News

News

‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా!

మాస్కో: మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా...
News

శ్రీ మహాకాల్ లోక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రధాని మహాకాళ్ మందిరంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. భారతదేశ అభ్యుదయం, విజ్ఞానానికి ఉజ్జయిని వేలాది సంవత్సరాలుగా నాయకత్వం వహించిందని ఈ...
News

ఆలయ నిర్మాణాన్ని పాక్ ప్రభుత్వం అడ్డుకోవ‌డంపై నిరసన

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో హిందూ ఆల‌య నిర్మాణాన్ని అక్క‌డి ప్ర‌భుత్వం నిలిపివేయ‌డంపై వాల్మీకి సంఘం తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేసింది. ఇది 70-80 ఏళ్ళ నాటి వాల్మీకి ఆలయ‌మ‌ని భ‌క్తులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. హిందువుల‌పై పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి చేస్తున్న...
News

సోషల్ మీడియాలో మహిళలతో మహ్మద్ షఫీ స్నేహం… త‌ర్వాత కిడ్నాప్‌, హ‌త్య‌!

పతనంతిట్ట‌: కేరళ పతనంతిట్ట జిల్లాలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ఆశపడ్డారు దంపతులు, మరో వ్యక్తి. ఈ క్రమంలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. తిరువళ్లకు చెందిన భగవంత్​...
News

‘ఒక వ్యక్తి’ వల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు: ప్ర‌ధాని మోదీ

భరూచ్‌‌: స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని, కాని 'ఒక వ్యక్తి' మాత్రం కశ్మీరు సమస్యను పరిష్కరించలేకపోయారని అంటూ పరోక్షంగా తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్ర‌ధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది చివరిలో...
News

జమ్ముకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో ఎన్‌ఐఏ దాడులు!

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు జరిపింది. ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో దాడులు జరిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఐఏ అల్‌ హుదా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. అల్ హుదా...
News

ఆంగ్ల భాషను దేశం నుండి మెల్లమెల్లగా వెళ్ళగొట్టాలి: అమిత్‌ షా

న్యూఢిల్లీ: మన బానిసత్వంకు చిహ్నంగా మిగిలిన ఆంగ్ల భాషను దేశం నుండి మెల్లమెల్లగా వెళ్ళ‌గొట్టాలనే ప్రయత్నాలు దేశంలో ప్రారంభం అవుతున్నాయి. విద్యా సంస్థల్లో బోధన ఆంగ్ల భాషలో ఉండరాదని, ఇంగ్లీష్‌ భాష వాడుతున్న చోట క్రమంగా హిందీని ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి...
News

పాక్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికల అపహరణ!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికలు అపహరణకు గురవడంతో మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హిందూ బాలికలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. తాజాగా పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ హిందూ బాలికను దుండగులు అపహరించుకుపోయారు....
News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఘనంగా తొలేళ్ల వేడుక

విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో తొలిఘట్టం తొలేళ్ళ‌ పండుగ ఘనంగా జరిగింది. ఘటాలు, చీరలతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పైడితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, పూసపాటి వంశీయులైన పీవీజీ ఆనందగజపతిరాజు కుటుంబ...
News

కశ్మీర్‌లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్‌కౌంటర్లో ఇద్దరు మృతి!

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్‌ జిల్లాలోని తంగ్‌పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు...
1 1,616 1,617 1,618 1,619 1,620 2,382
Page 1618 of 2382