News

News

శివయ్యా.. భక్తులకు భద్రత లేదయ్యా!

ఉత్తరాంధ్రలో ప్రముఖ శైవక్షేత్రమైన పుణ్యగిరిలో ఏటా మహాశివరాత్రి నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు లక్షకు పైబడి భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కొండపైనున్న ఉమాకోటి లింగేశ్వరుని దర్శించుకొనేందుకు మెట్ల మార్గమొక్కటే ఉంది. కొండకొచ్చే భక్తులంతా ముందుగా దారగంగమ్మ లోయలో స్నానాలు చేస్తారు....
News

శివరాత్రికి 315 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీశైలం, కోటప్పకొండ, బైరవకోన, రామతీర్థం పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ఆధ్వర్యంలో 315 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా రీజియన్‌ మేనేజరు బి.సుధాకర్‌బాబు వెల్లడించారు. ఈ నెల 18న ఒంగోలు, పొదిలి, మార్కాపురం, కనిగిరి నుంచి ప్రత్యేక...
News

కర్నూలులోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు

కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టుపై వెలసిన ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు నరసింహారెడ్డి, ఈ. మల్లికార్జునరెడ్డి, కె. క్రిష్టన్న, ఆలయ ఈవో వై. గుర్రెడ్డి తెలిపారు....
News

వైభవంగా ప్రహ్లాదరాయల రజత గజ వాహన ఊరేగింపు సేవ

మంత్రాలయం-  వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రహ్లాదరాయలు రజత గజ వాహనంపై వైభవంగా ఊరేగారు. దశమి వేడుకల్లో భాగంగా మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. ప్రహ్లాదరాయలకు పాద పూజ చేసి...
News

మహానందీశ్వరుడికి కాణిపాకం పట్టు వస్త్రాలు

మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వాల్లో భాగంగా జరిగే కల్యాణానికి కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను ఆలయ ఈవో వెంకటేష్‌ దంపతులతోపాటు పాలకమండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి దంపతులు తీసుకొచ్చారు. మహానంది చేరుకొన్న వీరికి ఆలయ ముఖ మంటపం...
News

శివరాత్రి సందర్బంగా కృష్ణానది రేవు సమీపంలో స్నాన ఘట్టాలు ఏర్పాటు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మద్దూరు ఎన్టీఆర్‌ పుష్కర్‌ ఘాట్‌లో పటిష్ట ఏర్పాట్లు చేపడతు న్నామని కంకిపాడు ఎస్సై జె. లక్ష్మీ అన్నారు. మద్దూరు ఎన్టీఆర్‌ పుష్కర్‌ఘాట్‌, కాసరనేనివారిపాలెంలోని నదీ పరివాహక ప్రాంతాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై జె....
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) స్వామివారిని 66,033 మంది భక్తులు దర్శించుకుని...
News

యానంలో ఘనంగా ధనలక్ష్మీ అమ్మవారి విగ్రహప్రతిష్ఠ

యానాంలోని గోపాల్‌నగర్‌ రామరాజు గార్డెన్స్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో ధనలక్ష్మీ కల్యాణలక్ష్మి అమ్మవారి విగ్రహప్రతిష్ఠ, ఆలయ శిఖర మహోత్సవంలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని యానాం పురవీధుల్లో ఊరేగించారు. తొలుత ఆలయ ప్రాంగణంలో ఆగమశాస్త్ర భాస్కర సుదర్శనం వెంకట జనార్ధనాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ...
ArticlesNews

త్రిశూల వ్యూహంతో చైనాకు చెక్.. అవి ఏంటంటే?

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమలు చేస్తున్న అజేయ టిబెట్ విధానంని గట్టిగా తిప్పికొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ఏడు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బెటాలియన్ల ఏర్పాటు, శక్తిమంతమైన గ్రామం పథకం, షింకున్...
News

దినదినగండంగా పాక్‌ ప్రజల పరిస్థితి.. తిండి కోసం ముప్పు తిప్పలు!

పాకిస్థాన్ ప్రజలు దినదినగండంగా గడుపుతున్నారు. ఆహార పదార్థాలు సైతం అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గురువారం తెల్లవారేసరికి వారికి మరొక పిడుగులాంటి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి రుణం తెచ్చుకోవడం...
1 1,617 1,618 1,619 1,620 1,621 2,488
Page 1619 of 2488