News

News

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కేంద్రం బంపర్‌ ఆఫర్‌

భాగ్య‌న‌గ‌రం: ప్రజలకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 5 నుంచి 15వ తేదీవరకు అంటే 10 రోజుల పాటు గోల్కొండ కోట, చార్మినార్‌కు ప్రవేశ రుసుం లేకుండానే అనుమతి మంజూరు చేసింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్...
News

జాతీయ జెండాల‌తో విద్యార్థుల ర్యాలీ

నెల్లూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు స్థానిక మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత మ‌హోత్స‌వం కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల‌తో విద్యార్థినీవిద్యార్థులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. స్థానిక మోడల్ స్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్‌కు ర్యాలీ చేప‌ట్టి, అక్క‌డ‌ మానవ...
News

నంద్యాల‌లో ఇంటింటా ధ‌ర్మ ప్ర‌చారం

నంద్యాల‌: ఏపీలోని నంద్యాల జిల్లా నందమూరి నగర్‌, సుగాలి తాండలో ఇంటింటా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారం జ‌రిగింది. ముఖ్య అతిథిగా శ్రీశ్రీశ్రీ ప్రమోద్ స్వామీజీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆత్మీయ బంధువుల కుటుంబాల‌ను క‌లిసి, హిందూ మ‌తం విశిష్ట‌త‌ను స్వామిజీ వివ‌రించారు. వారిళ్ళ‌లో...
News

తైవాన్ జలసంధిపై చైనా మిస్సైళ్ళ ప్ర‌యోగం!

న్యూఢిల్లీ: అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం.. తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది....
News

అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ!

కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు జరుపుతున్న కొద్దీ ఆమె ఆర్ధిక కార్యకలాపాల గురించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సినీనటి, మోడల్ అయిన అర్పితా...
News

75 లక్షల ఇళ్ళ‌పై ఎగ‌ర‌నున్న జాతీయ పతాకం

కర్నాటక బీజేపీ ఏర్పాట్లు గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం బెంగ‌ళూరు: ఆజాది కా అమృత మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 75లక్షల నివాసాలపై జాతీయ పతాకం రెపరెప లాడనుందని బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్‌.రవికుమార్‌ మీడియాతో...
News

రుద్రాక్ష మొక్క నాటిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్‌

భోపాల్‌: రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ పరమ పూజనీయ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా రుద్రాక్ష మొక్క నాటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని టెక్నికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇంకా భయ్యాజీ జోషి...
News

శ్రీలంక రేవుకు చైనా యుద్ధ నౌక ప‌య‌నం.. భార‌త్‌కు పొంచి ఉన్న ముప్పు!

న్యూఢిల్లీ: అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి శ్రీలంక రేవుకు బయలుదేరింది. బాలిస్టిక్ క్షిపణులను, శాటిలైట్లను పసికట్టి వాటిని పనిచేయని స్థితికి తెచ్చే పరిజ్ఞానపు వ్యవస్ధతో కూడిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక...
News

ల‌వ్ జీహాద్‌లో చిక్కుకున్న శ్రీ‌కాకుళం యువ‌తి

ప్రేమిస్తున్నానంటూ న‌టించిన ముస్లిం నీ కోసం మ‌త‌మే మార్చుకుంటాన‌ని మోసం భారీగా న‌గ‌దు, న‌గ‌లు దోచుకుని వైనం చివ‌ర‌కు మొద‌టి భార్యతో బాధితురాలిపై దాడి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని హైద‌రాబాద్ పోలీసులు ఎండీ.ఫారూఖ్‌ అలీ అచూకీ కోసం క‌రీంన‌గ‌ర్ చేరిన యువ‌తి...
News

ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో మొక్క‌లు నాటిన విద్యార్థులు

విశాఖ‌ప‌ట్నం: ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్‌(ఏబీవీపీ) కార్య‌క‌ర్త‌లు ప‌లువురు విద్యార్థినీవిద్యార్థుల‌తో వివిధ జాతుల‌కు చెందిన మొక్క‌లు నాటించారు. "వృక్షా మిత్రా అభియాన్" లో భాగంగా గురువారం విశాఖ‌ ఏబీవీపీ-ఎస్‌.ఎఫ్‌.డి(స్టూడెంట్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్‌) శాఖ ఆధ్వ‌ర్యంలో ఎండాడ‌, తోట‌గ‌రువు, బీవీకే...
1 1,691 1,692 1,693 1,694 1,695 2,384
Page 1693 of 2384