News

News

`ఆదిపురుష్’ చిత్రం యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: ‘ఆదిపురుష్‌’ సినిమాపై వివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రభాస్‌ రాఘవుడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమా విడుదలకు ముందే వివాదాలకు ఆజ్యం పోస్టున్నది. హిందూ దేవతలను అవమానించేలా ఈ సినిమా చిత్రీకరణ జరిపారంటూ పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. రాముడి, రావణాసురుడి పాత్రలను అపహాస్యం...
News

దేశంలో తొలి సోలార్ గ్రామం మొధేరా.. ప్రధానమంత్రి మోదీ ప్ర‌క‌ట‌న‌

గాంధీన‌గ‌ర్‌: దేశంలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకుని, భారత్​ను ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మార్చేందుకు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని మోదీ దేశంలోనే తొలిసారి సోలార్‌ విద్యుత్‌ గ్రామంగా మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని...
News

రేప‌టినుంచి 15 వరకు హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు

భాగ్య‌న‌గ‌రం: తిరుమలలో స్వామివారికి జరిగే నిత్యసేవలన్నీ సామాన్య భక్తులకు, నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్​ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర...
News

ప్రపంచ రెండో ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా గువాహటి: ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగాలంటే ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. గువాహటిలో ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్‌ఈసీ) 70వ...
News

ధరణీ పుత్రుడు ములాయం…. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని పలువురు ప్రముఖులు

న్యూఢిల్లీ: సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సుదృఢ భారతదేశం కోసం, ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. ములాయం కుటుంబసభ్యులకు, ఆయన మద్దతుదారులకు ప్రగాఢ...
News

ములాయం సింగ్​ యాదవ్​ కన్నుమూత

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌(82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.....
News

బ్రిటన్‌ హోం మంత్రి వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం

న్యూఢిల్లీ: గత నెలలోనే బాధ్యతలు చేపట్టిన, భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీసా పరిమితి దాటిన తర్వాత కూడా చాలా మంది భారతీయులు బ్రిటన్‌లోనే ఉంటున్నారని, గతేడాది ఇరుదేశాల...
News

‘మత మార్పిడి’కి హాజరైన ఆప్‌ మంత్రి రాజీనామా!

న్యూఢిల్లీ: మత మార్పిడి కార్యక్రమానికి హాజరైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆదివారం పేర్కొన్నారు. ఢిల్లీలో అక్టోబర్ అయిదోతేదీన సుమారు ఏడు వేల మంది బౌద్ధాన్ని స్వీకరిస్తూ ప్రతిజ్ఞ...
News

శరవేగంగా అయోధ్య రామమందిర ప‌నులు

అయోధ్య: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన...
News

పాక్ సీనియర్ మంత్రిని అపహరించిన ఉగ్రవాదులు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ మంత్రి, ఇమ్రాన్ పార్టీ సీనియర్ మంత్రి అబైద్ ఉల్లా బేగ్‌ను శుక్రవారం ఉగ్రవాదులు అపహరించారు. ఒప్పందం అనంతరం శనివారం ఆయన విడుదలయ్యారు. బేగ్ ఇస్లామాబాద్ నుండి గిల్గిట్‌కు వెళ్తున్న సమయంలో ఆయనను పాకిస్తాన్ రాడికల్ సంస్థ...
1 1,618 1,619 1,620 1,621 1,622 2,383
Page 1620 of 2383