News

News

ఆలయ పూజల్లో తారతమ్యాలు వద్దు – మద్రాసు కోర్టు తీర్పు

ఆలయ పూజల్లో తారతమ్యాలొద్దని, అందరినీ సమానంగా చూడాలని మద్రాసు హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. రాజపాళయానికి చెందిన మేడైయాండి తెన్‌కాశి జిల్లా తిరువేంగడంలోని కుల దేవత ఆలయానికి వెళ్లగా అక్కడ అగ్రవర్ణాలు అడ్డుకున్నారని, తాము కులదేవత ఆలయాన్ని దర్శించి పూజలు...
News

శివనామ స్మరణతో మార్మోగిపోతున్న శ్రీశైలం ఆలయం

శ్రీశైలం ఆలయానికి భక్త జనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. 13 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మార్మోగిపోతోంది. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలచరిస్తున్నారు. నేడు...
News

మహాశివరాత్రి ఉత్సవాలకు గోవాడ శ్రీబాలకోటేశ్వరస్వామి ఆలయం ముస్తాబు

మహాశివరాత్రి ఉత్సవాలకు బాపట్ల జిల్లా పరిధిలోని గోవాడ శ్రీబాలకోటేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ఈవో అశోక్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఐదురోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతాయి. పూజా కార్యక్రమాలు నిర్వహించిన...
News

ఉత్సవాలకు కోటప్పకొండ సిద్దం

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఏకాదశి పండుగను పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు కోటప్పకొండకు తరలివచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహాశివరాత్రి రోజున శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధిలో...
News

శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శానికి టోకెన్ లేని భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 54,469 మంది భక్తులు...
News

రావణ వాహనంపై శివయ్య పురవిహారం

శ్రీకాళహస్తీశ్వరాలయ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు రావణ వాహనంపై అధిరోహించి పురవిహారం చేశాడు.ఆయన పక్కనే జ్ఞానప్రసూనాంబ మయూర వాహనంపై ముందుకుసాగారు.ముందు మూషికవాహనంపై వినాయకస్వా మి, చప్పరాలపై శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప పరివారం సాగింది....
News

ఇకపై యాప్‌లోనే ఓటు వేయవచ్చు!

సిలికాన్‌ వ్యాలీగా పేరు గడించిన బెంగళూరు నగరంలో ఓటు వేసేందుకు ఇకపై పెద్ద క్యూలైన్లలో నిలబడాల్సిన పనిలేకుండా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కొత్త మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. సినిమా, రైల్వే, మెట్రో, బస్‌ టికెట్‌లను ముందుగానే బుక్‌ చేసుకునే...
News

జమ్మూకశ్మీరులో భూకంపం

జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీరులోని కట్రా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. శుక్రవారం సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది....
News

నేత్రపర్వంగా వాసుదేవుని తెప్పోత్సవం

శ్రీకాకుళం జిల్లా మందస వాసుదేవ ఆలయంలో బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శ్రీ త్రిదండి దేవనాధ రామానుజ, ఆహోబిల రామానుజస్వామి ఆధ్వర్యంలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని గోపాలసాగరం భక్తులతో కళకళలాడింది. గోవిందనామస్మరణతో మార్మోగింది. యాగశాలలో విశేష హోమం,...
News

శివయ్యా.. భక్తులకు భద్రత లేదయ్యా!

ఉత్తరాంధ్రలో ప్రముఖ శైవక్షేత్రమైన పుణ్యగిరిలో ఏటా మహాశివరాత్రి నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు లక్షకు పైబడి భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కొండపైనున్న ఉమాకోటి లింగేశ్వరుని దర్శించుకొనేందుకు మెట్ల మార్గమొక్కటే ఉంది. కొండకొచ్చే భక్తులంతా ముందుగా దారగంగమ్మ లోయలో స్నానాలు చేస్తారు....
1 1,616 1,617 1,618 1,619 1,620 2,488
Page 1618 of 2488