News

News

ఒడిశా భాషావేత్త మహేంద్రకు యునెస్కో అవార్డు…. బంగ్లాదేశ్ లో అవార్డు ప్రధానం

ఒడిశాకు చెందిన ప్రముఖ భాషావేత్త, జానపద రచయిత మహేంద్ర కుమార్ మిశ్రాను ప్రతిష్టాత్మక యునెస్కో అంతర్జాతీయ మాతృభాష అవార్డు-2023కు ఎంపికయ్యారు. దేశంలో మాతృభాష ప్రాచుర్యానికి ఆయన జీవితకాలం చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ నెల 21న అంతర్జాతీయ...
News

ఉన్నత విద్యాసంస్థల్లో స్థానిక భాషల్లోనే బోధన… రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు యూజీసీ లేఖ

ఉన్నత విద్యాసంస్థల్లో(హెచ్ఐ) బోధనను స్థానిక భాషల్లోనే ఉండేలా చూడాలని వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు యూజీసీ తాజాగా లేఖ రాసింది. పాఠ్యపుస్తకాలు కూడా మాతృభాషల్లో ఉండాలని సంస్థ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ ఆ లేఖలో సూచించారు. భారతీయ భాషల్లో విద్యాబోధన...
News

అరుణాచల్ భారత్లో అంతర్భాగమే * అమెరికా సెనేట్లో అరుదైన తీర్మానం

అరుణాచలప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా గుర్తించాలంటూ అమెరికా సెనేట్లో ఒక ద్వైపాక్షిక తీర్మానాన్ని ప్రవేశపె ట్టారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్పీసీ) వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైనిక బలగాలను మోహరించడం, వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ లోని నగరాలకు మాండరిన్ భాషలో పేర్లు పెట్టిన మ్యాప్ ను విడుదల చేయడం, భూటాన్ లో బీజింగ్ కవ్వింపు చర్యలను ఆ తీర్మాన ఖండించింది. కీలక సెనేటర్లు జెఫ్ మార్కే (డెమొక్రటిక్), బిల్ హాగర్టీ (రిపబ్లికన్) సంయుక్తంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. "అరుణాచల్ వివాదాస్పద ప్రాంతంగా కాకుండా భారత్ లో అంతర్భాగంగా అమెరికా గుర్తిస్తోంది" అని తీర్మానం పేర్కొంది....
GalleryNews

ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు కోసం పనిచేయదు.. దేశం కోసం మాత్రమే పనిచేస్తుంది – అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కొందరు కల్పించిన అభూత కల్పనలు, అపోహలను 'ఆర్ఎస్ఎస్ ప్రణాళిక-21వ శతాబ్దం కోసం' పుస్తకం కచ్చితంగా తొలగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ...
News

మహా శివరాత్రి పండుగ ఉద్దేశం.. ఆచారాలు ఇవే!

మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో...
News

భారతదేశానికి వచ్చిన దక్షిణాఫ్రికా చీతాలు

భారతదేశంలో చీతాల సంఖ్యను విస్తరించడానికి దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు శనివారం ఉదయం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గో విమానంలో గ్వాలియర్ విమానాశ్రయానికి వచ్చాయి. ఈ చీతాలకు స్వాగతం పలికిన అధికారులు వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. దక్షిణాఫ్రికా...
News

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,633 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
News

హరహర మహాదేవ

మహాశివ రాత్రి పర్వదినానికి సర్వం సిద్ధమైంది. అన్ని శైవాలయా ల్లోనూ భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పంచారామక్షేత్రమైన కుమారరామ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు. అలాగే దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలోని పాదగయ...
News

రాజమహేంద్రవరం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధం

పవిత్రగోదావరి నదీతీరం రాజమహేంద్రవరం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. దక్షిణకాశీగా పేరుగాంచిన కోటిలింగాల క్షేత్రంతో పాటు పలు శివాలయాలు శివరాత్రి ఉత్సవానికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాజమహేంద్రవరంలో కోటిలింగాలరేవు, చింతాలమ్మ ఘాట్‌, పుష్కరాలరేవు, టీటీడీ ఘాట్‌, పద్మావతి ఘాట్‌, గౌతమి ఘాట్‌, సరస్వతిఘాట్లలో...
News

ఆలయ పూజల్లో తారతమ్యాలు వద్దు – మద్రాసు కోర్టు తీర్పు

ఆలయ పూజల్లో తారతమ్యాలొద్దని, అందరినీ సమానంగా చూడాలని మద్రాసు హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. రాజపాళయానికి చెందిన మేడైయాండి తెన్‌కాశి జిల్లా తిరువేంగడంలోని కుల దేవత ఆలయానికి వెళ్లగా అక్కడ అగ్రవర్ణాలు అడ్డుకున్నారని, తాము కులదేవత ఆలయాన్ని దర్శించి పూజలు...
1 1,615 1,616 1,617 1,618 1,619 2,488
Page 1617 of 2488