News

మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!

130views
  • ఎన్ఐఏ విచారణలో వెల్లడవుతున్న నిజాలు

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హ‌త్య‌కు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్ర ప‌న్నింది. ఎన్ఐఏ ఆ సంస్థ నాయ‌కుల‌ను విచారించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. జులైలో పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేసిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది. దాడులు చేసేందుకు పలువురికి పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఇంకా, యూపీకి చెందిన మరికొందరు ప్రముఖులపైనా దాడులకు కుట్ర ప‌న్నింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి