News

News

ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌

యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌ను పోలీసులు హతమార్చారు. అతని వద్ద నుంచి విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మరణించారు. అసద్ అహ్మాద్ ,...
News

‘చైనీస్ గూఢచారి బెలూన్’ ..వివరాలను భారత్‌తో పంచుకున్న అమెరికా

ఇటీవల అమెరికా గగనతలంపై చైనా నిఘా బెలూన్‌ను కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయానికి సంబంధించిన వివరాలను అమెరికా అధికారులు భారత్ తో పాటు మరికొన్ని దేశాలతోనూ పంచుకున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈమేరకు అమెరికాకు చెందిన పసిఫిక్ ఎయిర్...
News

దేశంలో తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో రైలు

దేశంలో తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో పరుగులు పెట్టడం త్వరలో చూడబోతున్నాం. కోల్ కత్తాలో అండర్ వాటర్ మెట్రో రైలు త్వరలో పరుగులు పెట్టబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్స్ నడుస్తున్నాయి. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో ఏప్రిల్ 12వ...
News

‘ముద్ర’తో 8 కోట్ల మంది కొత్త పారిశ్రామికవేత్తలు!

కొత్త విధానాలు, వ్యూహాలతో 'నవ భారతం' దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీంతో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరచుకుంటున్నాయని చెప్పారు. సాంకేతికత , మౌలిక సదుపాయాల కల్పనపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. గురువారం నిర్వహించిన 'రోజ్‌గార్‌...
News

TTD: నేటి నుంచి అలిపిరిలో దివ్యదర్శన టోకెన్ల జారీ 

తిరుపతి (తితిదే) తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఇప్పటివరకు గాలిగోపురం వద్ద ఇస్తున్న దివ్యదర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని తితిదే మార్పు చేసింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో శుక్రవారం నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. టోకెన్లు...
News

శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలోని కైలాసగిరుల్లో భారీ మంటలు… ఆకతాయిల పనిగా అనుమానం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలోని కైలాసగిరుల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే దట్టమైన పొగలు వ్యాపించి, రాత్రి వరకు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సుమారు రెండు కిలో మీటర్లకు పైగా అటవీ ప్రాంతమంతా దగ్ధమైందని అధికారులు...
News

కాకినాడ సముద్ర తీరంలో భారత రక్షణ దళం మాక్​ డ్రిల్

భారతీయ తీరప్రాంత రక్షణ దళం (కోస్ట్​గార్డ్) తూర్పు రీజియన్ ఆధ్వర్యంలో కాకినాడ కాలుష్య విపత్తు స్పందన మాక్​డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. 'పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్ సైజ్-2023' పేరిట సముద్రంలో 20 కిలోమీటర్ల లోపల ఈ ఎక్సర్​సైజ్​ నిర్వహించారు. ప్రమాదం సంభవించి ఆయిల్...
News

ప్రపంచ ఆర్థిక అనిశ్చితిలోనూ భారత ఆర్థిక వ్యవస్థ శుభ సంకేతాలు

ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్‌ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి)...
News

22న పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న...
News

యోగీ సర్కార్ కు అరుదైన ప్రశంస-కోవిడ్ ఎదుర్కొన్న తీరుపై యునిసెఫ్ ఫిదా

దేశం మొత్తాన్ని రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి కుదిపేస్తున్న సమయంలో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ స్పందించిన తీరు అప్పట్లో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు యునిసెఫ్ కూడా అదే విషయాన్ని చెబుతూ ప్రసంశలు కురిపించింది. యోగీ ఆదిత్యనాథ్ తో భేటీ అయిన యునిసెఫ్...
1 1,568 1,569 1,570 1,571 1,572 2,487
Page 1570 of 2487