసమే తనపై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎవరెంత బెదిరించినా తాను శివసేనను వీడనని మనీ లాండరింగ్ కేసులో ఈడి అధికారులు అదుపులోకి...
News

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్​కు సంబంధించిన కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలో సోదాలు చేపట్టింది. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయం 'హెరాల్డ్ హౌస్' సహా సుమారు 12 ప్రాంతాల్లో దాడులు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ...
News

దేశంలో ఆర్థిక సంక్షోభం అన్నమాటే లేదు…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: భారత్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై లోక్​సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. దేశంలో ఆర్థిక...
News

చైనా హెచ్చరికలు బేఖాతరు

తైవాన్‌లో పర్యటించి తీరుతాను స్పష్టం చేసిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన డ్రాగన్ దేశం న్యూఢిల్లీ: తైవాన్ పర్యటన విషయంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఆసియా...
News

రాష్ట్రంలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

సీఎం క్యాంపు కార్యాలయంలో ఛాయాచిత్ర ప్రదర్శన న్యూఢిల్లీ: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మంగళవారం ఘనంగా నిర్వహిస్తుందని పర్యాటక, క్రీడలు,...
News

పాఠశాలలో ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా వేడుకలు

నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కార్యచరణ రూపకల్పన అమరావ‌తి: పాఠశాలల్లో ఈ నెల 15 వరకు కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటా మువ్వన్నెల జెండా కార్యక్రమంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. 2వ తేదీ...
News

7న ఇస్రో స్మాల్ సాటిలైట్ వెహికల్ ప్రయోగం

దీని ద్వారానే అంతరిక్షంలోకి ఆజాదీ శాటిలైట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతనంగా తయారుచేసిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. స్వదేశీ,...
News

దేశంలో 5 వేలకు పైగా విదేశీ కంపెనీలు…

1777 కంపెనీల మూసివేత వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశంలో నమోదైన 5,068 విదేశీ కంపెనీల్లో 2022 జూలై 27వ తేదీ నాటికి 3,291  కంపెనీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని  కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌...
News

ఉత్తర ప్రదేశ్‌లో నీటిపై తేలియాడే రామసేతు రాయి… పూజలు చేస్తున్న భక్తులు

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్‌ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం...
1 1,694 1,695 1,696 1,697 1,698 2,384
Page 1696 of 2384