News

News

బంజారాహిల్స్‌లో రూ. 2.4 కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లో భారీ మొత్తంలో హవాలా సొమ్మును పట్టుబడింది. బుధవారం ఉదయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 12లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదు బయటపడింది. డబ్బును తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి...
News

ఘనంగా పైడితల్లి సిరిమానోత్సవం

విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్ర క‌ల్పవ‌ల్లి.. విజ‌య‌న‌గ‌రం ప్రజ‌ల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. సంప్రదాయ‌బద్దంగా అంజలి రథం, జలారివల, తెల్లఏనుగు, పాల‌ధార‌ ముందు న‌డ‌వ‌గా.. భ‌క్తుల జ‌య‌జ‌య ద్వాణాల మ‌ధ్య పైడిత‌ల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను...
News

మొదటి భార్యకు న్యాయం చేయలేని ముస్లిం….రెండోపెళ్ళి చేసుకునే హక్కు లేదు… అలహాబాద్ హైకోర్టు తీర్పు

అలహాబాద్: మొదటి భార్య, ఆమెకు పుట్టిన సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో వివాహం చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇస్లామిక్​ చట్టం ప్రకారం ముస్లింలకు మొదటి భార్య ఉండగానే.. రెండో పెళ్ళి చేసుకునే హక్కు ఉందని హైకోర్టు...
News

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్… ప్రకటించిన భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్

న్యూఢిల్లీ: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ చంద్రచూడ్. ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ లేఖను అందించారు ప్రస్తుత సీజేఐ జస్టిస్​ యూయూ లలిత్. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు లాంజ్​లో న్యాయమూర్తుల సమక్షంలో అందించారు...
News

పంజాజ్‌లో పక్షుల కోసం ప్రత్యేక ఆస్ప‌త్రి!

పంజాబ్‌: పక్షులను ఆదుకోవడమే లక్ష్యంగా పంజాబ్‌లోని ఓ పురాతన గోశాల నిర్వాహకులు ప్రత్యేక ఆస్పత్రి నిర్మించారు. పావురాలు, చిలకలు, పిచ్చుకల లాంటి అనేక పక్షులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పక్షులు ఎగిరి పోయేంత ఆరోగ్యంగా ఉంటేనే వాటిని తిరిగి స్వేచ్ఛగా వదిలేస్తున్నారు....
News

ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేక ప్రతినిధిగా దళిత మహిళ…. ఆసియా ఖండంలోనే తొలి మహిళగా రికార్డు

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని  నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌కు...
News

గ‌దుల కేటాయింపు వ్య‌వ‌స్థ తిరుప‌తికి త‌ర‌లింపు

తిరుప‌తి: తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వ‌ర‌లో తిరుపతిలో చేపట్టనున్న‌ట్టు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల...
GalleryNews

గ్రామ దేవతలను పూజిస్తుంటే కమ్యూనిస్టులకు కడుపు మంట!

మత భావజాలాన్ని ఊరు, వాడ తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది పెద్దలు పరోక్షంగా “సంఘ్ పరివార్” పై విమర్శలు గుప్పిస్తున్నారు. బొడ్రాయి పండుగ.. బతుకమ్మ పండుగల పేర్లతో హిందూ మతాన్ని రుద్దుతున్నారని సిపిఐ నిర్వహించిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈనెల ఏడోతేదీన...
News

పెట్టుబడుల పేరుతో చైనా ముఠాల మోసం!

భాగ్య‌న‌గ‌రం: వివిధ రకాల పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కీలక నిందితులను తెలంగాణలోని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు...
News

‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా!

మాస్కో: మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా...
1 1,615 1,616 1,617 1,618 1,619 2,382
Page 1617 of 2382