హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలి – శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద భారతి
అన్య మతాల వారికి కొమ్ము కాస్తున్న నేటి పాలకుల నుంచి హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలని శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద భారతి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాలుగు మండలాల మేలుకొల్పు బృందాలు టి.అర్జాపురంలో చేపట్టిన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు....









