News

News

తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా!

ఆరు ఛానెళ్ల పై కేంద్రం వేటు వేసింది. ఈ ఆరు యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు సమాచారాన్ని అందించే నెట్ వర్క్ లో భాగంగా పనిచేస్తున్నాయని గుర్తించింది. ఈ ఛానల్స్‌కు యూట్యూబ్‌లో దాదాపు 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వాటి...
News

ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలకూ స్థానం…. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే వెల్లడి

భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్‌ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్‌లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ప్రకటించారు. ఈ మేరకు సైన్యం తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రతిపాదన...
News

ఈనెల 15న విద్యార్థులతో ప్రధాని మోదీ ప్రత్యేక పరీక్ష పే చర్చా కార్యక్రమం

విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పరీక్షలు రాయాలంటే ఎన్నో భయాలు, ఆందోళలు ఉంటాయి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. ఇక విద్యార్థుల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో...
News

మిజోరం సరిహద్దుల్లో మయన్మార్ వైమానిక దాడులు… చైనా నేషనల్‌ ఆర్మీ తీవ్రవాదులే లక్ష్యంగా సర్జికల్ స్ట్రైక్స్!

భారత – మయన్మార్‌ సరిహద్దు గ్రామాల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. చైనా నేషనల్‌ ఆర్మీ తీవ్రవాదుల క్యాంప్‌లపై మయన్మార్‌ ఎయిర్‌ఫోర్స్‌ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయడంతో మిజోరంలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. మిజోరం సరిహద్దుకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో...
News

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ.. పండుగ నేపథ్యంలో తరలివస్తున్న ప్రజలు!

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా వాహనాలతో రద్దీగా మారింది. నేటి నుంచి సెలవులు కావడంతో హైదరాబాద్‌ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఒకే సమయంలో వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద ఉన్న పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు బారులు...
News

భారత మహిళా ప్రొఫెసర్‌తో పాక్‌ ఎంబసీ అధికారి అనుచిత ప్రవర్తన.. కోరిక తీర్చాలని వేధింపులు!

పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళ పట్ట పాకిస్తాన్‌ ఎంబసీలో ఉన్న ఓ అధికారి అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. 2021లో కరాచీలో నిర్వహిస్తున్న ఓ సమావేశానికి ఆమె హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో...
News

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది బాబా భక్తులు మృతి!

మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ తెల్లవారుజామున ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. షిరిడీ సాయి భక్తులతో వస్తున్న బస్సు ట్రక్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో...
News

ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాలు!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు దఫాలుగా సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు తొలి దఫా సమావేశాలు జరుగుతాయి. 15 రోజుల విరామం తర్వాత...
News

హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలి – శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద భారతి

అన్య మతాల వారికి కొమ్ము కాస్తున్న నేటి పాలకుల నుంచి హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలని శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద భారతి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాలుగు మండలాల మేలుకొల్పు బృందాలు టి.అర్జాపురంలో చేపట్టిన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు....
News

నేత్రావతి న‌దిలో విగ‌త‌జీవిగా భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌

క‌ర్నాట‌క‌లోని ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాలో భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త విగ‌త‌జీవిగా క‌నిపించాడు. బంట్వాల్ తాలూకా నేత్రావ‌తి న‌దిలో అత‌డి మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృతుడిని రాజేష్ (26)గా పోలీసులు గుర్తించారు. న‌ది వ‌ద్ద నిర్మానుష్య ప్ర‌దేశంలో బైక్ ప‌డిఉండ‌టంతో తొలుత స్ధానికులు పోలీసుల‌కు...
1 1,550 1,551 1,552 1,553 1,554 2,380
Page 1552 of 2380