News

News

ఆరేళ్లలో 183 ఎన్‌కౌంటర్లు.. మాఫియా డాన్‌ల పాలిట సింహస్వప్నం

ఉత్తరప్రదేశ్‌లో 2017లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి (Uttar Pradesh Chief Minister) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. డాన్‌లను, క్రిమినల్స్‌ను, గూండాలను, రౌడీలను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు సరిచేయడంపై దృష్టిపెట్టిన యోగి...
News

జమ్మూ కాశ్మీర్‌లో బైసాఖీ ఉత్సవాల్లో అపశృతి, కుప్పకూలిన వంతెన, పలువురికి తీవ్రగాయాలు

జమ్మూకాశ్మీర్‌(Jammu and Kashmir)లో శుక్రవారం వంతెన ప్రమాదం జరిగింది. బైసాఖి ఉత్సవాల(Baisakhi Celebration) సందర్భంగా ఒక్కసారిగా వందలాది మంది వంతెన(Footbridge)పై చేరడంతో ప్రమాదం సంభవించింది. ఉద్ంపూర్ జిల్లాలోని బైన్ గ్రామం(Bain village)లోని బెనిసంగం(Beni Sangam) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ...
News

కుల వివక్ష వ్యతిరేక బిల్లును నిరసిస్తూ అమెరికాలో హిందూ సంఘాల ర్యాలీ

భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా కుల వివక్ష, కుల అణిచివేత ఆగడం లేదు. దళితులను అణిచివేయడం, దాడులు చేయడం, వివక్షకు గురి చేయడం ప్రతి రోజూ అతి మామూలుగా జరుగుతున్న వ్యవహారం. అయితే ఈ కుల గజ్జిని భారతీయులు విదేశాలకు కూడా...
News

భారత్ లో భారీగా తగ్గిన చైనా దిగుమతులు

భారత్‌ దిగుమతుల్లో చైనా వాటా తగ్గుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 - 22లో భారత్‌ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 15.43 శాతం. ఇది 2022 - 23లో 13.78 శాతానికి తగ్గింది. అయితే...
News

అసోంలో 11,304 మంది తో జానపద నృత్యం ​.. 2,548 మంది డప్పులు వాయిస్తుండగా వేడుక 

అసోం రాజధాని గువాహటిలో భారీ నృత్య ప్రదర్శన జరిగింది. ఒకేసారి 11,304 మంది జానపద నృత్యకారులు.. సంప్రదాయ బిహు డాన్స్ చేశారు. 2,548 మంది డప్పులు వాయిస్తుండగా.. నృత్యకారులు ఈ నాట్యం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సమక్షంలో అట్టహాసంగా...
News

ఒడిశాలో హనుమాన్ జయంతి బైక్ ర్యాలీపై దాడి.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్ విధింపు

ఒడిశాలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన బైకు ర్యాలీలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఏప్రిల్ 12న సంబల్‌పూర్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో సంబల్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం...
News

స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతుల్లో అగ్రగామిగా భారత్‌…. 11 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఎగుమతుల విలువ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి కమ్యూనికేషన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తద్వారా గ్లోబల్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు మరో...
News

ఇక శ్రీశైలం లో ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లోనే…. మే 31 నుంచి అమలులోకి

శ్రీశైలం దేవస్థాన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్జీత సేవలు, స్పర్శ దర్శనం టికెట్ల జారీ విషయంలో మార్పులు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేవస్థానంలో ఆన్‌లైన్‌ సేవలకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 31 నుంచి అన్ని...
News

పుంగనూరు పొట్టి దూడకు బారసాల వేడుక

సాధారణంగా మన ఇంట చిన్న పిల్లలకు 21 రోజుల తర్వాత బారసాల వేడుక నిర్వహిస్తాం. కొంతమంది దీన్నే ఉయ్యాల పండుగ అంటారు. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య బారసాల వేడుక ఘనంగా నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు. అయితే తాజాగా ఓ లేగదూడకు బారసాల...
News

నగదు, మందుగుండు తెస్తున్న పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత!

రాజౌరీలోని బేరి పట్టాన్ ప్రాంతంలో ఏప్రిల్ 13 అర్ధరాత్ర‌్రి పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి)లో అనుమానస్పదంగా కదులాడుతుండడంతో ఆ డ్రోన్‌ను కూల్చివేశారు. 'నియంత్రణ రేఖపై అనుమానస్పదంగా డ్రోన్ కదులాడుతోందని తెలియగానే కార్డన్, సెర్చ్ ఆపరేషన్...
1 1,567 1,568 1,569 1,570 1,571 2,487
Page 1569 of 2487