News

News

కెనడాలో హిందూ ఆలయం అపవిత్రం

టొరంటో: కెనడా టొరంటోలోని స్వామినారాయణ్​ దేవాలయాన్ని ఖలిస్థానీ తీవ్రవాదులు అపవిత్రం చేశారు. ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను భారత హైకమిషన్​ తీవ్రంగా ఖండించింది. "బీఏపీఎస్​...
News

ద‌ళిత అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం, హ‌త్య‌! నిందితులు.. సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్‌

ల‌ఖింపూర్‌: యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్ద‌రు ద‌ళిత బాలిక‌లు అత్యాచారం... అనంత‌రం హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ ఇద్ద‌రు బాలిక‌లు అక్కాచెల్లెళ్ళు. వీరి మృత‌దేహాల‌ను చెట్టుకు వేలాడుతూ స్థానికుల‌కు క‌నిపించాయి. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆరుగురు నిందితుల అరెస్టు...
News

దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటల హంగామాపై నిషేధం!

చెన్నై: దసరా ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హంగామా చేయడంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నిషేధం విధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకు పెద్దపీట వేయాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్‌ బెంచ్‌ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని...
News

బ్రిటన్ రాణి అంత్యక్రియలలో పాల్గొననున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ 2.. అంత్యక్రియలకు హాజరుకానున్నారు. భారత్ తరఫున ద్రౌపదీ ముర్ము రాణికి నివాళులు అర్పిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపదీ ముర్ముకు ఇదే తొలి...
News

హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బ తీసిన బాలీవుడ్ నటులు!

అజయ్ దేవ్ గణ్, సిద్ధార్థ మల్హోత్రా, దర్శకుడిపై కేసు నమోదు ల‌క్నో: బాలీవుడ్​ నటులు అజయ్‌ దేవ్‌గణ్‌​, సిద్ధార్థ్‌ మల్హోత్ర నటించిన కొత్త చిత్రం 'థ్యాంక్‌ గాడ్‌​'. అయితే ఈ చిత్రం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర...
News

రికార్డు సృష్టించిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. బుధవారం ఆమె బెల్‌గ్రేడ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 53 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. కాంస్య...
News

మహారాష్ట్రలో ఘోరం… సాధువుల‌ను కొట్టిన రాక్ష‌స గుంపు! (వీడియో)

మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఘోరం సంభ‌వించింది. ఓ రాక్ష‌స గుంపు సాధువుల‌ను దారుణంగా కొట్టింది. సాంగ్లీలో ఒక గుంపు మధురకు చెందిన నలుగురు సాధువులను దారుణంగా కొట్టింది. గాయపడిన సాధువులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నలుగురు సాధువులు పంఢరపూర్ దర్శనానికి వెళ్తున్నారు. Source:...
ArticlesNews

నిస్వార్థ ప్రజాసేవకుడు, నిష్కళంక దేశభక్తుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

ప్రస్తావన : 1908లో తిరునల్వేలి జిల్లాలో 'ఆప్' అను ఆంగ్లేయాధికారిని విప్లవకారులు చంపేశారు. ఘటనాస్థలిలో గుమిగూడిన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా పోలీసులు తుపాకులు కాల్చారు. ఇద్దరు చనిపోయి, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన సహజంగానే కొందరు దేశభక్తుల మనస్సునెంతో కలచివేసింది. ‘స్వరాజ్య’ పత్రికలో...
News

గుజరాత్ తీరంలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు – ఆరుగురు పాకిస్థానీల అరెస్టు

దేశంలో మరో అతి పెద్ద డ్రగ్ రాకెట్ ‌ను పోలీసులు ఛేదించారు. భారత్ ‌లోకి డ్రగ్స్‌ సరఫరా చేయాలన్న పాకిస్థాన్‌ కుట్రల్ని భగ్నం చేశారు. గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతంలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారు. గుజరాత్‌ యాంటీ...
News

ఏప్రిల్ నాటికి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ

* హర్యానాలో వేగవంతంగా విగ్రహ తయారీ - వెల్లడించిన రాష్ట్ర మంత్రులు విజయవాడ నడిబొడ్డున ఏప్రిల్‌ 14వ తేదీన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఏపీ మంత్రి, అంబేడ్కర్‌ విగ్రహ మంత్రుల కమిటీ చైర్మన్‌ మేరుగు నాగార్జున చెప్పారు. హరియాణలోని...
1 1,641 1,642 1,643 1,644 1,645 2,383
Page 1643 of 2383