News

News

చైనాలో కన్యాశుల్కం.. గ్రామాల్లో మరీ అధికం

చైనాలో లింగ అసమతుల్యత రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రామీణ చైనాలో ఈ సమస్య అధికంగా ఉంది. సెంట్రల్‌ చైనా నార్మల్‌ యూనివర్సిటీ 2017లో దేశవ్యాప్తంగా 267 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ప్రతి 100 మంది ఒంటరి పురుషులకుగానూ 63 మంది ఒంటరి...
News

భారత్‌లో సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానాల తయారీ

ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఆంక్షల బారి పడిన రష్యా.. తన సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ పౌర విమానాలను భారత్‌లో తయారు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)తో రష్యాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌(యూఏసీ) చర్చలు జరుపుతోంది. రష్యాలో...
News

జోషిమఠ్, మార్వరి మధ్య 10 కిలోమీటర్ల మేర పగుళ్లు.. చార్‌ ధామ్ యాత్ర ప్రకటన వేల ఇలా!

చార్‌ ధామ్ యాత్ర (Char Dham Yatra) రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో జోషిమఠ్ సమీపంలోని బద్రీనాథ్ హైవే‌పై కొత్తగా కొన్ని పగుళ్లు కనిపించాయి. జోషిమఠ్, మార్వరి మధ్య 10 కిలోమీటర్ల మేర ఈ పగుళ్లు కనిపించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా...
News

వైభవంగా సోమేశ్వరస్వామి రథోత్సవం

మహాశివరాత్రిని పురస్కరించుకుని భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివార్ల రథోత్సవం కన్నులపండువగా జరిగింది. కల్యాణమూర్తులైన పార్వతీ సమేత సోమేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచగా క్షేత్రపాలకుడైన జనార్ధన స్వామి వెంట రాగా వైభవంగా రథోత్సవం సాగింది. రథం ముందు...
News

చార్ ధామ్ యాత్ర తేదీల ఖరారు.. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం

వార్షిక చార్ధామ్ యాత్ర తేదీలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఖరారు చేసింది. సంప్రదాయం ప్రకారం శివరాత్రిని పురస్కరించుకొని ఉభీమర్లోని ఓంకారేశ్వర ఆలయంలో పండితులతో చర్చించిన అనంతరం కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రల తేదీలు, సమయాలను ప్రకటించింది. ఆరు నెలల శీతాకాల విరామం...
News

పాకిస్థాన్ పూర్తిగా దివాలా తీసింది – అంగీకరించిన ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థపై ఆ దేశ నేతలు స్పందించలేదు. కానీ తాజాగ...
News

తిరుమలకు ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు.. వేసవి నేపథ్యంలో చర్యలు

ఏపీఎస్ఆర్టీసీ అధికారులు శ్రీవారి భక్తులకు చల్లని కబురు వినిపించారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడిపించబోతోన్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను...
News

అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కేంద్రం త్వరలో ఏర్పాటు

ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌లో అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది. నగరంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపీఎం) ఆవరణలో ఈ కేంద్రాన్ని డాక్టర్‌ సైరస్‌...
News

ఛత్రపతి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం – ప్రధాని నరేంద్ర మోదీ

మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ఆయన ప్రజలకు అందించిన సుపరిపాలన స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు. శివాజీ జయంతి సందర్భంగా మోదీ ఘనంగా నివాళులర్పించారు.  ...
News

పాకిస్తాన్ లోని కరాచీ పోలీసు ప్రధాన కార్యాలయంపై తీవ్రవాదుల దాడి

పాకిస్తాన్‌లోని కరాచీలో గల పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగింది. చాలా మంది సాయుధులు పోలీసుల మీద కాల్పులు జరిపారు. పోలీసులు, సాయుధుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. దాడి చేసిన వారు గ్రెనేడ్లు కూడా విసిరారు. ప్రధానకార్యాలయంలో...
1 1,614 1,615 1,616 1,617 1,618 2,488
Page 1616 of 2488