News

News

కేంద్రం చొరవతో అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారుమూల గ్రామాలు

నర్సాపురం: కేంద్ర ప్రభుత్వ చొరవతో దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలు, అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాన్సద్ ఆదర్శ గ్రామ యోజన పథకం అనేక గ్రామాల రూపురేఖలు...
News

సర్వదర్శన టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ

తిరుపతి: నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శన టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో మూడు ప్రదేశాల్లో సర్వదర్శన టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. తిరుపతి అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగులకు...
News

భారతదేశ వృద్ధి అద్భుతం… మోదీ దేశభక్తుడు.. పుతిన్ ప్రశంస

మాస్కో: బ్రిటన్‌కు వలస రాజ్యంగా ఉన్న భారత దేశం ఆధునిక కాలంలో స్వతంత్ర దేశంగా ఉంటూ అభివృద్ధి చెందుతుండటం గురించి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రస్తావిస్తూ భారత దేశ వృద్ధి అద్భుతమని కొనియాడారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన...
News

దీపావళి జరపొద్దంటూ పూజను కాలితో తన్నిన మహిళ.. కేసు నమోదు!

భాగ్యనగరం: దీపావళి సందర్భంగా అపార్ట్మెంట్లోని తమ ఇంటి ముందు దీపాలు పెట్టుకుని, పూజలు చేస్తుంటే, ఎదురుగా నివాసముంటున్న ఓ కుటుంబం ఆ హిందూ కుటుంబంపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. తాము కాకర్లు కాల్చలేదని, కేవలం దీపాలు వెలుగించుకున్నామని ప్రాధేయపడినా ఎదురు...
News

అయ్యప్పమాలతో స్కూల్‌కు వెళ్ళినందుకు అభ్యంతరం!

ఆత్మకూరు: అయ్యప్ప మాల ధరించి బడికి వచ్చిన విద్యార్థిని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని డిపాల్ పాఠశాల ఫాదర్ అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలివి. ఏడో తరగతి చదువుతున్న ఆంజనేయ రెడ్డి...
News

యోగిపై విద్వేష వ్యాఖ్యలు.. అజంఖాన్‌కు జైలు!

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అజంఖాన్‌కు రాంపూర్‌ కోర్టులో గట్టి షాక్‌ తగిలింది. 2019లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఓ ఐఏఎస్‌ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది....
News

పదాతి దళ 76వ దినోత్సవాన్ని జరుపుకొన్న భారత సైన్యం

కశ్మీర్‌: భారత సైన్యంలో అతిపెద్ద పోరాట విభాగమైన పదాతిదళం దేశానికి అందించిన సేవలు గుర్తించడానికి ప్రతి సంవత్సరం అక్టోబరు 27న పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 27 వ తేదీ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి...
News

గిల్గిట్-బాల్టిస్థాన్‌, ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో చేరాల్సిందే..

శ్రీనగర్‌: ఆర్టికల్ 370 రద్దు తర్వాత నేడు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో నూతన దశను చూస్తున్నాయని చెబుతూ గిల్గిట్-బాల్టిస్థాన్‌ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలు కూడా భారత్‌లో చేరాల్సిందే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్...
News

అణు సిద్ధాంతానికి ఆది గురువు భారతదేశమే…

జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభలో వక్తలు మచిలీపట్నం: అను సిద్ధాంతానికి ఆది గురువు భారతదేశమేనని, ప్రపంచానికి నాగరికతను, విజ్ఞానాన్ని నేర్పింది భారతీయులేనని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం ఉదయం 11 గంటలకు...
News

అన్ని బీమా కంపెనీల పాలసీలకు ఒకే వేదిక బీమా సుగమ్

న్యూఢిల్లీ: బీమా సేవల పరిధిని మరింత విస్తృతం చేసి, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి రావడం కోసం వీటికి సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట అందించడానికి ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవెలప్​మెంట్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏఐ) బీమా సుగమ్​ పేరుతో...
1 1,597 1,598 1,599 1,600 1,601 2,382
Page 1599 of 2382