News

News

దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సుప్రీంకోర్టులో శనివారం ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటూ సుప్రీం కోర్టు ఇ-ఇనిషియేటివ్‌ (వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌, జస్టిస్‌ మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్టు,...
News

దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం: ఇంద్రేష్

భాగ్యనగరం: దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌) జాతీయ కార్యకారిణి సభ్యుడు ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ...
News

భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్

భారతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా... నవభారత రాజ్యాంగాన్ని పొందుపరచడం కోసం 1946లో `రాజ్యాంగ పరిషత్’ ఏర్పాటు చేయబడింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాలలో ఒకటైన భారత రాజ్యాంగం ఎన్నో విశేషాల సమాహారం; 26నవంబర్ 1949తేదీన, రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించగా,...
News

శబరిమలకు ప్రత్యేక రైళ్ళు

విజయవాడ: శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్‌–కొట్టాయం (07119) డిసెంబర్‌ 2,...
News

కూచిపూడి నృత్యంతో అలరించిన రిషి సునాక్‌ కూతురు

లండన్‌: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ శుక్రవారం లండన్‌లో సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ళ అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రేజ్‌- ఇంటర్నేషనల్‌ కూచిపూడి డ్యాన్స్‌ ఫెస్టివల్‌ 2022లో భాగంగా పలువురు చిన్నారులతో కలిసి...
News

పొమ్రా అటవీప్రాంతంలో ఎన్‌ కౌంటర్‌… నలుగురు మావోల మృతి

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని మీర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొమ్రా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రక్షణ బలగాలు అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా బలగాలకు...
News

కొలీజియం పరాయి వ్యవస్థ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మరోసారి విమర్శలు గుప్పించారు. అది మన రాజ్యాంగానికి పరాయి వ్యవస్థ అన్నారు. 1991 కంటే ముందు న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించేదని...
News

బీజేపీ యువమోర్చా నాయకులపై వైసీపీ కార్యకర్తల రాళ్ళదాడి

నెల్లూరు: నెల్లూరులో బీజెవైఎం​ కార్యకర్తలపై వైకాపా నేతలు రాళ్ళదాడి చేశారు. అయ్యప్ప మాలను అవమానించిన మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న భాజపా యువమోర్చా నాయకులపై వైకాపా నాయకులు...
News

ఢిల్లీ మంత్రి జైన్ లీలలపై మరో వీడియో

తీహార్: మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు అక్కడ లభిస్తున్న సకల సదుపాయాల గురించి రోజుకొక కథనం వెలుగులోకి వస్తున్నది. తాజాగా  జైలు అధికారి కలిసిన వీడియోను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శనివారం...
News

విశాఖపట్నంలో మత ప్రచారానికి.. పోలీసు సహకారం!

విశాఖపట్నం: క్రైస్తవ మత ప్రచారానికి పోలీసులు సహకరించడం విశాఖపట్నంలో వివాదానికి తావిస్తోంది. నగరంలోని రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అవుట్ పోస్టులో సంప్రదిస్తే ఆటోను ఏర్పాటు చేస్తారు. అక్కడే ధర నిర్ణయించి ప్రయాణికులకు...
1 1,567 1,568 1,569 1,570 1,571 2,380
Page 1569 of 2380