తిరుమలలో భక్తుల అవస్థలు.. స్వామిని దర్శించుకోవాలంటే నరకం చూస్తున్న వైనం.. ఎందుకంటే?
ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం సామాన్యులకు నరకప్రాయంగా మారిందని.. పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో స్వయంగా శ్రీవారి దర్శనానికి వెళ్లి క్యూ కాంప్లెక్స్ లో వారు...









