News

News

తిరుమలలో భక్తుల అవస్థలు.. స్వామిని దర్శించుకోవాలంటే నరకం చూస్తున్న వైనం.. ఎందుకంటే?

ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం సామాన్యులకు నరకప్రాయంగా మారిందని.. పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో స్వయంగా శ్రీవారి దర్శనానికి వెళ్లి క్యూ కాంప్లెక్స్ లో వారు...
News

సంక్రాంతి కానుకగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలుగు రాష్ట్రాల్లో పరుగులు!

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చేసింది. ఆ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరిగే...
News

పాకిస్థాన్‌ను ఆక్రమించుకునేందుకు భారత్‌కు ఇదే అసలైన అవకాశం.. కానీ ఇండియా అలా చేయదు.. ఎందుకంటే?

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల గోధుమ పిండి కోసం కూడా అక్కడ తొక్కిసలాటలు జరిగి పలువురు గాయాల పాలయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వీడియో...
News

చైనా, పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడితే… యుద్దానికి తాము సిద్దమే – ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే

భారత సరిహద్దుల్లో వాతావరణం భారత్‌కు అనుకూలంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. చైనాతో ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. అయితే... ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా భారత్‌ ఢీకొట్టేందుకు సిద్ధంగా...
News

హిడ్మా చనిపోలేదు బతికే ఉన్నాడు!

నిన్నటి సుక్మా ఎన్ కౌంటర్‌ (Sukma Encounter)పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన కాల్పుల ఘటనపై గురువారం మావోయిస్టు కమిటీ లేఖ (Maoist Committee Letter) రాసింది. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో లేఖ...
News

ఫిబ్రవరి 9 నుంచి విజయవాడలో 33వ పుస్తక మహోత్సవం

రాష్ట్రంలోని పుస్తక ప్రియులకు శుభవార్త. ఏటా విజయవాడలో నిర్వహించనున్న పుస్తక ప్రదర్శన 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా పుస్తక ప్రద‌ర్శన‌ను విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తుంటారు. కానీ అక్కడ అంబేడ్కర్‌...
News

తిరుమల వసతి గదుల అద్దె పెంపుపై ఏపీ బీజేపీ నేతల నిరసన!

తిరుమలలో వసతి గదుల అద్దెను పెంచడంపై ఏపీ బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని టీటీడీ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నాయకులు నిరసన చేపట్టారు....
News

ఆస్ట్రేలియాలో హిందూ ఆలయంపై దాడి చేసిన ఖలిస్తాన్‌ మద్దతుదారులు!

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశార‌నీ, "హిందూ-స్థాన్ ముర్దాబాద్" అనే భారత వ్యతిరేక గ్రాఫిటీతో ఆలయాన్ని ధ్వంసం చేశారని అక్క‌డి మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. దీంతోపాటు భార‌త్ కు వ్య‌తిరేకంగా అక్క‌డి ఆల‌యం...
News

వందే భారత్ పై రాళ్లేసిందెవరెంటే?

విశాఖపట్నంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కంచరపాలెంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలు పనితీరులో భాగంగా బుధవారం విశాఖ రైల్వే...
News

అభివృద్ది చెందుతున్న దేశాలు చేతులు కలపాలి — ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అభివృద్ధి చెందుతున్న దేశాలు చేతులు కలపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి పథం నుంచి పక్కకు తప్పుకోకుండా ఉండటం కోసం, అసమానతలను తొలగించడం కోసం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిపాలనను పునర్నిర్మించడానికి చేతులు కలపాలని కోరారు. గ్లోబల్ సౌత్...
1 1,552 1,553 1,554 1,555 1,556 2,380
Page 1554 of 2380