News

News

మసూద్ ‌ను వెతికి పట్టుకోండంటూ తాలిబన్లకు పాక్ లేఖ

జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్ ‌ను వెతికిపట్టుకోవాలని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ తాలిబన్లకు మంగళవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని పాక్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే మసూద్ ‌పై చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాల నుంచి పాక్ ‌పై ఒత్తిడి పెరిగిపోవడంతో...
News

ఈ ఏడాది చివరి నాటికి భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం తొలి దశ

* కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడి భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 2024లో ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. 2022లోనే చేపట్టాల్సిన ఈ ప్రయోగంపై కరోనా ప్రభావం పడిందన్నారు....
News

ఉజ్బెకిస్థాన్ లో మోడీ – పుతిన్ భేటీ?

* ఖాయమంటున్న రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ * భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా వెలువడని అధికారిక ప్రకటన ఉజ్బెకిస్థాన్‌ వేదికగా గురువారం (సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ,...
News

శిరిడీ సాయిబాబా సంస్థాన్ బోర్డును రద్దు చేసిన బొంబాయి హైకోర్టు

* మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడి షిర్డీ సాయిబాబా సంస్థాన్ బోర్డును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ రద్దు చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ బోర్డు రద్దు చేస్తూ...
News

రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్

* మాజీ ముఖ్యమంత్రి సహా భాజపాలో చేరనున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్ ‌ను కలిశారు. ఈ...
News

ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత యువ క్రీడాకారులు

భారత యువ బ్యాడ్మింటన్‌ ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ టాప్‌ ర్యాంక్ ‌కు చేరుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్ లో 16వ స్థానంలో నిలిచాడు. వరల్డ్‌ టూర్‌ ర్యాంకింగ్స్‌లో (పురుషుల సింగిల్స్‌ విభాగం) ప్రణయ్‌ అగ్రస్థానంలో...
News

‘కోహినూర్’ పై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లనున్న జగన్నాథ్ సేన

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కిరీటంలో ఉన్న 'కోహినూర్‌' వజ్రం జగన్నాథ స్వామిదని జగన్నాథ్‌ సేన సభ్యులు, కవులు డిమాండు చేస్తున్నారు. చరిత్రకారుడు, పురుషోత్తమ భక్తుడు సురేంద్ర మిశ్రా మంగళవారం మాట్లాడుతూ జగన్నాథుడిని దర్శించుకున్న పంజాబ్‌ రాజు రంజిత్‌ సింగ్‌ స్వామికి కోహినూర్...
News

జాతీయ అత్యవసర ఔషధ జాబితాను విడుదల చేసిన కేంద్రం – దిగిరానున్న ఔషధాల ధరలు

జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలున్నాయి. ఇందులో ఐవర్‌మెక్టిన్‌ లాంటి యాంటీ ఇన్ఫెక్టివ్ ‌లతో పాటు 34 మందులను కొత్తగా చేర్చారు. ఇక రనిటైడిన్‌ సహా 26 ఔషధాలను...
News

దేశంలో రూ.1.54 లక్షల కోట్లు పెట్టుబడి తో తొలి సెమీ కండెక్టర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కసరత్తు

* వేదాంత, తైవాన్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం * ప్రధాని మోడీ నాయకత్వంలో కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం గనుల దిగ్గజం వేదాంత, తైవాన్ ‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్ ‌కాన్‌ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్‌...
News

AIDNTDC ఆధ్వర్యంలో విశాఖలో సంచార జాతుల మహాసభ

* సంచార జాతుల అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకుల విజ్ఞప్తి విశాఖపట్నంలోని నాయుడు తోట, శ్రీ లక్ష్మి కళ్యాణ మండపంలో తేది 11-09-22 నాడు 70వ "విముక్తి దినోత్సవం" సందర్భంగా అఖిల భారత విముక్త సంచార...
1 1,642 1,643 1,644 1,645 1,646 2,383
Page 1644 of 2383