* మహా సీఎం ఏక్ నాథ్ శిండేని కలిసి మద్దతు తెలిపిన 12 రాష్ట్రాల శివసేన చీఫ్ లు. ఏక్ నాథ్ శిండే తిరుగుబాటుతో శివసేనలో చీలిక తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వరుస షాక్లు...
ఉజ్బెకిస్థాన్: మెరుగైన సరఫరా ద్వారా దేశాల మధ్య అనుసంధానతను సాధించవచ్చని షాంఘై సహకార సంఘం (ఎస్సిఒ) సభ్య దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో 22వ షాంఘై సహకార సదస్సులో శుక్రవారం ప్రధాని సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలో ఈ...
సులభ రుణాల పేరిట ప్రజలను వేధిస్తున్న చైనా లోన్ యాప్స్ కు సంబంధించిన సొమ్మును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్తంభింపజేసింది. పేమెంట్ గేట్వేలు అయిన ఎస్ బజ్,రోజర్ పే, క్యాష్ ఫ్రీ, పేటీఎంలలో ఉంచిన రూ.46.67 కోట్ల సొమ్మును మనీలాండరింగ్ నిరోధక చర్యల...
జమ్ముకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇటీవల కాలంలో కాంగ్రెస్ ను వీడాక సొంత పార్టీ స్థాపించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు ర్యాలీలు, సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో...
* ఇద్దరి పరిస్థితి విషమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీలో సుమారు 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రతతో విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురై కిందపడిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో సుమారు 20మందికి కింద పడిపోయిన...
టొరంటో: కెనడాలో ప్రఖ్యాత స్వామి నారాయణ్ హిందూ దేవాలయాన్ని కెనడా ఖలీస్థాన్ తీవ్రవాదులు అపవిత్రం చేసి ధ్వంసం చేయడం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. టొరంటోలో జరిగిన ఘటనను కెనడాలోని భారత దౌత్య కార్యాలయ వర్గాలు తీవ్రంగా గర్హించాయి. ఈ చర్యకు...
భాగ్యనగరం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఆయన.. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు నేతలు ధైర్యం చెప్పారు....
నెల్లూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మరోసారి ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ,...