News

News

లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులకు అనుమతి

కన్యాకుమారి లైట్‌హౌస్‌(Lighthouse) పైకి శుక్రవారం నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. ఇటీవల లైట్‌ హౌస్‌ పైకి వెళ్లేలా రూ.1.85 కోట్ల వ్యయంతో అద్దాలతో కూడిన లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. పనులు ముగియడంతో లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి...
News

వీఐపీ హజ్‌ యాత్ర కోటా త్వరలో రద్దు.. కారణం ఇదే!

ఏటా ముస్లిం యాత్రికులకు ఇచ్చే వీఐపీ హజ్‌ కోటాకు కేంద్ర ప్రభుత్వం త్వరలో స్వస్తి పలకనుంది. ఈ కోటాను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం వీఐపీ విధానానికి ముగింపు పలకడమేనని ఆమె చెప్పారు....
News

తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా!

ఆరు ఛానెళ్ల పై కేంద్రం వేటు వేసింది. ఈ ఆరు యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు సమాచారాన్ని అందించే నెట్ వర్క్ లో భాగంగా పనిచేస్తున్నాయని గుర్తించింది. ఈ ఛానల్స్‌కు యూట్యూబ్‌లో దాదాపు 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వాటి...
News

ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలకూ స్థానం…. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే వెల్లడి

భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్‌ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్‌లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ప్రకటించారు. ఈ మేరకు సైన్యం తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రతిపాదన...
News

ఈనెల 15న విద్యార్థులతో ప్రధాని మోదీ ప్రత్యేక పరీక్ష పే చర్చా కార్యక్రమం

విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పరీక్షలు రాయాలంటే ఎన్నో భయాలు, ఆందోళలు ఉంటాయి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. ఇక విద్యార్థుల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో...
News

మిజోరం సరిహద్దుల్లో మయన్మార్ వైమానిక దాడులు… చైనా నేషనల్‌ ఆర్మీ తీవ్రవాదులే లక్ష్యంగా సర్జికల్ స్ట్రైక్స్!

భారత – మయన్మార్‌ సరిహద్దు గ్రామాల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. చైనా నేషనల్‌ ఆర్మీ తీవ్రవాదుల క్యాంప్‌లపై మయన్మార్‌ ఎయిర్‌ఫోర్స్‌ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయడంతో మిజోరంలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. మిజోరం సరిహద్దుకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో...
News

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ.. పండుగ నేపథ్యంలో తరలివస్తున్న ప్రజలు!

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా వాహనాలతో రద్దీగా మారింది. నేటి నుంచి సెలవులు కావడంతో హైదరాబాద్‌ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఒకే సమయంలో వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద ఉన్న పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు బారులు...
News

భారత మహిళా ప్రొఫెసర్‌తో పాక్‌ ఎంబసీ అధికారి అనుచిత ప్రవర్తన.. కోరిక తీర్చాలని వేధింపులు!

పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళ పట్ట పాకిస్తాన్‌ ఎంబసీలో ఉన్న ఓ అధికారి అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. 2021లో కరాచీలో నిర్వహిస్తున్న ఓ సమావేశానికి ఆమె హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో...
News

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది బాబా భక్తులు మృతి!

మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ తెల్లవారుజామున ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. షిరిడీ సాయి భక్తులతో వస్తున్న బస్సు ట్రక్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో...
News

ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాలు!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు దఫాలుగా సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు తొలి దఫా సమావేశాలు జరుగుతాయి. 15 రోజుల విరామం తర్వాత...
1 1,617 1,618 1,619 1,620 1,621 2,447
Page 1619 of 2447