తీవ్రవాదుల ముప్పు ఉన్నందున… ఆ రాష్ట్ర విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం!
తీవ్రవాదుల ముప్పుందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు, ముంబయి, హైదరాబాద్ రాష్ట్రంలోని విమానాశ్రయాలకు భద్రత పెంచారు. అదే విధంగా సందర్శకుల రాకపై నిషేధం విధించినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారు. అయితే మరోవైపు ఈ నెల 26న రిపబ్లిక్...









