కశ్మీర్లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్కౌంటర్లో ఇద్దరు మృతి!
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్ జిల్లాలోని తంగ్పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు...









