News

News

కశ్మీర్‌లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్‌కౌంటర్లో ఇద్దరు మృతి!

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్‌ జిల్లాలోని తంగ్‌పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు...
News

కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ మృతి

కశ్మీర్: కశ్మీర్‌ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం.. అల్తాఫ్ తుదిశ్వాశ విడిచాడు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో ఐదేళ్ళుగా తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి మరణవార్తను కుమార్తె రువాషా...
News

ఏపీలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళ‌ను ఆమోదించిన ధార్మిక పరిషత్

అమరావతి: రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళ‌కు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముత్యాలమ్మవారి దేవాలయం, ముత్యాలమ్మపురం, తాడేపల్లి గూడెం, శ్రీ వేంకటేశ్వర స్వామి...
News

తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: తలాక్‌ పేరుతో ముస్లింలలో ఉన్న ఏకపక్ష, న్యాయవిరుద్ధమైన విడాకుల గురించి కేంద్రం, ఇతర వర్గాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. తలాక్‌-ఈ-కినాయా, తలాక్‌-ఈ-బైన్‌ తదితరాల పేరుతో ఇస్తున్న విడాకుల చట్టబద్ధత గురించి జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ జేబీ పర్దీవాలా సభ్యులుగా ఉన్న...
News

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం.. భారత్ ఆందోళన

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం కావడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. శత్రుత్వాలను తక్షణమే విరమించి దౌత్యపర చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. దాడుల తీవ్రత పెరగడం ఎవరికీ మంచిది కాదని ఉద్రిక్తతలు తగ్గించే...
News

స్విస్ బ్యాంక్ ఖాతాల వెల్ల‌డి!

సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా జాబితాను భారత్‌కు అంద‌జేసిన స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్‌: స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ పౌరులు/సంస్థలకు చెందిన అకౌంట్ల వివరాలతో కూడిన నాలుగో జాబితా భారత్‌కు చేరింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్టు...
News

కడపలో బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన షేక్ నూర్ బాషా!

కడప: కడప నగరంలోని మృత్యుంజయ కుంట కాలనీకి చెందిన మైనర్ బాలికను షేక్ నూర్ బాషా అనే వ్య‌క్తి ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇందుకు ప్రోత్సహించిన నిందితుడి తల్లిదండ్రులను దిశా పోలీసులు అరెస్టు చేశారు....
News

భారత జాలర్లను అపహరించేందుకు పాకిస్తాన్ నౌకాదళం యత్నం

కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు గాంధీన‌గ‌ర్‌: అరేబీయా సముద్ర తీరంలో భారత మత్సకారులను అపహరించేందుకు యత్నించిన ఘటనలో పాక్ నేవీ అధికారులపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ ఆరోతేదీన‌ ఏడుగురు మత్స్యకారులు జఖౌ సముద్ర తీరంలోని భారత...
News

`ఆదిపురుష్’ చిత్రం యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: ‘ఆదిపురుష్‌’ సినిమాపై వివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రభాస్‌ రాఘవుడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమా విడుదలకు ముందే వివాదాలకు ఆజ్యం పోస్టున్నది. హిందూ దేవతలను అవమానించేలా ఈ సినిమా చిత్రీకరణ జరిపారంటూ పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. రాముడి, రావణాసురుడి పాత్రలను అపహాస్యం...
News

దేశంలో తొలి సోలార్ గ్రామం మొధేరా.. ప్రధానమంత్రి మోదీ ప్ర‌క‌ట‌న‌

గాంధీన‌గ‌ర్‌: దేశంలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకుని, భారత్​ను ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మార్చేందుకు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని మోదీ దేశంలోనే తొలిసారి సోలార్‌ విద్యుత్‌ గ్రామంగా మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని...
1 1,617 1,618 1,619 1,620 1,621 2,383
Page 1619 of 2383