News

News

హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలి – శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద భారతి

అన్య మతాల వారికి కొమ్ము కాస్తున్న నేటి పాలకుల నుంచి హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలని శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద భారతి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాలుగు మండలాల మేలుకొల్పు బృందాలు టి.అర్జాపురంలో చేపట్టిన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు....
News

నేత్రావతి న‌దిలో విగ‌త‌జీవిగా భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌

క‌ర్నాట‌క‌లోని ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాలో భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త విగ‌త‌జీవిగా క‌నిపించాడు. బంట్వాల్ తాలూకా నేత్రావ‌తి న‌దిలో అత‌డి మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృతుడిని రాజేష్ (26)గా పోలీసులు గుర్తించారు. న‌ది వ‌ద్ద నిర్మానుష్య ప్ర‌దేశంలో బైక్ ప‌డిఉండ‌టంతో తొలుత స్ధానికులు పోలీసుల‌కు...
News

తీవ్రవాదుల ముప్పు ఉన్నందున… ఆ రాష్ట్ర విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం!

తీవ్రవాదుల ముప్పుందన్న కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు, ముంబయి, హైదరాబాద్‌ రాష్ట్రంలోని విమానాశ్రయాలకు భద్రత పెంచారు. అదే విధంగా సందర్శకుల రాకపై నిషేధం విధించినట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు తెలిపారు. అయితే మరోవైపు ఈ నెల 26న రిపబ్లిక్‌...
ArticlesNews

”సేతు సముద్రం” ప్రాజెక్టును ఆమోదించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌.. బీజేపీని ఇరుకున పెట్టేందుకే ఈ ప్లాన్‌!

‘సేతుసముద్రం’ ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. సుమారు పదేళ్ల తరువాత ఈ ప్రాజెక్టు వ్యవహారం మళ్లీ రాజకీయ వేడి రాజేస్తోంది. సేతుసముద్రం ప్రాజెక్టును ఆది నుంచి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డీఎంకే.. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేసింది. దీని ద్వారా తన...
News

‘గవర్నర్‌ పండుగ’కు తమిళనాడు సీఎం, ఎమ్మెల్యేలు డుమ్మా.. కారణం ఇదేనా?

తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి రాజ్‌భవన్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రులు, డీఎంకేకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలెవ్వరూ రాజ్‌భవన్‌ ముఖం చూడకపోవడం గమనార్హం. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి...
News

వివేకానంద స్వామీజీ ప్రధాని నరేంద్ర మోదీగా పునర్జమ్మ తీసుకున్నారు.. – బెంగాల్‌ ఎంపీ సౌమిత్రాఖాన్‌

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సౌమిత్రాఖాన్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేయగా.. అవి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వామి వివేకానందకు పునర్జన్మ అని ఎంపీ సౌమిత్రాఖాన్ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద...
News

కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తాం – సుప్రీంకోర్టు

కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా జలాలను పంచుతూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించకుండా ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన అప్లికేషన్‌పై...
News

కాశ్మీర్‌‌లో హిమపాతం.. ఒకరి మృతి.. చలితో వణికిపోతున్న ఉత్తరాది! !

ఉత్తరాది రాష్ట్రాలను ఇప్పటికే గజగజలాడిస్తున్న చలి.. ఈ వారం మరింత విజృంభించనుంది. జనవరి 14వ తేదీ నుంచి 19 మధ్యన ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత - 4 డిగ్రీలకు పడిపోయే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పొగ మంచు...
News

ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?

ప్రసిద్ది పుణ్యక్షేత్రాలతోపాటు, అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చే గంగా విలాస్ యాత్రను (Ganga Vilas Yatra) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ యాత్రను ప్రారంభించిన మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ టూర్ ఇదని తెలిపారు....
News

జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంపై ఇస్రో సంచలన నివేదిక విడుదల!

పవిత్ర పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌ తదితర ప్రాంతాలకు ప్రధాన రోడ్డు మార్గంగా ఉన్న జోషిమఠ్ విషయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన నివేదిక విడుదల చేసింది. ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) జోషిమఠ్ పట్టణ ఉపగ్రహ చిత్రాలను...
1 1,618 1,619 1,620 1,621 1,622 2,447
Page 1620 of 2447