News

News

పల్నాడు జిల్లాలో పులుల సంచారం…. అటవీశాఖ

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలం గజాపురంతో పాటు వివిధ ప్రాంతాల్లో పులి సంచారం ఉందని జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు అన్నారు. గురువారం మాచర్ల అటవీ శాఖ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఏప్రిల్ 26న ఓ...
News

యూపీలో ఎన్‌కౌంటర్‌.. మరో గ్యాంగ్‌స్టర్‌ హతం

యూపీలో కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లను ఏరివేసే పనిలో పడింది సీఎం యోగి ఆదిత్యనాత్‌ ప్రభుత్వం. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇటీవల రాజకీయవేత్తగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ అతిక్‌ అహ్మద్‌,...
News

జమ్మూ కాశ్మీర్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. పైలట్లకు తీవ్రగాయాలు

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలోని అటవీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆర్మీ అధికారులు కిష్వార్‌ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ హెలికాప్టర్‌ గురువారం...
News

బజరంగ్ దళ్‌ను కాంగ్రెస్‌ నిషేధించదు…. అది సాధ్యం కాదు కూడా…. మాట మార్చిన వీరప్పమొయిలీ

విశ్వహిందూ పరిషత్‌ యువ విభాగం బజరంగ్ దళ్‌.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వార్తల్లోకి ఎక్కింది. తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను, పీఎఫ్‌ఐను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే...
News

మణిపూర్లో ఆగని హింస.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల ఆందోళనలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. అల్లర్లు హింసాత్మకంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితి చేయి దాటితే ఆందోళనకారులపై కాల్పులు...
News

బీహార్ కులగణనపై పాట్నా హైకోర్టు స్టే

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో తన ఆధ్వర్యంలో చేపడుతున్న కుల గణనను హైకోర్టు నిలిపేసింది. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకునే ఉద్దేశంతో నితీష్ కుమార్ కుల ఆధారిత సర్వే నిర్వహిస్తున్నారు. నిజానికి...
News

జమ్మూ కాశ్మీర్లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లు.. నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో మే 04న తెల్లవారుజామున భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు...
News

శ్రీశైలంలో మళ్లీ చార్టర్ ఫ్లైట్ కలకలం.. దర్యాప్తు మొదలు పెట్టిన ఆలయ సిబ్బంది

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి పై డ్రోన్స్ కలకలం సృష్టించిన విషయం మరిచిపోక ముందే.. మరో ప్రముఖ క్షేత్రంలో చార్టర్ ఫ్లైట్ కలకలం సృష్టించింది. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరోసారి కలకలం రేగింది. మల్లన్న ఆలయ పరిసరాల్లో...
News

గుంటూరులో ఏటి అగ్రహారానికి ఫాతిమా నగర్ గా పేరు మార్పు…. మండిపడ్డ స్థానికులు….ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా

గుంటూరు నగరంలో మున్సిపల్ అధికారులు ఓ వార్డ్ లైన్ పేరు మార్చి వివాదానికి ఆజ్యం పోశారు. నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఒకటి, ఆనంద త్రిదండి అగ్రహారంలోని రెండో లైన్ కు ఫాతిమా నగర్ అంటూ బోర్డులను కార్పోరేషన్ సిబ్బంది...
News

భారత రహస్య రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్ ఏజెంట్లకు అందించిన డీఆర్‌డీఓ సైంటిస్ట్ అరెస్ట్

పాకిస్థాన్ ఏజెంట్లకు దేశ రహస్య సమాచారం అందించిన ఓ డీఆర్‌డీఓ సైంటిస్ట్‌ను పూణెలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 1923 ప్రకారం గూఢచర్యం కేసు నమోదు చేశారు. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సోషల్ మీడియా...
1 1,551 1,552 1,553 1,554 1,555 2,487
Page 1553 of 2487