News

News

తీవ్రవాదుల ముప్పు ఉన్నందున… ఆ రాష్ట్ర విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం!

తీవ్రవాదుల ముప్పుందన్న కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు, ముంబయి, హైదరాబాద్‌ రాష్ట్రంలోని విమానాశ్రయాలకు భద్రత పెంచారు. అదే విధంగా సందర్శకుల రాకపై నిషేధం విధించినట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు తెలిపారు. అయితే మరోవైపు ఈ నెల 26న రిపబ్లిక్‌...
ArticlesNews

”సేతు సముద్రం” ప్రాజెక్టును ఆమోదించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌.. బీజేపీని ఇరుకున పెట్టేందుకే ఈ ప్లాన్‌!

‘సేతుసముద్రం’ ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. సుమారు పదేళ్ల తరువాత ఈ ప్రాజెక్టు వ్యవహారం మళ్లీ రాజకీయ వేడి రాజేస్తోంది. సేతుసముద్రం ప్రాజెక్టును ఆది నుంచి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డీఎంకే.. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేసింది. దీని ద్వారా తన...
News

‘గవర్నర్‌ పండుగ’కు తమిళనాడు సీఎం, ఎమ్మెల్యేలు డుమ్మా.. కారణం ఇదేనా?

తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి రాజ్‌భవన్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రులు, డీఎంకేకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలెవ్వరూ రాజ్‌భవన్‌ ముఖం చూడకపోవడం గమనార్హం. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి...
News

వివేకానంద స్వామీజీ ప్రధాని నరేంద్ర మోదీగా పునర్జమ్మ తీసుకున్నారు.. – బెంగాల్‌ ఎంపీ సౌమిత్రాఖాన్‌

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సౌమిత్రాఖాన్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేయగా.. అవి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వామి వివేకానందకు పునర్జన్మ అని ఎంపీ సౌమిత్రాఖాన్ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద...
News

కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తాం – సుప్రీంకోర్టు

కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా జలాలను పంచుతూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించకుండా ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన అప్లికేషన్‌పై...
News

కాశ్మీర్‌‌లో హిమపాతం.. ఒకరి మృతి.. చలితో వణికిపోతున్న ఉత్తరాది! !

ఉత్తరాది రాష్ట్రాలను ఇప్పటికే గజగజలాడిస్తున్న చలి.. ఈ వారం మరింత విజృంభించనుంది. జనవరి 14వ తేదీ నుంచి 19 మధ్యన ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత - 4 డిగ్రీలకు పడిపోయే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పొగ మంచు...
News

ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?

ప్రసిద్ది పుణ్యక్షేత్రాలతోపాటు, అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చే గంగా విలాస్ యాత్రను (Ganga Vilas Yatra) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ యాత్రను ప్రారంభించిన మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ టూర్ ఇదని తెలిపారు....
News

జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంపై ఇస్రో సంచలన నివేదిక విడుదల!

పవిత్ర పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌ తదితర ప్రాంతాలకు ప్రధాన రోడ్డు మార్గంగా ఉన్న జోషిమఠ్ విషయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన నివేదిక విడుదల చేసింది. ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) జోషిమఠ్ పట్టణ ఉపగ్రహ చిత్రాలను...
News

విదేశాల్లోని భారతీయులకు యూపీఐ సేవలు…. తొలుత పది దేశాలు ఇవే!

విదేశాల్లో ఉన్న భారతీయులకు సైతం యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో 10 దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయవచ్చని పేర్కొంది....
News

భద్రతా వలయాన్ని దాటుకుని ప్రధాని మోదీకి దండ వేయబోయిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

ప్రధాని మోదీ ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని హుబ్లీలో భారీగా ర్యాలీ నిర్వహించారు. కారులో నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోతుండగా.. ఆ సమయంలోనే అనుకోని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంత సెక్యూరిటీని దాటుకుని ఓ...
1 1,551 1,552 1,553 1,554 1,555 2,380
Page 1553 of 2380