News

News

కాణిపాకం ఆలయ అభివృద్ధికి మాస్టర్​ ప్లాన్

కాణిపాకం: కాణిపాకం పుష్కరిణిని తిరుమల తరహాలో అభివృద్ధి చేసి.. భక్తుల సౌకర్యార్థం ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో తెలిపారు. అలాగే నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు రోజు అరటి ఆకులోనే భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తామని...
News

వివాదాస్పద ఎమ్మెల్యే ఆజం ఖాన్​పై అనర్హత వేటు!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్​. ఈ మేరకు శాసన సభ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ళపాటు జైలు శిక్షతో పాటు...
News

తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత

భాగ్యనగరం: ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 చిత్రాల దర్శకుడు అభిషేక్‌ అగర్వాల్‌ మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. కోవిడ్‌ సమయంలో చాలా మంది పేదలకు సహాయం చేసిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేశాడు. గత రెండు బ్లాక్‌బస్టర్‌లతో మంచి లాభాలను...
ArticlesNews

పాములు ప్రకృతి వరాలు… చంపకండి…

నాగుల చవితి పర్వదినం సందర్భంగా... పాములు ప్రకృతి వరాలు... అనాదిగా మానవాళి భావోద్వేగాలతో, లెక్కలేనన్ని ప్రయోజనాలతో ఎంతగానో పాములు పెనవేసుకుపోయాయి. అయితే, అర్థంలేని భయం, మూఢ నమ్మకాలతో ఒక పక్క పాముల్ని పూజిస్తూనే ... మరోపక్క కనిపిస్తే... విచక్షణా రహితంగా చంపటం...
News

400 మంది బలవంతపు మతమార్పిడి… 9 మందిపై కేసు!

బ్రహ్మపుత్రి: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బలవంతపు మత మార్పిడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో ఆదుకుంటామనే మిషతో సుమారు 400 మందిని క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు...
News

ముడిఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో ముడి ఉక్కు ఉత్పత్తి సామర్ధాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. మనం ప్రస్తుతం 154 మీట్రిక్ టన్నుల ముడి ఉక్కు ను ఉత్పత్తి చేస్తున్నామని చెబుతూ, తదుపరి తొమ్మిది, పది సంవత్సరాల...
News

పాక్ నుండి ఉగ్రదాడులు పెరిగే అవకాశం.. భారత్ ఆందోళన

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఆ జాబితా నుండి తొలగించడం వల్లన జమ్మూ కాశ్మీర్ పై ఉగ్రదాడులు పెరిగే అవకాశం ఉన్నదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రే జాబితాలో ఉన్నప్పుడు...
News

సోషల్ మీడియాలో 60 శాతం నకిలీ వార్తలే!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్‌ సివిలిటీపై మైక్రోసాఫ్ట్‌ సర్వే చేయగా, భారత్‌లోనే ఎక్కువ నకిలీ వార్తల ప్రచారం జరుగుతున్నదని తేలింది. నకిలీ వార్తల పాఠకులు భారత్‌లో 60 శాతం ఉండగా, ఇతర దేశాల్లో 57 శాతంగా ఉన్నారు. ఆన్‌లైన్‌ మోసాలు, వ్యక్తిగత...
News

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలను జరుపుకొన్నారు. నాగదేవతలకు పూజ చేసి, తమ మొక్కులు తీర్చుకున్నారు. కొన్ని పట్టణాల్లో పుట్టలు లేకపోయినప్పటికీ దగ్గరలోని ఆలయాల్లో ఉన్న నాగప్రతిమలకు పాలు పోయడానికి భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచి...
News

ఆది దంపతులకు సహస్ర దీపాలంకరణ సేవ

విజయవాడ: దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండుగగా జరిగింది. అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా పెద్ద ఎత్తున ఉభయదాతలు భక్తులు పాల్గొన్నారు. అనంతరం పల్లకి సేవ జరపగా అమ్మవారితోపాటు భక్తులు, ఆలయాధికారులు, సిబ్బంది ప్రధానాలయం...
1 1,595 1,596 1,597 1,598 1,599 2,382
Page 1597 of 2382