News

News

శోభకృత్ నామ సంవత్సర టీటీడీ పంచాంగం విడుదల… నేటి నుంచి విక్రయాలు

టీటీడీ ముద్రించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఈవో ధర్మారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ప్రతి ఏటా లాగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర పంచాగం ముద్రించినట్లు చెప్పారు. బుధవారం నుంచి తిరుమలలో...
News

ముగిసిన తెప్పోత్సవాలు

తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్పపై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి...
News

మగువల్లా మగవాళ్ళు.. హోలీనాడు కర్నూలులో వింత ఆచారం

కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో హోలీ పండుగ నాడు మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారు. ఆ రోజు అక్కడ అచ్చం జంబలకిడి పంబ సినిమా చూసినట్టు ఉంటుంది. విచిత్రమైన ఆచారంతో అక్కడివారు హోలీ పండుగ నాడు సందడి చేస్తారు. రెండు రోజులపాటు సాగే...
News

మధ్యస్థ శ్రేణి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన భారత నౌకాదళం

దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది. ఐఎన్‌ఎస్‌ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని మంగళవారం ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్‌ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల...
News

మహిళా సిబ్బందితో ప్రత్యేక రైలు… విశాఖపట్నం రైల్వే స్టేషన్ నిర్వహణ మహిళలతోనే

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో విశాఖపట్నం నుంచి రాయగడకు ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ఉమెన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఈకార్వో) ప్రెసిడెంట్‌ పారిజాత సత్పతి.. వైస్‌ ప్రెసిడెంట్స్‌ కవితా గుప్తా, ప్రియాంక శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులతో కలిసి...
News

ప్రైవేటు రంగం మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలి…. – ప్రధాని మోదీ

బడ్జెట్‌లో ప్రభుత్వం కల్పించిన ప్రతిపాదనలను అనుకూలంగా మలుచుకోవాలని భారత పరిశ్రమలను (ఇండియా ఇంక్‌) ప్రధాని మోదీ కోరారు. ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచినట్టే, ప్రైవేటు రంగం కూడా మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే గరిష్ట ప్రయోజనం పొందగలమన్నారు. బడ్జెట్‌పై...
News

రఘురాం రాజన్ “హిందూ వృద్ధి” వ్యాఖ్యలపై ఎస్బీఐ ధ్వజం

భారత్‌ ప్రమాదకర హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందంటూ ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చేసిన వ్యాఖ్యలు.. తప్పుడు భావనతో, పక్షపాతంతో, అపరిపక్వంగా ఉన్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్‌ సంస్థ పేర్కొంది. 1950 నుంచి 1980 వరకు భారత్‌ జీడీపీ వృద్ధి...
News

ప్రధాని మోదీనీ ‘సైతాన్‌’ అంటూ….పాక్‌ మాజీ క్రికెటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు…!

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సయీద్‌ అన్వర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అజాన్‌ (ముస్లింల ప్రార్ధనా సమయానికి ముందు ఇచ్చే పిలుపు) ఇచ్చేటప్పుడు మోదీ ఎన్నిసార్లు ప్రసంగాలు ఆపినా సైతాన్‌ ఆవహించిన హిందువుగానే మిగిలిపోతాడని షాకింగ్‌...
News

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఐదుగురు అరెస్టు

నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఐదుగురిని కేరళ, కర్ణాటకలలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం అరెస్ట్ చేసింది. బిహార్‌లోని ఫుల్వారి షరీఫ్‌లో ఆ రాష్ట్ర పోలీసులు గత ఏడాది నిర్వహించిన దాడుల్లో కొన్ని అభ్యంతరకర పత్రాలను...
News

వినూత్నంగా సేవా భారతి హోళీ సంబరాలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ సేవా భారతి హోళీ సంబరాలు ఈసారి ప్రత్యేకంగా జరిగాయి. శిఖండి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లను ప్రత్యేకంగా ఆహ్వానించి, వేడుకలను నిర్వహించారు. ఈ సంస్థ ఆహ్వానం మేరకు వచ్చిన ట్రాన్స్‌జెండర్లను వేదికపైకి ఆహ్వానించారు. మహా భారతంలో...
1 1,596 1,597 1,598 1,599 1,600 2,487
Page 1598 of 2487