News

News

నేపాల్ విమాన ప్రమాదంలో మొత్తం 72మంది మృతి… కూలడానికి కొన్ని సెకన్ల ముందు ఏం జరిగిందంటే?

నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం జనవరి 15వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం పొఖారా ఎయిర్ పోర్ట్ లో ల్యాండవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో 72 మంది...
ArticlesNews

భారత దేశ చరిత్రలో మోదీ స్థానం, స్థాయి పదిలం… ప్రతిపక్షాల ఆరోపణలపై సీతారామన్‌ ఘాటు వ్యాఖ్యలు!

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారన్ని కోర్టులు తిప్పికొట్టాయని బిజెపి స్పష్టం చేసింది. ఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు...
News

పిల్లల్ని కనండి.. ప్రోత్సాహకాలు పొందండి అంటున్న సిక్కిం సీఎం.. ఈ భారీ ఆఫర్‌ వెనుక అసలు కారణం ఇదే?

భారత దేశ జనాభా ఇప్పటికే 140 కోట్లకు పైగా చేరిపోయింది. రానున్న రోజుల్లో చైనాను కూడా దాటిపోయి నంబర్‌ 1గా అవతరించనుంది. ఈక్రమంలో మన దేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కంటే అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి పొరపాటున వెళ్తే నా తల తీసేయొచ్చు – కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ తిరుగుబాటు ధోరణితో ఉండే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరతారని, భారత్ జోడో యాత్రలో త్వరలో పాల్గొనవచ్చనే...
News

కర్ణాటకలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం ఆవిష్కరణ

కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఏర్పాటు చేసిన 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహాన్ని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆదివారం ఆవిష్కరించారు. చిక్‌బళ్లాపూర్ తాలూకాలోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు...
News

త్వరలో పీఎం కిసాన్‌ 13వ విడత నిధులు విడుదల!

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ పథకం కింద 12 విడతల్లో రైతులకు ఆర్థిక సాయం అందజేశారు. 13వ విడత నిధులను త్వరలో విడుదల...
News

బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం పొడిగింపు.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నడ్డా నియామకం!

భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆయన నేతృత్వంలో పార్టీ...
ArticlesNews

పూరీ జగన్నాథుడికి ‘మూషిక’ కష్టాలు!

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయంలో ఎలుకల బెడద ఎక్కువైంది. రోజూ వందలాది ఎలుకలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి విపరీతంగా తిరుగుతున్నాయి. మూషిక సైన్యం గర్భగుడిలోకి ప్రవేశించి అన్ని వస్తువులను పాడుచేస్తున్నాయి. ఆలయంలో ఉంచిన చెక్క విగ్రహాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నిత్యం పూజలు...
News

అగ్నిపథ్‌ వీరుల చేతిలోనే భారత్‌ భవిష్యత్తు – ప్రధాని మోదీ

సరికొత్త ‘అగ్నిపథ్’ పథకానికి మార్గనిర్దేశకులు మీరేనని త్రివిధ దళాల తొలి బ్యాచ్‌ అగ్నివీరులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించి.. అభినందనలు తెలిపారు. ఈ పరివర్తన విధానం సాయుధ బలగాలను పటిష్ఠం చేయడంలో కీలకంగా మారుతుందని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు...
News

జల్లికట్టు విషాదాంతం.. ఎద్దులు ఢీకొట్టడంతో అయిదుగురు మృతి!

ఏటా సంక్రాంతి సందర్బంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించే జల్లికట్టు ఆట విషాదం నింపింది. ఈ ఏడాది వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు మరణించారు. తమిళనాడులోని పాలమేడుకు చెందిన అరవింద్ రాజ్.....
1 1,614 1,615 1,616 1,617 1,618 2,447
Page 1616 of 2447